జనం న్యూస్ జనవరి 7 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి దేశవ్యాప్తంగా కుక్కకాటు కేసులు రోజురోజుకూ ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. గణాంకాల ప్రకారం, దేశంలో 37 లక్షలకు పైగా కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో 54 మంది రేబిస్ వ్యాధితో…
జనం న్యూస్ జనవరి 7 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి 150 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తితో ప్రపంచానికి అన్నం పెట్టే దేశంగా భారత్ప్రపంచ వ్యవసాయ రంగంలో భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. వరి ధాన్యం ఉత్పత్తిలో ఇప్పటివరకు అగ్రస్థానంలో…
రూ.10.04 లక్షల ఆదాయం – శివరాత్రి, జాతర ఉత్సవాలకు వినియోగం జనం న్యూస్ జనవరి 07 సంగారెడ్డి జిల్లా, జిహెచ్ఎంసి పరిధిలోని బీరంగూడ గుట్టపై వెలసిన ప్రసిద్ధ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో 118 రోజుల హుండీ లెక్కింపు కార్యక్రమం…
బిచ్కుంద జనవరి 7 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం సిర్సముందర్ గ్రామంలో సర్పంచ్ వినోద్ బుధవారం నాడు ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇల్లు కట్టడానికి భూమి పూజ చేసిన సర్పంచ్ వినోద్ సర్పంచ్ తో పాటు గ్రామ…
జనంన్యూస్. 07.నిజామాబాదు. రురల్ శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ కవితది ఆత్మగౌరవ పోరాటం కాదు ఆస్తుల కోసం పోరాటం అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వెల్లడించారు. ధర్పల్లి,ఇందల్వాయి,సిరికొండ మండలాలకు చెందిన 200…
జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 07 పెబ్బేరు బుధవారం పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామికి వివిధ రకాల ప్రత్యేక అభిషేకపూజలకు పడిపూజ మహోత్సవంలో జరుగు అయ్యప్ప స్వామి అభిషేకం చేయుటకు…
జనం న్యూస్ 06జనవరి (కొత్తగూడెం నియోజకవర్గం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ బాస్గా బాధ్యతలు స్వీకరించి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసి, మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న యంగ్ డైనమిక్ ఐపీఎస్ అధికారి బి. రోహిత్ రాజు ఐపీఎస్కు జిల్లా వ్యాప్తంగా…
జనంన్యూస్. 07.సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గాడ్కోల్ గ్రామంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తడి-పొడి విధానం ద్వారా యాజమాన్యం, నేరుగా…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ జనవరి 07. 01. 2026బి వీరేశం జనం న్యూస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వృత్తిరీత్యా జర్నలిస్టుగా ప్రజల సమస్యలపై ఎన్నో ఏళ్లుగా నిరంతరం పోరాటం చేస్తూ, ప్రజా స్వరం గా నిలిచిన వై. జాన రెడ్డి…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ జనవరి 07. 01. 2026 ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్ను ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామంలో నెలకొన్న పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలు,…