రండి ప్రభుత్వ డిగ్రీ కాళశాలలో చేరండి
ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద డిగ్రీ అధ్యాపకుల విస్తృత ప్రచారం….. బిచ్కుంద మార్చి 20 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుంద ప్రిన్సిపల్ కె…
కొప్పుల హరీశ్వర్ రెడ్డి మెమోరియల్ ట్రస్టు ద్వారా పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం.
జనం న్యూస్ మార్చ్ 20 వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్నాపూర్ గ్రామానికి చెందిన సుంకరి శ్రీలక్ష్మికి కామినేని మెడికల్ కళాశాల యందు ఉచిత ఎం బీ బీ ఎస్ సీటు సాధించారు. వారికి ట్యూషన్ ఫీజు నిమిత్తము కొరకై యాభై…
తెలంగాణలో ఉద్యోగం చేస్తున్న హోంగార్డ్స్ ను స్వరాష్ట్రానికి తీసుకురావాలి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 20 రిపోర్టర్ సలికినీడి నాగరాజు TD జనార్ధన్ ను కలిసిన AIYF రాష్ట్ర సహాయ కార్యదర్శి CPI సుభాని త్వరలో AIYF నాయకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ తెలంగాణలో హోంగార్డ్ ఉద్యోగం…
న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ కార్యాలయంలో ఘనంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు
జనం న్యూస్ విజయవాడ ఘనంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం సంక్షేమ సంస్థ అధ్యక్షుడు ముక్తర్ అలీ పాల్గొనగా న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి సాయి వినయ్ కుమార్ వారిని…
పెనాల్టీ విధానం రద్దు చేయండి
జనం న్యూస్, మార్చి 21 (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుడు ఒక్కరోజు పనికి రాకపోతే కార్మికుడు పనిచేసిన వేతనం నుండి రికవరీ విధానం రద్దు చేయాలి అని ఆర్జీ-3 సివిల్ కాంట్రాక్టర్స్ జిఎం సివిల్ డైరెక్టర్ ఆపరేషన్…
రూరల్ ఎమ్మెల్యేకు పలు గ్రామ సమస్యలు వివరించిన యువజన నాయకుడు..!
జనంన్యూస్. 20. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల పరిధిలోని పలు గ్రామాల సమస్యలు. రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి కీ . కాంగ్రెస్ యువజన నాయకులు ఉమ్మాజి నరేష్…
బాధిత కుటుంబానికి అండగా .యువకులు,పెద్దలు
జనం న్యూస్, మార్చి 21 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) జగదేవపూర్ మండలం లోని పలుగు గడ్డ గ్రామానికి చెందిన లింగాల అజయ్ కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నా విషయం తెలిసిందే కాగా అదే గ్రామానికి…
రూరల్ ఎమ్మెల్యేని కలిసిన నారాయణ పల్లి గ్రామస్తులు..!
జనంన్యూస్. 20. నిజామాబాదు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల పరిధిలోని నారాయణ పల్లి గ్రామస్తులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గత కొన్ని రోజుల నుండి పెండింగ్లో ఉన్న హనుమాన్ టెంపుల్ గురించి ఎమ్మెల్యేతో మాట్లాడం జరిగిందని విలేజి…
పదవ తరగతి విద్యార్థులకు పెన్నులు, ఫ్యాడ్ లు పంపిణీ చేసిన తడగొండ సాగర్
జనం న్యూస్ 21మార్చి పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో తడగొండ సాగర్ 10వ,తరగతి విద్యార్థులకు పరీక్ష కి అవసరమైన పరీక్ష ప్యాడ్ లు, పెన్నులు,పెన్సిల్ లు అందించినాడు.…
గుమ్మడిదల శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవ ఆహ్వానం
జనం న్యూస్ మార్చ్ 20 సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పురపాలక సంఘం పరిధిలోని గుమ్మడిదల శ్రీమల్లికార్జునస్వామి వారిజాతర మహోత్సవం మార్చి 23 ఆదివారం నుంచి 26 బుధవారం వరకు యాదవ సంఘం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా…