చిన్న ఎక్లారా గ్రామం లో వరద ప్రాంతాలను సందర్శించిన సబ్ కలెక్టర్ కిరణ్మయి . …
మద్నూర్ ఆగస్టు 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం లో శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చిన్న ఎక్లారా గ్రామం గుండ వెళ్తున్న కాలువ పొంగి పొర్లింది. రోడ్డు…
రక్తనాళాల శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి డాక్టర్ లావు సుష్మ
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 16 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 రేపు 17వ తారీకు ఆదివారం నాడు చిలకలూరిపేట సుబ్బయ్యతోట దత్త సాయి సన్నిధి జయ జయ సాయి ట్రస్టు ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు…
వివేకానంద విద్యాలయంలో కృష్ణాష్టమి వేడుకలు
జనం న్యూస్:16 ఆగస్టు శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జివై రమేష్ ; సిద్దిపేటపట్టణం భరత్ నగర్లోని వివేకానంద విద్యాలయంలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణ, గోపిక వేషధారణలో పాఠశాలకు విచ్చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు…
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ఎస్ఐ కే శ్వేత (జనం న్యూస్ 16ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండలంలోని శనివారం రోజున నర్సింగాపూర్ రోడ్డు రొడ్డం వద్ద ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై నీటి ప్రవాహం ఎత్తిపోయడంతో వాహనాల రాకపోకలపై అంతరాయం ఏర్పడింది,అ సంఘటన…
వివాహ ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్న సత్తి నాగేశ్వరరావు
జనం న్యూస్ 16 ఆగస్ట్ ( కొత్తగూడెం నియోజకవర్గం) ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం గుర్రంగూడెం గ్రామానికి చెందిన జంగా వెంకటరెడ్డి క్రిష్ణవేణి దంపతుల కుమార్తె కీర్తి వివాహ ప్రతాన కార్యక్రమం లొ పాల్గొని…
రోడ్డుకుశంకుస్థాపన చేసి రైతులను ముంచితిరి!
(జనం న్యూస్ 16 ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి ) భీమారంమండలం, బూరుగుపల్లి గ్రామపంచాయతీ నుండి గేర్రెగూడెం మీదుగా దాంపూర్ వరకు రోడ్డు నిర్మాణ పనులను 14 మే నెలలో చెన్నూర్ నియోజకవర్గం కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్…
సిరికొండ కానిస్టేబుల్ కు ప్రశంస పత్రం అందజేత..!
జనంన్యూస్. 16.సిరికొండ. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండలంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ రాజు. అంకితభావంతో విధులు నిర్వహించినందుకు గాను 79 వా గణతంత్ర దినోత్సవం రోజున ఉత్తమ కానిస్టేబుల్ గా కమిషనర్ చేత…
జిల్లా ప్రజలు నిబంధనలు తూ.చ తప్పకుండా పాటించాలి..!
పోలీస్ కమిషనర్ వెల్లడి.. జనంన్యూస్. 16.నిజామాబాదు. ప్రతినిధి. 1) విగ్రహాల ప్రతిష్టాపన ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్టించరాదు,ముఖ్యంగా జనరద్దీగా ఉండే ప్రాంతాలు, పార్కులు, ఐలాండ్ ప్రభుత్వ భవనాలు లాంటి చోట్ల ఎటువంటి విగ్రహాలను ఏర్పాటు చేపట్టరాదు. విగ్రహాల ఏర్పాటుకు…
రైతులు పాటించాల్సిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు
జనం న్యూస్ ఆగస్టు 16 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు మరియు రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుండి మోసర్ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున…
నలంద విద్యాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు
జనం న్యూస్ :16 ఆగస్టు శనివారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి : వై.రమేష్ ; నలంద విద్యాలయలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చిన్నారి బాలబాలికలు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఉట్టికొట్టే వేడుకలతో పాఠశాల…












