విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ జనం న్యూస్ 25 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు వివరించాలనే సంకల్పంతో విశాఖపట్నం రేంజ్ పరిధిలో అభ్యుదయం సైకిలు ర్యాలీ…
జనం న్యూస్ 25 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం ఎమ్మెల్యే అధితి గజపతిరాజు జన్మదినోత్సవ వేడుకులు ఘనంగా జరిగాయి. గతానికి భిన్నంగా నియోజకవర్గ స్థాయిలో ఈ వేడుకులు కొనసాగాయి. అశోక్ బంగ్లాలో నియోజకవర్గం పార్టీ కమిటీ ఏర్పాటు…
జనం న్యూస్ 25 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరు నిందితులకు జైలుశిక్ష మరియు జరిమానా విధిస్తూ విజయనగరం అదనపు జ్యుడిషియల్ ఫస్ట్…
జనం న్యూస్ 25 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్. జిల్లాలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనంగా రూ.26,000 పెంచాలని ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజారావు డిమాండ్ చేశారు. సోమవారం విజయనగరం…
జనం న్యూస్ నవంబర్ 24:నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండల కేంద్రములో సోమవారం రోజునా కేజీబీవి స్కూల్ లో మరమ్మతులు, రిపేర్ పనులు తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష పథకంలోభాగముగా 11లక్షల నిధుల పనులకు భూమి పూజా కార్యక్రమాలు గ్రామాభివృద్ధి కమిటీ క్యాసియర్ జుంగల…
జనం న్యూస్ నవంబర్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలంలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ నుతనంగా ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అంజన్ రావు…
జనం న్యూస్ నవంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మోరిపోడు. గ్రామంలో జన్మించారు కీర్తిశేషులువలవల నరసింహమూర్తి కుమారుడు వలవల. రాధాకృష్ణ మురళీమోహనరావు సద్దాం హుస్సేన్ అను ముద్దుపేరుతో పిలుచుకొనేవారుప్రస్తుతం తెలంగాణ లో స్థిరపడ్డారు వ్యవసాయ…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 24 తర్లుపాడు మండలంలోని అన్ని రైతు సేవ కేంద్రాల పరిధిలో గల గ్రామాలలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు వారి ఆదేశాల ప్రకారం రైతన్న మీకోసం క్లస్టర్ క్యాంపెయిన్ మొదలైందని మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ…
ఇందిరా మహిళా శక్తి, చీరల పంపిణీ. జనం న్యూస్, 24 నవంబర్, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతల గట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండల పరిధిలోని,…
జనం న్యూస్ నవంబర్ 24 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుంశ్రస్వామి రీపోటర్ ) కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రతి పథకంలో రేవంత్ రెడ్డి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తుందని…