జనం న్యూస్ 07 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పట్టణం ప్రధాన రహదారి ప్రజలతో మంగళవారం బిజీబిజీగా కనబడింది. సాధారణంగా పట్టణంలో మంగళవారం మార్కెట్కు సెలవు. సంక్రాంతి పండగకు 8 రోజులు ఉండడంతో మార్కెట్ అంతా తెరిచే…
జనం న్యూస్ 07 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ స్థానిక సీతం కళాశాలలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్స్ అండ్ స్పోర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో బ్లాక్ లెవల్ స్పోర్ట్స్ మీట్ రెండు రోజులపాటు జరిగింది.…
జనం న్యూస్ జనవరి 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఇటీవల అనారోగ్యంతో మరణించిన మంత్రి రవి గోరంట్ల నరసయ్య వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగడ సానుభూతి తెలిపిన ఎమ్మెల్సీ మధుసూదనాచారి వారి వెంట…
జనం న్యూస్ జనవరి 6 మన శంకర్ వర ప్రసాద్ సినిమా మొదటి టికెట్ ను బిజిపి రాష్ట్ర నాయకులు మోకా వెంకట సుబ్బారావు 1,16,000 రూపాయలు కు దక్కించుకున్నారు.ఈరోజు అమలాపురం వెంకట రమణ థియేటర్ వద్ద జరిగిన వేలం పాటలో…
ఝరాసంగంఐకేపీవీవోఏ మొహమ్మద్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 06 జనవరి ఝరాసంగం మండల కేంద్రంలో పనిచేస్తున్న ఐకేపీ వీవోఏలు (Village Organization Assistants) తమ సమస్యలపై వరుస ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.…
జనం న్యూస్ జనవరి 06.2026 ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం 6-1-2026 మంగళవారం విలసవిల్లి గ్రామం వడ్డి వారి పేటలో స్థానిక గ్రామ సర్పంచ్ శ్రీమతి సలాది ఊర్మిళ దేవి సతీష్ దంపతులను గ్రామస్తులు గణంగా…
జనం న్యూస్:5 డిసెంబర్ మంగళవారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; సమసమాజ మార్పుకు సాహిత్యం అవసరమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. ఆదివారం ప్రెస్ క్లబ్ సిద్దిపేటలో కాల్వ రాజయ్య రచించిన రాచబాట పుస్తకావిష్కరణ జరిగింది.…
జనం న్యూస్ జనవరి ఆరు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా,,బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన ఉప మండలంలో గెద్దనపల్లి గ్రామంలో కాషాయ శోభతో హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఆర్ ఎస్ ఎస్ వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా…
జనం న్యూస్ జనవరి 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సూర్యనాయక్ తండా గ్రామంలో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని పంచాయతీ కార్యదర్శినీ తెలంగాణ స్టేట్ ట్రైబల్ లీడర్ మాలోతు లింగు నాయక్ ఘనంగా…
జనం న్యూస్ జనవరి 6, వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలోని 13వ వార్డు ఖాన్ కాలనీలో ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి నిధులతో రూ. 8లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు ఇంచార్జి సర్వర్ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు…