జనం న్యూస్ 25 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా కేటి దొడ్డి మండలం నందిన్నె గ్రామం మాజీ సర్పంచ్ మృతి పై కేసులో వీడుతున్న చిక్కుముడి వారే…
గుడిపల్లి మండలం లోని భీమనపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఏలుగురి వల్లపూరెడ్డి ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ కండువాలు కప్పుకొని జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు…
గుడిపల్లి, నవంబర్ 24: నల్గొండ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ గారి సమక్షంలో, గుడిపల్లి మండల పార్టీ అధ్యక్షులు ఎలుగూరి వల్లపు రెడ్డి గారి ఆధ్వర్యంలో భీమనపల్లి గ్రామానికి చెందిన పలువురు యువకులు,…
గుడిపల్లి మండలం కేంద్రానికి చెందిన బి సి రాజ్యాధికార సమితి అధ్యక్షుడిగా మండల నివాసిని ఎన్నికై చేశాడు. తనకి అప్పగించిన బాధ్యతానికి సక్రమంగా నిర్వహిస్తా అని శ్రీకాంత్ చెప్పాడు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ చిరంజీవి, నల్గొండ జిల్లా అధ్యక్షుడు కి…
జనం న్యూస్ నవంబర్ 25 రిపోర్టర్ రాజేందర్ మహా ముత్తారం ఈరోజు మహాముత్తార మండలం నల్లగుంట మీనాజీపేట గ్రామంలో తెలంగాణ గవర్నమెంట్ చేపట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం…
విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ జనం న్యూస్ 25 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు వివరించాలనే సంకల్పంతో విశాఖపట్నం రేంజ్ పరిధిలో అభ్యుదయం సైకిలు ర్యాలీ…
జనం న్యూస్ 25 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం ఎమ్మెల్యే అధితి గజపతిరాజు జన్మదినోత్సవ వేడుకులు ఘనంగా జరిగాయి. గతానికి భిన్నంగా నియోజకవర్గ స్థాయిలో ఈ వేడుకులు కొనసాగాయి. అశోక్ బంగ్లాలో నియోజకవర్గం పార్టీ కమిటీ ఏర్పాటు…
జనం న్యూస్ 25 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరు నిందితులకు జైలుశిక్ష మరియు జరిమానా విధిస్తూ విజయనగరం అదనపు జ్యుడిషియల్ ఫస్ట్…
జనం న్యూస్ 25 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్. జిల్లాలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనంగా రూ.26,000 పెంచాలని ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజారావు డిమాండ్ చేశారు. సోమవారం విజయనగరం…
జనం న్యూస్ నవంబర్ 24:నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండల కేంద్రములో సోమవారం రోజునా కేజీబీవి స్కూల్ లో మరమ్మతులు, రిపేర్ పనులు తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష పథకంలోభాగముగా 11లక్షల నిధుల పనులకు భూమి పూజా కార్యక్రమాలు గ్రామాభివృద్ధి కమిటీ క్యాసియర్ జుంగల…