• November 24, 2025
  • 77 views
ఈరోజు ఎల్కతుర్తి మండలం వీరనారయణపూర్ గ్రామం మహిళ స్వయం సహాయక సంఘం అక్కా చెల్లెళ్లకు రేవంత్ అన్న ప్రభాకర్ అన్న కానుకగా ఇందిరా మహిళా శక్తి చీరలను పంచిన గ్రామ కాంగ్రెస్ నాయకులు.

జనం న్యూస్ నవంబర్ 24 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుంశ్రస్వామి రీపోటర్ ) కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రతి పథకంలో రేవంత్ రెడ్డి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తుందని…

  • November 24, 2025
  • 76 views
ఏపీ స్టేట్ అడ్వైజర్ బోర్డు చైల్డ్& లేబర్ చైర్మన్ మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి నాయకులు

జనం న్యూస్ నవంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఏపీ స్టేట్ అడ్వైజర్ బోర్డు చైల్డ్ & లేబర్ చైర్మన్ నియమితులు శ్రీ వేటుకూరి సూర్యనారాయణ రాజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడ్వైజరీ బోర్డు& చైల్డ్ లేబర్ చైర్మన్ గా నియమితులైన…

  • November 24, 2025
  • 85 views
రాజమౌళి వ్యక్తిగత నమ్మకాలను గౌరవించాలి—వివాదం చేయాల్సిన అవసరం లేదు

న్యూస్ నవంబర్ 24 భారతదేశంలోని అత్యంత గౌరవనీయ దర్శకుల్లో ఎస్. ఎస్. రాజమౌళి ఒకరు. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన కళాకారుడు. ఇటీవల ఆయన దేవుడిపై వ్యక్తిగత నమ్మకాల గురించి చెప్పిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. అయితే భక్తి, నమ్మకం…

  • November 24, 2025
  • 69 views
రాజమౌళి వ్యక్తిగత విశ్వాసం ఆయన స్వతంత్ర హక్కు

న్యూస్ నవంబర్ 24 రాజమౌళి వ్యక్తిగత విశ్వాసం ఆయన స్వంత హక్కు భక్తి, నమ్మకం అన్నవి వ్యక్తిగత అంశాలు. ఆయన దేవుడిని నమ్మినా, నమ్మకపోయినా—అది ఆయన భారతీయ సినిమాకు చేసిన అసాధారణ సేవలను ఏమాత్రం తగ్గించదు.సంస్కృతి, చరిత్ర, పురాణ గాథలను ప్రపంచానికి…

  • November 24, 2025
  • 72 views
ఇందిరమ్మ చీరల పంపిణీ

జనం న్యూస్ 25నవంబర్ పెగడపల్లి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేపట్టిన చీరల పంపిణీ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకుఈరోజు పెగడపల్లి మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం…

  • November 24, 2025
  • 83 views
నూతనంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ప్రారంభించన ఎమ్మెల్యే నాగరాజు

జనం న్యూస్ నవంబర్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలంలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ నుతనంగా ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అంజన్ రావు…

  • November 24, 2025
  • 77 views
సామూహిక వందేమాతర గీతాలాపన

బిచ్కుంద నవంబర్ 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల ప్రభుత్వం జూనియర్ కళాశాలలో బిజెపి పార్టీ బిచ్కుంద శాఖ ఆధ్వర్యంలో వందేమాతరం రచించి 150వ సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా వందేమాతరాన్ని సామూహికంగా ఆలపించడం జరిగింది అనంతరం బిజెపి…

  • November 24, 2025
  • 70 views
అచ్యుతాపురంలో యూనిటి మార్చ్ ర్యాలీ

జనం న్యూస్, నవంబర్ 24,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం గ్రామంలో ఉక్కుమనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కేంద్ర యువజన సర్వీసులు, యువజన శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ అనే అంశంపై సోమవారం…

  • November 24, 2025
  • 69 views
ప్రజా సమస్య పరిష్కార వేదికలో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్డు

జనం న్యూస్ నవంబర్ 24 అమలాపురం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్డులను కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారు గత వైసిపి ప్రభుత్వం లో కొంతమందికి ఇచ్చే మరల క్యాన్సిల్ చేయడం జరిగింది పేద ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్…

  • November 24, 2025
  • 72 views
.ప్రభుత్వం కేటాయించిన కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం అమ్ముకోవాలి ఏఎంసి వైస్ చైర్మన్ పరకాల రవీందర్

జనం న్యూస్ నవంబర్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రైతులు పండించిన వరి ధాన్యాన్ని మధ్య దళారులకు అమ్ముకోవద్దని ప్రభుత్వం కేటాయించిన కొనుగోలు కేంద్రాలలో అమ్ముకొని ప్రభుత్వం కేటాయించిన మద్దతు ధర పొందాలని పరకాల మార్కెట్…