వక్తృత పోటీలు, మహిళా ఉపాధ్యాయినిలకు సన్మానం సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం: హెచ్ఎం ఆర్.కళ్యాణి జనం న్యూస్ 03 జనవరి మణుగూరు: సింగరేణి పాఠశాల పీవీ కాలనీ, మణుగూరులో మాత సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ…
జనం న్యూస్ 04 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో, రాబోయే అయిజ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ…
జనం న్యూస్ 04 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ పాలమూరు జిల్లాను కేసీఆర్, రేవంత్ రెడ్డి లు రాజకీయాల కోసం వాడుకుంటున్నారు.పాలమూరు ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఇద్దరికీ లేదు.పవర్ పాయింట్…
జనం న్యూస్ 04 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ కొల్లాపూర్ మండలం కుడికిల గ్రామంలో ఘటన మీనుగ సుమిత్ర (45) ఆత్మహత్యకు యత్నం ఇంట్లో ఉన్న మద్యం సేవించి మత్తులో చీరతో…
జనంన్యూస్ 04.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిరికొండ ముద్దుబిడ్డ తెలంగాణ ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్బిన్ హమ్దాన్ ను గ్రామ సర్పంచ్ సాయి చరణ్. పాలక వర్గం మర్యాదపూర్వకంగా…
జనం న్యూస్ 04 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రాజాం-పాలకొండ రోడ్డులో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో చోదకుడు గాయాలపాలయ్యాడు. స్థానికులు క్షతగాత్రుడుని 108లో రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు…
జనం న్యూస్ 04 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ గా ఎ. తిరుపతి రావు, డిస్ట్రిక్ట్ 102 కేబినెట్ కార్యదర్శి గా త్యాడ రామకృష్ణారావు (బాలు) ప్రమాణస్వీకారం..వాకర్స్ ఇంటర్నేషనల్ 2026 గవర్నర్ కార్యవర్గం ప్రమాణస్వీకార…
జనం న్యూస్ 04 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) శనివారం పలు విషాద బాధిత…
జనం న్యూస్ 04 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ చికెన్ ధరలకు రెక్కలు రావడంతో కొనుగోలుదారులు లేక షాపులు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి.విజయనగరం జిల్లాలో 2 నెలల క్రితం వైరస్ సోకి చాలా కోళ్లు చనిపోయాయి. కోళ్ల కొరత…
జనం న్యూస్ డిసెంబర్ 3 చేసిన జహీరాబాద్ నియోజకవర్గ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బివీరేశం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అస్మా గారు.*అస్మా గారు మాట్లాడుతూ, “మహిళలను సాధికారపరచడం మా ప్రాధాన్యత”, వివాహ ఖర్చుల భారాన్ని తగ్గించడం మరియు అమ్మాయిల సంక్షేమాన్ని…