• January 6, 2026
  • 94 views
ప్రపంచానికి వెలుగును చూపింది తెలుగు భాష

ప్రతి పాఠశాలలో ఆంగ్లంతో పాటు తెలుగు బోధన తప్పనిసరి చేస్తాం మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతం – సీఎం చంద్రబాబు నాయుడు జనం న్యూస్ 06జనవరి ( కొత్తగూడెం నియోజకవర్గం) గుంటూరు / అమరావతి | జనవరి 6 ప్రపంచానికి…

  • January 6, 2026
  • 111 views
జైనూరు మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ జనం న్యూస్ 6కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కొముర భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని బీసీ యువజన సంఘం…

  • January 6, 2026
  • 89 views
సూక్ష్మ నీటిపారుదల గణన మరియు నీటి వనరుల గణన నమోదుపై గణన దారులకు శిక్షణ…..

బిచ్కుంద జనవరి 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నందు మంగళవారం నాడు తహసిల్దార్ గారి అధ్యక్షతన సూక్ష్మ నీటిపారుదల గణన మరియు నీటి వనరుల గణన నమోదుపై గణనదారులకు శిక్షణ…

  • January 6, 2026
  • 104 views
జడ్ పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2026 అవగాహన సదస్సు.

బిచ్కుంద జనవరి 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో జిల్లా రవాణా అధికారి (DTO) జె. శ్రీనివాస్ ఆదేశాల మేరకు స్థానిక బాలికల పాఠశాల లో శనివారం రోడ్డు భద్రత మరియు అవగాహన సదస్సు…

  • January 6, 2026
  • 84 views
అసుపత్రులలోని డైట్ టెండర్ లను రద్దు చేయాలి.

జనం న్యూస్ 6డిసెంబర్. కుమ్రం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కుమ్రం భీం జిల్లా కలేక్టర్ వెంకటేష్ దోత్రే ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ జేసి,వినతి పత్రని సమర్పించిన, ప్రజా సంఘాలు, ఆదివాసి సంఘాల ప్రతినిధులు జిల్లాలోని కోన్ని…

  • January 6, 2026
  • 94 views
హైమన్ డార్ఫ్ 39వ వర్ధంతి సభ పోస్టర్ల విడుదల. జనం న్యూస్ 6డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.ఆసిఫాబాద్ జిల్లా:

ఆదివాసి ఆత్మబంధువు, ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ బెట్టి & ఎలిజబెత్ దంపతుల 39వ వర్ధంతి సభ పోస్టర్లను .ఐ టి డి ఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ యువరాజ్ మారమ్మాట్ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా డార్ఫ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ,…

  • January 6, 2026
  • 131 views
రోడ్డు భద్రత నిబంధనలు పాటించి ప్రమాదాలు అరికట్టాలి

జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 06 పెబ్బేరు మంగళవారం పెబ్బేరు మండల పరిధిలోని వైశాఖపూర్ గ్రామంలోని ప్రగతి విద్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు అవగాహన సదస్సు నిర్వహించారు స్కూల్ బస్సులు కండిషన్లో ఉండే విధంగా చూసుకోవాలి…

  • January 6, 2026
  • 88 views
సిరికొండ హై స్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవం..

జనంన్యూస్. 06.సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు. సతీష్ కుమార్.. అధ్యాపక బృందం టీచర్స్ పాల్గొన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు అయితే…

  • January 6, 2026
  • 93 views
సిరికొండ లో రౌండ్ టేబుల్ సమావేశం..

జనంన్యూస్. 06.సిరికొండ శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్రం లొని సొసైటీ భవనంలో అఖిల పాక్స మీటింగ్ జరిగింది. కార్పొరేట్ శక్తుల సేవా కోసమే కేంద్ర ప్రభుత్వం కూలీల పొట్ట గొడుతున్నదని, అందులో భాగంగానే ఉపాధిహామీనీ…

  • January 6, 2026
  • 93 views
గద్వాల పట్టణంలోని పురాతన కట్టడాలను రక్షించాలని ముఖ్యంగా కొత్త బావిని కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చే ప్రయత్నాలను అడ్డుకున్న ప్రజా సంఘాలు.

.జనం న్యూస్ 06 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఆ బావిని రక్షించాలని గత సంవత్సర కాలంగా అధికారులను కోరుతున్న ఇంతవరకు ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఈరోజు కొత్త బావి దగ్గర…