• November 24, 2025
  • 70 views
ప్రజా సమస్య పరిష్కార వేదికలో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్డు

జనం న్యూస్ నవంబర్ 24 అమలాపురం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్డులను కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారు గత వైసిపి ప్రభుత్వం లో కొంతమందికి ఇచ్చే మరల క్యాన్సిల్ చేయడం జరిగింది పేద ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్…

  • November 24, 2025
  • 73 views
.ప్రభుత్వం కేటాయించిన కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం అమ్ముకోవాలి ఏఎంసి వైస్ చైర్మన్ పరకాల రవీందర్

జనం న్యూస్ నవంబర్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రైతులు పండించిన వరి ధాన్యాన్ని మధ్య దళారులకు అమ్ముకోవద్దని ప్రభుత్వం కేటాయించిన కొనుగోలు కేంద్రాలలో అమ్ముకొని ప్రభుత్వం కేటాయించిన మద్దతు ధర పొందాలని పరకాల మార్కెట్…

  • November 24, 2025
  • 336 views
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోBRS పార్టీ సత్తా చాటాలి

మండలంలో మెజార్టీ స్థానాలు బిఆర్ఎస్ కైవసం కావాలి బిఆర్ఎస్ కార్యకర్త సమావేశంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మద్నూర్ నవంబర్ 24 జనం న్యూస్ తెలంగాణ స్థానిక ఎన్నికల సందర్బంగా కార్యకర్తల ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే…

  • November 24, 2025
  • 79 views
గుడిపల్లి మండలం లో ఇందిరమ్మ చీరల పంపిణీ.

గుడిపల్లి మండలం లోని గుడిపల్లి,భీమనపల్లి,పోల్కంపల్లి,మాదాపురం, గట్టునెమలిపురం,ఘనిపల్లి, రాయినిపలం గ్రామాలలో మహిళా సాధికారతే ద్యేయంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రము అంగరంగ వైభవం నిర్వహించారు. మండల కాంగ్రెస్ నాయకులు దగ్గర ఉండి చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల…

  • November 24, 2025
  • 75 views
ఇందిరమ్మ చీరల పంపిణీ: చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో ఈరోజు ఇందిరమ్మ చీరల పంపిణీ

కార్యక్రమం లో చీరలను గ్రామ మహిళలకు పంపిణీ చేసిన బేతవోలు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు వనపర్తి.రామారావు గారు,బజ్జూరి.రవీందర్ రెడ్డి (పి.ఎస్.సి.ఎస్ చైర్మన్) మరియు బెజవాడ.లక్ష్మీనారాయణ గారు,వంగూరి.రాంబాబు గారు,ఇట్టేమల్ల.కొండలు గారు,ఇట్టేమల్ల.మధు గారు,షేక్.శంశుద్దీన్ గారు,యేసు గారు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

  • November 24, 2025
  • 83 views
శ్రీ నీది గ్లోబల్ స్కూల్ లో ఇంగ్లీష్ ఏకోస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వేడుక ఘనంగా

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 24 .రోజు బాచుపల్లిలో ప్రగతి నగర్ శ్రీ నిధి గ్లోబల్ స్కూల్ లో ఏకోస్ అఫ్ ఎక్స్ప్రెషన్ ప్రోగ్రాం ఛైర్మెన్ Dr.నల్లపాటి వెంకటేశ్వర రావు, ప్రెసిడెంట్ నల్లపాటి రాజేశ్వరి, వైస్ ప్రెసిడెంట్…

  • November 24, 2025
  • 137 views
స్వేరోస్ ఆధ్వర్యంలో 2K రన్

జనం న్యూస్ 24 నవంబర్ వికారాబాద్ జిల్లా స్వేరోస్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ దివాస్ సందర్భంగా ఆదివారం రోజు పరిగి పట్టణ కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాయ్స్ హాస్టల్ లో 2k రన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్నాపూర్…

  • November 24, 2025
  • 72 views
జహీరాబాద్: మొగుడంపల్లి మండల్ సున్నం బట్టి తండాలో సాధన సమితి సన్మాన కార్యక్రమం

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ నవంబర్ 24 మొగుడంపల్లి మండల్ సున్నం బట్టి తండాలో త్వరలోనే ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడానికి సిద్ధమవుతోంది. సాధన సమితి రైతు సంఘం జనరల్ సెక్రెటరీ పోము రాథోడ్ సమక్షంలో ఈ కార్యక్రమం…

  • November 24, 2025
  • 76 views
పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కామారెడ్డి డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ . …

జుక్కల్ నవంబర్ 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులుగా నియమితులైన ఏలే మల్లికార్జున సోమవారం రోజు హైదరాబాద్‌లోని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్…

  • November 24, 2025
  • 67 views
కొత్తగూడెంలో బీసీ సంఘం నాయకుల చేతుల మీదుగా కొత్త కాంగ్రెస్ అధ్యక్షురాలు దేవి ప్రసన్నకు ఘన సన్మానం

జనం న్యూస్ నవంబర్ 24( కొత్తగూడెం నియోజకవర్గ ) భద్రాది కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ కొత్తగా నియమితులైన అధ్యక్షురాలు దేవి ప్రసన్నను స్థానిక బీసీ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీసీ సంఘానికి చెందిన…