• August 15, 2025
  • 47 views
మద్నూర్ తాసిల్దార్ ఎండి ముజీబ్ కు ఉత్తమ సేవా పథకం అవార్డు

మద్దూర్ ఆగస్టు 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం తాసిల్దార్ ముజీబ్ కు ఉత్తమ అవార్డు పథకం అందుకున్నారు. . కామారెడ్డిలో జరిగిన కార్య క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అతిథి కొదండరెడ్డి, జిల్లా కలెక్టర్…

  • August 15, 2025
  • 69 views
ఘనంగా 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ ఆగస్టు 15 ( బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట మండలంలోని మున్నూరు కాపు సదర్ సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో నూతన సదరు సంఘం…

  • August 15, 2025
  • 47 views
కానిస్టేబుల్ వెంకట్రావు పటేల్ కు ఉత్తమ సేవా పథకం అవార్డు

బిచ్కుంద ఆగస్టు 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం బిచ్కుంద పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న వెంకట్రావు పటేల్ కు ఉత్తమ సేవ పథకం అవార్డు అందుకున్నారు. . కామారెడ్డిలో జరిగిన కార్య క్రమంలో…

  • August 15, 2025
  • 50 views
కండ్లపెల్లి తుంగూర్ మధ్య లో ఉన్న పెద్ద వాగు కులీ రాకపొకలుకు ఇబ్బంది గా మారింది

జనం న్యూస్ ఆగష్టు 15 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కండ్లపెళ్లి తుంగూర్ గ్రామాల మధ్యలో వాగు వాగు పేరు (పెద్దవాగు) ప్రవసిస్తుంది ఆ వాగు పైనుంచి పోవడానికి గతంలో బ్రిడ్జ్ కట్టారు ఆ బ్రిడ్జ్ పక్కన నుండి గత మూడు…

  • August 15, 2025
  • 73 views
విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్లో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

జనం న్యూస్- ఆగస్టు 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శీను నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. నాగార్జునసాగర్ టౌన్ ఎస్ఐ…

  • August 15, 2025
  • 56 views
నడవపల్లి సచివాలయంలో ఘనంగా79వస్వాతంత్ర దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ ఆగస్టు 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ది 15-08-2025 న నడవపల్లి పంచాయతీ కార్యాలయం నందు 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు సర్పంచ్ అధ్యక్షతన వైభవం గా జరిగినది. ముందుగా సర్పంచ్ శ్రీమతి దొమ్మటి పల్లవి జండా…

  • August 15, 2025
  • 46 views
కూకట్ల ఐలయ్య మొదటి సంవత్సరీకంకార్యక్రమంలో టీజేఎంయు జిల్లానాయకుల ఘన నివాళి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆగస్టు 15 ( జనం న్యూస్ ప్రతినిధి) కొత్తగూడెం కూలిలైన్‌లో కూకట్ల ఐలయ్య మొదటి సంవత్సరీకాన్ని పురస్కరించుకొని తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ (టీజేఎంయు) నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. పూలమాలలు వేసి ఆయన ప్రతిమకు అభివందనాలు…

  • August 15, 2025
  • 57 views
..79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ ఆగష్టు 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మాందారి పేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీ రమేష్ తీరంగి…

  • August 15, 2025
  • 40 views
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న గల్ఫ్ కార్మికులు

జనం న్యూస్ 16 పెగడపల్లి ప్రతినిధి స్వాతంత్ర వేడుకలు జరుపుకున్న భారతీయులు నార్త్ ఆఫ్రికా దేశాలలో ఒకటి అయినా లిబియా దేశంలో భారతీయులు స్వతంత్ర దినోత్సవం వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.దేశం కానీ దేశంలో స్వతంత్రం దినోత్సవం వేడుకలు జరుపుకోవడం…

  • August 15, 2025
  • 40 views
ఘనంగా 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

గుడిపల్లి మండలం లోని కోదండపురం గ్రామంలో గ్రామ పంచాయతీ లో కార్యదర్శి రజిని జెండా ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి,అంజిరెడ్డి, సైది రెడ్డి, మహేందర్, కృష్ణయ్య, లక్చయ్య, ఈదయ్య, భిక్షం, సాయి,అంగన్వాడీ టీచర్…