• November 24, 2025
  • 78 views
పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కామారెడ్డి డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ . …

జుక్కల్ నవంబర్ 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులుగా నియమితులైన ఏలే మల్లికార్జున సోమవారం రోజు హైదరాబాద్‌లోని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్…

  • November 24, 2025
  • 69 views
కొత్తగూడెంలో బీసీ సంఘం నాయకుల చేతుల మీదుగా కొత్త కాంగ్రెస్ అధ్యక్షురాలు దేవి ప్రసన్నకు ఘన సన్మానం

జనం న్యూస్ నవంబర్ 24( కొత్తగూడెం నియోజకవర్గ ) భద్రాది కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ కొత్తగా నియమితులైన అధ్యక్షురాలు దేవి ప్రసన్నను స్థానిక బీసీ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీసీ సంఘానికి చెందిన…

  • November 24, 2025
  • 83 views
జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండల్‌ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ అవుతున్న అర్జున్ రాథోడ్

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్ 24 జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండల్‌కు చెందిన యువ ప్రతిభావంతుడు అర్జున్ రాథోడ్ సోషల్ మీడియాలో తన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన రూపొందిస్తున్న రీల్స్, మోటివేషన్…

  • November 24, 2025
  • 101 views
ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన పిసిసి డెలికేట్ విట్టల్ రెడ్డి…

బిచ్కుంద నవంబర్ 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం చిన్న దడిగి గ్రామంలో సోమవారం నాడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ఇందిరా మహిళ శక్తి పథకం భాగంగా చిన్న దడిగి…

  • November 24, 2025
  • 80 views
బోగ లింగేశ్వర స్వామిని దర్శించిన ఐఏఎస్ రాజశేఖర్

జనం న్యూస్ నవంబర్ 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ శ్రీశ్రీశ్రీ సర్వకామదాంబ సమేత భోగలింగేశ్వర స్వామి స్వయంభు దేవాలయoనకు సోమవారం నాడు అనకాపల్లి వాసి యల్లపు వరాహ వెంకట జయ రాజశేఖర్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారని దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల…

  • November 24, 2025
  • 72 views
జహీరాబాద్ నియోజకవర్గం మోగుడంపల్లి మండలంలో రైతు సంఘం కొత్త నియామకం

రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్24 జహీరాబాద్ నియోజకవర్గం మోగుడంపల్లి మండలంలోని సున్నం బట్టి తాండాకు గౌరవప్రదమైన అవకాశం లభించింది. సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ గారు మండల రైతు…

  • November 24, 2025
  • 72 views
స్నేహితుడి పెళ్లి కోసం వచ్చి.. విగత జీవివులుగా మారారు

జనం న్యూస్‌ 24 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ జంఝావతి రబ్బర్ డాంలో మగ్గురు యువకులు గల్లంతైన విషయం తెలిసింది. కొమరాడ (M) సివినిలో ఆదివారం జరిగిన స్నేహితుడి పెళ్లి కోసం హైదరాబాదు నుంచి ప్రతాప్ వచ్చాడు. గ్రామంలో…

  • November 24, 2025
  • 72 views
ప్రభుత్వ ఉద్యోగాలలో గలవిల్లి గ్రామం విజయాలు!

జనం న్యూస్‌ 24 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ దేశ రక్షణ ఐన ఆర్మీ లో ఉద్యోగలు సాధించిన గలవిల్లి వాసులు. మన్యం జిల్లా బలిజిపేట మండల గలవిల్లి గ్రామం లో ఇటీవల విడుదల ఐన ఆర్మీ ఫలితల్లో…

  • November 24, 2025
  • 74 views
అటవీ సంపదను అదాని, అంబానీలకు దోచిపెట్టడానికే ఆపరేషన్ కగార్ పేరుతో మోడీ, అమిత్షాలు చేయిస్తున్న ఎన్‌కౌంటర్లు.

శాంతి చర్చలకి వచ్చిన మావోయిస్టులను చంపడం దుర్మార్గం మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ల పై న్యాయ విచారణ జరపాలి – సిపిఐ డిమాండ్ భూటకపు ఎన్‌కౌంటర్ల నిరసన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. కామేశ్వరరావు జనం న్యూస్‌ 24 నవంబర్‌, విజయనగరం…

  • November 24, 2025
  • 67 views
ఇది ప్రభుత్వ బాధ్యారాహిత్యమే: జడ్పీ చైర్మన్

జనం న్యూస్‌ 24 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ బాధ్యా రాహిత్యానికి నిదర్శనమని జడ్పీ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడ చిన్న శ్రీను ఆదివారం విమర్శించారు. కేంద్రాలు ఆలస్యంగా తెరవడం…