• March 31, 2025
  • 28 views
విశ్రాంత జిల్లా జడ్జి మృతి

జనం న్యూస్ మార్చి 31 కాట్రేనికోన : కాట్రేనికోనలోని రామస్వామి తోటకు చెందిన విశ్రాంత జిల్లా న్యాయమూర్తి నల్ల రాజా ప్రసాద్ బాబా 70. అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన అంత్యక్రియలను ఆదివారం…

  • March 31, 2025
  • 23 views
నేషనల్ (జాతీయ) సెమినార్ లో గడ్డం బాలకిషన్ కు ఘనంగా సన్మానo.

జనం న్యూస్ ;31 మార్చ్ సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేటలో రెండు రోజుల నేషనల్ సెమినార్ లకు కళాశాల ప్రిన్సిపాల్ చైర్ పర్సన్ డాక్టర్ జి. సునీతగారి ఆధ్వర్యంలో, సెమినార్ కన్వీనర్ డాక్టర్ ఎం. శ్రద్ధానందం రీజినల్…

  • March 31, 2025
  • 25 views
ఎం.ఎల్.హెచ్.పి. లచే ఎండ కాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నివారణపై గ్రామాలలో అవగాహన కార్య్రమాలు.

జనం న్యూస్, ఏప్రిల్ 1, పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి : జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జి అన్నా ప్రసన్న కుమారి ఆదేశాలతో, జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలలో పనిచేయుచున్న ఎం.ఎల్.హెచ్.పి. లు…

  • March 31, 2025
  • 28 views
మన్ కీ బాత్ గొప్ప కార్యక్రమం

ఎర్రబెల్లి సంపత్ రావుబిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు.. జనం న్యూస్ // మార్చ్ // 31 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట)..దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే మన్ కి బాత్ గొప్ప కార్యక్రమం అని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి…

  • March 31, 2025
  • 24 views
ముస్లిమ్ మైనారిటీ అసోసియేషన్ మరియు యూనిటీ ఆఫ్ ఉమ్మహ్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ

జనం న్యూస్ – మార్చి 31- నాగార్జున్ సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం మైనారిటీ మరియు యూనిటీ ఆఫ్ ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా ను…

  • March 31, 2025
  • 30 views
సీఎం సభకు భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు.

జనం న్యూస్ మార్చి 30(నడిగూడెం) హుజూర్ నగర్ లో ఆదివారం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభకు నడిగూడెం మండల వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వెళ్ళినట్లు మండల పార్టీ అధ్యక్షులు బూత్కూరి వెంకటరెడ్డి, కోదాడ…

  • March 31, 2025
  • 28 views
చిట్కుల్ గ్రామంలో ఘనంగా బండ్ల ఊరేగింపు

జనం న్యూస్ మార్చి 30 చిలిపి చెడు మండల ప్రతినిధి :మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం మార్చి 30 చిట్కుల్ గ్రామంలో ఉగాది పండుగ పర్వదినం పురస్కరించుకొని చుట్టూ గ్రామంలో ఎడ్లబండ్ల ఊరేగింపు కొనసాగింది మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…

  • March 31, 2025
  • 82 views
దేశం కోసమే కాదు ఊరు కోసం కూడా సేవ చేయాలన్న మానవతా దృక్పథంతో ఇండియన్ ఆర్మీ సోల్జర్స్

జనం న్యూస్ 31 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :విజయనగరం డిఫెన్స్ అండ్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ డి అనిల్ కుమార్ (ఎక్స్ – ఎం ఎస్ జి కమాండో) ఆధ్వర్యంలో ఎల్ కోట మండలం, జామి పోస్ట్,…

  • March 31, 2025
  • 26 views
శ్రీ మత్స్యగిరి స్వామి దేవాల యంలో పంచాంగ శ్రవణం

జనం న్యూస్ మార్చి 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగి ఉన్న శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం దేవాలయంలో అర్చకులు…

  • March 31, 2025
  • 27 views
గంజాయి కేసులో వ్యక్తి అరెస్టు

జనం న్యూస్ 31 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :గంజాయి కేసులో అల్లూరి జిల్లా వాసిని అరెస్ట్‌ చేశామని విజయనగరం 1వ పట్టణ సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. 2022లో నమోదైన గంజాయి కేసులో అరెస్ట్‌…

Social Media Auto Publish Powered By : XYZScripts.com