79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ ఆగస్టు 15 వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా పరిగి మండలం లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సయ్యద్ మల్కాపూర్…
పేద విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలి
జనం న్యూస్,ఆగస్టు15,అచ్యుతాపురం: మోసయ్యపేట ప్రభుత్వ హైస్కూల్లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 13న నిర్వహించిన ఆటల్లో కిందపడి చేయి విరిగిన పేద విద్యార్థి ఉరుము నవ్య శ్రీకి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రాము డిమాండ్ చేశారు.ఆటలో…
అంగన్వాడి సెంటర్ కు TV డొనేట్ చేసిన దాతలు.
జనం న్యూస్ ఆగస్టు 15 వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చింతలపల్లి అంగన్వాడి సెంటర్ కు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టీవీ ని డొనేట్ చేసిన మాదారం అజయ్, కుని తిరుమలయ్య అంగన్వాడి టీచర్ లక్ష్మిదేవి కి అందజేశారు.…
ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
జనం న్యూస్,ఆగస్టు15, అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం ఎంపీడీవో,ఎమ్మార్వో కార్యాలయం మరియు వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయం ఎలమంచిలి ఎమ్మార్వో కార్యాలయం కొత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా…
ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో మునగాల విద్యార్థి…
జనం న్యూస్ ఆగష్టు 16(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- ఢిల్లీలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్న మునగాల మండల కేంద్రానికి చెందిన వల్లోజు అశ్విత్ తేజ. దేశవ్యాప్తంగా రక్షణశాఖ క్విజ్ పోటీలు నిర్వహించగా 2 లక్షల మంది…
పదవ తరగతి విద్యార్థులకు నగతు బహుకరణ .
జనం న్యూస్ ఆగష్టు 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని జెడ్పీ హెచ్ ఎస్ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో 2024.25 సంవత్సరంలో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవాన్ని…
యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు సీఐ పి రంజిత్ రావు
.జనం న్యూస్ ఆగష్టు 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని మత్తు పదార్థాలకు నిర్మూలన పై సీఐ పి రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేశ్వర్…
స్వాతంత్ర్యం సాధనకు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను మరవద్దు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 15 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాలలో ఆగస్టు 15న ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ…
79వ స్వాతంత్ర దినోత్సవం పర్వదినం పురస్కరించుకొని అంగ రంగ వైభవంగా ముస్తాబైన సిరిసహస్ర నిలయంవందల సంఖ్యలో హాజరైన విద్యార్థినీ, విదార్థులు
జనం న్యూస్ 15 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈ రోజు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్. ఆర్.సీ.పి.జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త…
అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ
జనం న్యూస్ 15 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ వ్యవస్థాపకధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) 42వ డివిజన్,అయ్యన్నపేట జంక్షన్ వద్ద గల మున్సిపల్…












