గుమస్తా :బండి వెంకటేష్ అనారోగ్యంతో మృతి..
జమ్మికుంట గుమస్తాలా సంఘం ఆర్ధిక సహాయం.. జనం న్యూస్ //జనవరి 11//జమ్మికుంట //కుమార్ యాదవ్.. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన బండి వెంకటేష్ అనే గుమస్తా గత నెల మూడో తేదీన అనారోగ్యంతో మృతి చెందాడు.కాగా జమ్మికుంట పట్టణంలో…
తొలి ఏకాదశి రోజున పూజలు
జనం న్యూస్ 10జనవరి శుక్రవారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి )కామారెడ్డి జిల్లా లోని పంచముఖి హనుమాన్ టెంపుల్ లో ఈరోజు ఏకాదశి సందర్బంగా గాడిలా భైరయ్య పూజలు కామారెడ్డి లోని చాలా మంది భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది…
పాఠశాల లో ముగ్గుల పోటీలు
జనం న్యూస్ 10 జనవరి శుక్రవారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి టౌన్ )కామారెడ్డి జిల్లా లోని దేవుని పల్లి ప్రాథమిక పాఠశాల లో ఈరోజు ప్రధాన ఉపాధ్యాయులు ఉమాకాంత్ సార్ ఆదేశాల మేరకు టీచర్స్ మరియు విద్యార్థిని లు ముగ్గులు…
సింగరేణి మేడిపల్లి ఉపరితల గని పరిహార అటవీ భూమి అభివృద్ధి ఏరియాను పరిశీలించినా అధికారులు.
జనం వార్తలు జనవరి 10 రిపోర్టర్ : ఎం రమేష్బాబు. గోదావరిఖని కోల్ బెల్ట్ ప్రాంతంరామగుండం ఏరియా -1ఈ రోజున చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ డా.బి. ప్రభాకర్ , ఐ.ఎఫ్.ఎస్, సి.సి.ఎఫ్ కాళేశ్వరం సర్కిల్ మరియు శ్రీ సి.హెచ్.శివయ్య…
హుజురాబాద్ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తా..
పార్టీ విలువలకు ప్రాధాన్యత ఇవ్వండి.. ▪️కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.. జనం న్యూస్ //జనవరి 11//జమ్మికుంట //కుమార్ యాదవ్.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ని కరీంనగర్లో లోని వారి నివాసంలో కలిసి…
టీఎస్ యుటిఎఫ్ 2025 క్యాలెండర్ ఆవిష్కరణ
జనం న్యూస్ జనవరి 10-01-2025 రేగోడు మండలం మెదక్ జిల్లా రిపోర్టర్ :వినయ్ కుమార్ రేగోడ్ మండల వనరుల కేంద్రం నందు టీ ఎస్ యుటిఎఫ్2025″ క్యాలెండర్ ను మండల విద్యాధికారి గురునాథ్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఏం…
వైకుంఠ ఏకాదశి సందర్భంగా వీరాంజనేయ శివాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న చిట్టి రెడ్డి శ్రీధర్ రెడ్డి
జనం న్యూస్ జనవరి 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : కూకట్పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ లోని శ్రీ శ్రీ శ్రీ వీరాంజనేయ శివాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ చైర్మన్ గడ్డం రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన…
“రాష్ట్ర ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ హామీలు నెరవేర్చాలి”
ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంచే ఆలోచన మానుకోవాలి “కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని అమలు చేయాలి” “జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవో మల్లెపూల మధుకర్ కి వినతి” జనం న్యూస్ జనవరి 10 ఆసిఫాబాద్…
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు హై కేర్ వైద్యశాల ఉచిత వైద్య సేవలు అభినందనీయం – మండల విద్యాశాఖ అధికారి వై. ప్రభాకర్*
జనం న్యూస్ ప్రతినిధి మధిర మండలంలోని మాటూరు ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఈ రోజు పట్టణంలోని హై కేర్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు జంగా నవీన్ రెడ్డి నిర్వాహకులు ప్రవీణ్ రెడ్డి విద్యార్థినీ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు…
బివి. ఆర్. ఐటి. కళాశాలలో ముగిసిన జాతీయ స్థాయి విష్ణు నేషనల్ కాంక్రీట్ కానో పడవ రేసింగ్ పోటీలు
జనం న్యూస్. జనవరి 10. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ డిపార్టుమెంట్ జాతీయ స్థాయి విష్ణు నేషనల్ కాంక్రీట్ కానో వి…