జనం న్యూస్ 26 నవంబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పూడూర్ మండల పరిధిలోని గట్టుపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణి కార్యక్రమానికి ఆత్మ కమిటీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్…
జనం న్యూస్ నవంబర్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండా గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా సూర్య నాయక్ తండకు ఎస్టీ మహిళా రిజర్వ్ కావడంతో సర్పంచ్ పదవికి ఇండిపెండెంట్ గా…
న్యూస్ 24 తెలుగు నంబర్ 26 కాట్రేనికోన, : కాట్రేనికోన మండల పరిధిలో కుండలే శ్వరంలో పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి ఆలయంలో నరసాపురం ఎంపీ కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ సతీమణి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు, అనంతరం…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం మెయిన్ రోడ్డు బస్టాండ్ దగ్గర మాల మహానాడుఆధ్వర్యంలో మన దేవుడు భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించినమాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి మోడ…
జనం న్యూస్ 26.నవంబర్.కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. జైనూర్: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క జిల్లాలో ప్రవేశించిన సందర్భంగా జంగామ్ హనుమాన్ ఘాట్ వద్దకు జైనూర్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా…
జనం న్యూస్ 26 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా అయిజ లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో, భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని, అయిజ పట్టణ బీజేపీ…
జనం న్యూస్ 26 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లాలో బాలికల భద్రతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని, జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గద్వాల్…
జుక్కల్ నవంబర్ 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన ఏలే మల్లికార్జున్ , జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుతో కలిసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా…
జనం న్యూస్ 26 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ పత్రికలు ప్రజాస్వామ్య సౌధానికి మూలస్తంభాలని, అందుకే పత్రికలను ఫోర్త్ ఎస్టేట్గా చెబుతారని డిస్ట్రిక్ట్ అర్బన్ సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ (దుసేవ ) అధ్యక్షుడు బూసాల శ్రీను అన్నారు.ఎన్టీవో హోంలో…
జనం న్యూస్ 26 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన నిందితుడు కనపాకకు చెందిన పడగల అజయ్ కు 14 రోజులు జైలుశిక్ష మరియు…