• June 17, 2025
  • 42 views
విద్యాశాఖలో బదిలీలు పారదర్శకం మంత్రి లోకేష్ ఘనతే – బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ జూన్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు ఎటువంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించిన ఘనత విద్యాశాఖ మంత్రి లోకేష్ కే దక్కుతుందని మాజీ శాసన మండలి సభ్యులు…

  • June 17, 2025
  • 42 views
ప్రధాన నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పాలన ఉత్సవాల కరపత్రాలు పంపిణీ

జనం న్యూస్ జూన్ 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో మండల బీజేపీ అధ్యక్షులు కుడుపూడి చంద్రశేఖర్ అద్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు…

  • June 17, 2025
  • 38 views
బాధితుల సమస్యలను చట్టపరిధిలో తక్షణమే పరిష్కరించాలి-విజయనగరం జిల్లా అదనపు ఎస్పీ పి. సౌమ్యలత

జనం న్యూస్ 17 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టం) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ…

  • June 17, 2025
  • 22 views
ప్రభుత్వ పాఠశాలల్లొ మౌలిక సదుపాయాలు కల్పించాలి…

జనం న్యూస్ 17 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భరత విద్యార్ధి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో సర్వేలు చెయ్యడం.అనంతరం సర్వేలలో గుర్తించిన సమస్యలను వినతిపత్రం ద్వారా డిఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది.ఈ సందర్బంగా…

  • June 17, 2025
  • 22 views
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన వర్కింగ్‌ జర్నలిస్టులు

జనం న్యూస్ 17 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో వర్కింగ్‌ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో 50% ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ కలెక్టర్‌ అంబేడ్కర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. కలెక్టర్‌ సానుకూలంగా స్పందించి…

  • June 17, 2025
  • 25 views
ప్రజలను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు: మాజీ ఎమ్మెల్యే

జనం న్యూస్ 17 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సీఎం చంద్రబాబుకి ప్రజలను నమ్మించి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. సోమవారం ఆయన నివాసంలో రాష్ట్ర ప్రజలకు…

  • June 17, 2025
  • 19 views
మార్నింగ్ వాక్ యువతతో పోలీసు అవగాహన కార్యక్రమం..!

జనంన్యూస్. 17. సిరికొండ. ప్రతినిధి. ఈరోజు ధర్పల్లి సీఐ ఆధ్వర్యంలో సిరికొండ పోలీస్ స్టేషన్ ఎస్సై రాము తన సిబ్బంది కలిసి, సిరికొండ మండల పరిధిలో సుమారుగా 100 మంది యువత గ్రామ సభ్యులతో కలిసి. 3 కిలోమీటర్ల మేర మార్నింగ్…

  • June 17, 2025
  • 24 views
అండర్ – 15 విభాగం లో ఆంధ్ర సౌత్ జోన్ జట్టు కు ఎంపికై న పూర్విజా

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం విభా ఏరుడైట్ స్కూల్ కు చెందిన హనుమంతు పూర్విజా CAYD సబ్ సెంటర్ నందలూరు నుండి ఫాస్ట్ బౌలింగ్ లో శిక్షణ పొందుతూ మంచి క్రమశిక్షణ తో శ్రమించి ప్రాక్టీస్ చేస్తూ…

  • June 16, 2025
  • 41 views
ఆకుపాముల రైతు వేదికకు వాటర్ ఫిల్టర్ బహుకరణ

జనం న్యూస్ జూన్ 17 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని ఆకుపాముల రైతు వేదికలో రైతుల సౌకర్యార్థం వాటర్ కూలర్ ను కేసాగాని వీరబాబు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు సోమవారం వ్యవసాయ అధికారులకు అందజేశారు.…

  • June 16, 2025
  • 43 views
అమరజీవి పొట్టి శ్రీరాములు 125 జయంతి కార్యక్రమానికి మహేష్ కుమార్ ఆహ్వానం

జనం న్యూస్ జూన్ 16 అమలాపురం [ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125 జయంతి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com