• November 24, 2025
  • 76 views
ఇందిరమ్మ చీరల పంపిణీ: చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో ఈరోజు ఇందిరమ్మ చీరల పంపిణీ

కార్యక్రమం లో చీరలను గ్రామ మహిళలకు పంపిణీ చేసిన బేతవోలు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు వనపర్తి.రామారావు గారు,బజ్జూరి.రవీందర్ రెడ్డి (పి.ఎస్.సి.ఎస్ చైర్మన్) మరియు బెజవాడ.లక్ష్మీనారాయణ గారు,వంగూరి.రాంబాబు గారు,ఇట్టేమల్ల.కొండలు గారు,ఇట్టేమల్ల.మధు గారు,షేక్.శంశుద్దీన్ గారు,యేసు గారు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

  • November 24, 2025
  • 84 views
శ్రీ నీది గ్లోబల్ స్కూల్ లో ఇంగ్లీష్ ఏకోస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వేడుక ఘనంగా

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 24 .రోజు బాచుపల్లిలో ప్రగతి నగర్ శ్రీ నిధి గ్లోబల్ స్కూల్ లో ఏకోస్ అఫ్ ఎక్స్ప్రెషన్ ప్రోగ్రాం ఛైర్మెన్ Dr.నల్లపాటి వెంకటేశ్వర రావు, ప్రెసిడెంట్ నల్లపాటి రాజేశ్వరి, వైస్ ప్రెసిడెంట్…

  • November 24, 2025
  • 138 views
స్వేరోస్ ఆధ్వర్యంలో 2K రన్

జనం న్యూస్ 24 నవంబర్ వికారాబాద్ జిల్లా స్వేరోస్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ దివాస్ సందర్భంగా ఆదివారం రోజు పరిగి పట్టణ కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాయ్స్ హాస్టల్ లో 2k రన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్నాపూర్…

  • November 24, 2025
  • 73 views
జహీరాబాద్: మొగుడంపల్లి మండల్ సున్నం బట్టి తండాలో సాధన సమితి సన్మాన కార్యక్రమం

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ నవంబర్ 24 మొగుడంపల్లి మండల్ సున్నం బట్టి తండాలో త్వరలోనే ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడానికి సిద్ధమవుతోంది. సాధన సమితి రైతు సంఘం జనరల్ సెక్రెటరీ పోము రాథోడ్ సమక్షంలో ఈ కార్యక్రమం…

  • November 24, 2025
  • 77 views
పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కామారెడ్డి డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ . …

జుక్కల్ నవంబర్ 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులుగా నియమితులైన ఏలే మల్లికార్జున సోమవారం రోజు హైదరాబాద్‌లోని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్…

  • November 24, 2025
  • 68 views
కొత్తగూడెంలో బీసీ సంఘం నాయకుల చేతుల మీదుగా కొత్త కాంగ్రెస్ అధ్యక్షురాలు దేవి ప్రసన్నకు ఘన సన్మానం

జనం న్యూస్ నవంబర్ 24( కొత్తగూడెం నియోజకవర్గ ) భద్రాది కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ కొత్తగా నియమితులైన అధ్యక్షురాలు దేవి ప్రసన్నను స్థానిక బీసీ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీసీ సంఘానికి చెందిన…

  • November 24, 2025
  • 81 views
జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండల్‌ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ అవుతున్న అర్జున్ రాథోడ్

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్ 24 జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండల్‌కు చెందిన యువ ప్రతిభావంతుడు అర్జున్ రాథోడ్ సోషల్ మీడియాలో తన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన రూపొందిస్తున్న రీల్స్, మోటివేషన్…

  • November 24, 2025
  • 99 views
ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన పిసిసి డెలికేట్ విట్టల్ రెడ్డి…

బిచ్కుంద నవంబర్ 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం చిన్న దడిగి గ్రామంలో సోమవారం నాడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ఇందిరా మహిళ శక్తి పథకం భాగంగా చిన్న దడిగి…

  • November 24, 2025
  • 78 views
బోగ లింగేశ్వర స్వామిని దర్శించిన ఐఏఎస్ రాజశేఖర్

జనం న్యూస్ నవంబర్ 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ శ్రీశ్రీశ్రీ సర్వకామదాంబ సమేత భోగలింగేశ్వర స్వామి స్వయంభు దేవాలయoనకు సోమవారం నాడు అనకాపల్లి వాసి యల్లపు వరాహ వెంకట జయ రాజశేఖర్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారని దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల…

  • November 24, 2025
  • 70 views
జహీరాబాద్ నియోజకవర్గం మోగుడంపల్లి మండలంలో రైతు సంఘం కొత్త నియామకం

రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్24 జహీరాబాద్ నియోజకవర్గం మోగుడంపల్లి మండలంలోని సున్నం బట్టి తాండాకు గౌరవప్రదమైన అవకాశం లభించింది. సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ గారు మండల రైతు…