జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 25 తర్లుపాడు మండలం లో సూరేపల్లి, తుమ్మలచెరువు మరియు కలుజువలపాడు గ్రామాలలో రైతన్న మీకోసం సిబ్బంది చేస్తున్న సర్వే ను సమర్ధవంతంగా నిర్వహించాలని మండల తహసీల్దార్ కేకే కిషోర్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. మండల…
జనం న్యూస్ 25 నవంబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పూడూర్ మండల పరిధిలోని అంగడి చిట్టేంపల్లీ గ్రామంలో వ్యవసాయ విశ్వ విద్యాలయం- మొక్కజొన్న పరిశోధన విభాగం సంచాలకులు డా. సుజాత గారి బృందం పర్యటించారు. ఈ సందర్భంగా వారు అంగడి…
మద్నూర్ నవంబర్ 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మెనూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమార్థం అందిస్తున్న నాణ్యమైన చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం గ్రామంలో ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాల మహిళలకు ప్రయోజనం చేకూరే…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం రాజంపేట నియోజకవర్గంప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని,నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలియ జేసారు.మంగళవారం నాడు నందలూరు తాసిల్దార్ కార్యాలయాన్ని తెదేపా పార్లమెంట్…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె అరవపల్లి లో శ్రీ శ్రీ శ్రీ హాజరత్ ఖాధర్ వల్లి 134 వ ఉరుసు 28 వ తేదీ సంధర్బంగా రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్…
చంద్రబాబు ఎప్పుడూ రైతుల పక్షమే 2014-19 ప్రభుత్వంలో పెద్ద ఎత్తున రుణమాఫీ కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు ఇప్పుడు పంచాయతీలకు దండిగా నిధులు కందుకూరు ప్రజలు ఆదరించి గెలిపించారు వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నా – కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి…
అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవ సందర్భంగా ఈరోజు న్యాయ విజ్ఞాన సదస్సు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు మండల న్యాయ సేవా అధికార సంఘం వారి ఆధ్వర్యంలో ఐ. సి. డి. యస్ కేంద్రభవనము నందు న్యాయ…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 25 తర్లుపాడు గ్రామంలో వెలుగు డీర్ డి ఎ ఆధ్వర్యంలో తర్లుపాడు మండలం మండల సమాఖ్య.. నందు అందరు ఎంఎస్ వివో ఓబి లకు మీటింగ్. మరియు ర్యాలీ నిర్భహించడం జరిగింది..ఈ మీటింగ్ లో…
జనం న్యూస్ 26నవంబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లాపెగడపల్లి మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా…
జనం న్యూస్ నవంబర్ 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మట్ట శివకుమార్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు స్వదేశీ వస్తువులనే వాడాలని, విదేశీ వస్తువులపై మోజు…