జుక్కల్ నవంబర్ 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులుగా నియమితులైన ఏలే మల్లికార్జున సోమవారం రోజు హైదరాబాద్లోని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్…
జనం న్యూస్ నవంబర్ 24( కొత్తగూడెం నియోజకవర్గ ) భద్రాది కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ కొత్తగా నియమితులైన అధ్యక్షురాలు దేవి ప్రసన్నను స్థానిక బీసీ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీసీ సంఘానికి చెందిన…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్ 24 జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండల్కు చెందిన యువ ప్రతిభావంతుడు అర్జున్ రాథోడ్ సోషల్ మీడియాలో తన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఆయన రూపొందిస్తున్న రీల్స్, మోటివేషన్…
బిచ్కుంద నవంబర్ 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం చిన్న దడిగి గ్రామంలో సోమవారం నాడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ఇందిరా మహిళ శక్తి పథకం భాగంగా చిన్న దడిగి…
జనం న్యూస్ నవంబర్ 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ శ్రీశ్రీశ్రీ సర్వకామదాంబ సమేత భోగలింగేశ్వర స్వామి స్వయంభు దేవాలయoనకు సోమవారం నాడు అనకాపల్లి వాసి యల్లపు వరాహ వెంకట జయ రాజశేఖర్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారని దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల…
రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్24 జహీరాబాద్ నియోజకవర్గం మోగుడంపల్లి మండలంలోని సున్నం బట్టి తాండాకు గౌరవప్రదమైన అవకాశం లభించింది. సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ గారు మండల రైతు…
జనం న్యూస్ 24 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జంఝావతి రబ్బర్ డాంలో మగ్గురు యువకులు గల్లంతైన విషయం తెలిసింది. కొమరాడ (M) సివినిలో ఆదివారం జరిగిన స్నేహితుడి పెళ్లి కోసం హైదరాబాదు నుంచి ప్రతాప్ వచ్చాడు. గ్రామంలో…
జనం న్యూస్ 24 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ దేశ రక్షణ ఐన ఆర్మీ లో ఉద్యోగలు సాధించిన గలవిల్లి వాసులు. మన్యం జిల్లా బలిజిపేట మండల గలవిల్లి గ్రామం లో ఇటీవల విడుదల ఐన ఆర్మీ ఫలితల్లో…
శాంతి చర్చలకి వచ్చిన మావోయిస్టులను చంపడం దుర్మార్గం మారేడుమిల్లి ఎన్కౌంటర్ల పై న్యాయ విచారణ జరపాలి – సిపిఐ డిమాండ్ భూటకపు ఎన్కౌంటర్ల నిరసన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. కామేశ్వరరావు జనం న్యూస్ 24 నవంబర్, విజయనగరం…
జనం న్యూస్ 24 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ బాధ్యా రాహిత్యానికి నిదర్శనమని జడ్పీ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడ చిన్న శ్రీను ఆదివారం విమర్శించారు. కేంద్రాలు ఆలస్యంగా తెరవడం…