మున్నూరుకాపు సంఘం నూతన కార్యవర్గం..!
జనంన్యూస్. 11. సిరికొండ. ప్రతినిధి. సిరికొండ ప్రభుత్వ హాస్పిటల్ పక్కన గల మున్నూరు కాపు సంఘం సంవత్సర కాలం సమావేశం జరుపడంతో పాటు నూతన కార్యవర్గం ఏర్పాటు జరిగింది. నూతన అధ్యక్షులుగా తోట బాలరాజు ఉపాధ్యక్షులు మరియు సహాయక ప్రచార కర్తగా…
తెలంగాణ రాష్ట్ర మంత్రి వివేక్ కి శుభాకాంక్షలు తెలిపిన అరిగెల
జనం న్యూస్ జూన్ 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో తెలంగాణ రాష్ట్ర మంత్రి గా ఎంపికైన గడ్డం వివేక్ వెంకటస్వామి నీ బుధవారం హైదరాబాద్ లో భాజపా సీనియర్ నాయకులు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావు…
బంకులో కల్తీ పెట్రోల్.. వాహనదారుడు ఆందోళన..
జనం న్యూస్,జూన్11,అచ్యుతాపురం: అచ్యుతాపురం అయ్యప్పస్వామి గుడి పక్కన ఉన్న హెచ్ పి పెట్రోల్ బంకులో పెట్రోల్లో నీళ్లు వచ్చాయనివినియోగదారుడు ఆందోళన వ్యక్తం చేశాడు. అచ్యుతాపురం మండలం చోడపల్లికి చెందిన తరుణ్ తన బైక్ లో అయ్యప్పస్వామి గుడి పక్కన ఉన్న హెచ్…
మాదకద్రవ్యాల నిరోధానికి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు
జనంన్యూస్.నిజామాబాద్, జూన్ 11. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. ఈ దిశగా ఇప్పటికే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయంతో నిజామాబాద్ జోన్…
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదు:పోలీస్ కమిషనర్ వెల్లడి..!
జనంన్యూస్. 11. నిజామాబాదు. ప్రతినిధి. ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్నాపల్లి గ్రామంలో ఈ మద్య కాలంలో మాజీద్ ఖాన్ మరియు వారి కుటుంబ సభ్యుల పై పాత కక్షలు మనసులో పెట్టుకొని తాళ్ల నవీన్, టేకుమల్ల మనోజ్, గొల్ల…
పేదవాడి సొంతింటి కలను నిజం చేసిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం..మండల అధ్యక్షులు నారాయణ
జనం న్యూస్ జూన్ 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సంబంధించిన బుధవారం ఇందిరమ్మ ఇళ్ల పథక మండలఅధ్యక్షులు నారాయణ మాట్లాడుతూ…. పేద ప్రజల జీవితాల్లో నేడు అసలైన పండుగ వాతావరణం…
ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల భవిష్యత్
బడి బాట పట్టిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క జనం న్యూస్ 11జూన్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. జైనూర్: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల భవిష్యత్ ఉందని, ప్రైవేట్ పాఠశాలలు వద్దని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఆదిలాబాద్ పార్లమెంట్…
అంగన్వాడీల్లోబడి పిల్లలకొరకు వినూత ప్రచారం ‘అమ్మ మాట-అంగన్వాడీ బాట కార్యక్రమం
జనం న్యూస్ జూన్ 11:నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండలం:తొర్తిగ్రామంలో అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో ‘అమ్మ మాట – అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు సరస్వతి సమక్షంలో బుధవారం నిర్వహించారు.ఈ సందర్బంగా 3 సంవత్సరాల చిన్నారులను కేంద్రాల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కలిసి కేంద్రాల…
ఎట్టకేలకు ఎస్సీలకు దక్కిన అయినవిల్లి టిడిపి అధ్యక్ష పీఠం
జనం న్యూస్ జూన్ 11 ముమ్మిడివరం ప్రతినిధి ….42 ఏళ్లకు నెరవేరాబోతున్న కల …..హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న ఎస్సీ సామాజిక వర్గ నేతలు అయినవిల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష స్థానం ఎస్సీలకు కేటాయిస్తూ జిల్లా నాయకత్వం నిర్ణయించింది. నాలుగు దశాబ్ధాల…
రాజుల గోపనపల్లి లో కొనసాగుతున్న భూభారతి రెవిన్యూ సదస్సులు….
బిచ్కుంద జూన్ 11 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గోపనపల్లి గ్రామంలో నాయబ్ తాసిల్దార్ భారత్ భూభారతి సదస్సులో పాల్గొన్నారు మల్కాపూర్ గ్రామంలో తాసిల్దార్ వేణుగోపాల్ రాజుల గ్రామంలో గిర్ధవర్ రవీందర్ పాల్గొన్నారు. ఈ భూభారతి సర్వే మండలంలో…