లబ్ధిదారులకు అవగాహన కల్పించిన మున్సిపల్ కమిషనర్ బిచ్కుంద నవంబర్ 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం దౌతాపూర్ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకము గురించి మున్సిపల్ కమిషనర్ షేక్ హయుం…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్ 6జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న వివిధ కంపెనీలన్నీ లోకల్ యూత్కి ఉద్యోగాలు ఇవ్వకుండా నార్త్ ఇండియన్ కార్మికులను మాత్రమే నియమించుకోవడం వల్ల స్థానిక యువత నిరుద్యోగంతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్ 6సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం హీరాబాద్ మండలం శాఖాపూర్ గ్రామంలో ఎల్లమ్మ వాగు చెరువు పగిలి నీరు బయటికి పారిపోతుంది దీంతో పరిసర ప్రాంతాల రైతులు ఆందోళనకు గురవుతున్నారు చెరువు…
జనంన్యూస్. 06.నిజామాబాదు.ప్రతినిధి. శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ని సెక్రటేరియట్లోని కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట ,…
శానార్తి తెలంగాణ. 06నిజామాబాదు.ప్రతినిధి. శ్రీమన్నింబాచల క్షేత్రం జనసంద్రమైంది. వేలాది మంది భక్తుల “గోవిందా… గోవిందా…” నామస్మరణలతో లింబాద్రి గుట్ట ప్రాంతం ఆధ్యాత్మికోత్సాహంతో పులకించింది. పవిత్ర లింబాద్రి గుట్టపై అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే…
జనం న్యూస్ 06 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపుదల కోసం, విజయనగరం ట్రాఫిక్ పోలీసు స్టేషన్ సిఐ సి హెచ్.సూరి నాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లో నవంబర్ 5న…
జనం న్యూస్ 06 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండలం విశాలాంధ్ర రిపోర్టర్ గోవిందు , శ్రీరంగరాజపురం మండలం విశాలాంధ్ర రిపోర్టర్ సురేష్ రెడ్డి ల పత్రికా అక్రిడిటేషన్ను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలియజేశారు…
జనం న్యూస్ 06 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరంలో ఇద్దరు దుండగులు ఢీకొట్టడంతో ఒక వృద్ధుడు మరణించిన సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నగరంలోని స్టేడియం కాలనీకి చెందిన బి. చంద్రమౌళి (61) ఒక…
జనం న్యూస్ 06 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ తెలుగు రాష్ట్రాలను వరుస బస్సు ప్రమాదాలు వణికిస్తున్నాయి. ఏపీలో కర్నూలు, తెలంగాణాలో చేవెళ్ళ సమీపంలో ఘోర బస్సు ప్రమాదాల నుండి తేరుకునే లోపే ఏపీ లోని పార్వతీపురం-మన్యం జిల్లాలో…
జనం న్యూస్ నవంబర్ 05 శివపార్వతులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక పౌర్ణమిని మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుంచి ఉపవాస దీక్షను చేపట్టి, పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలకు బారులుతీరారు.దీంతో మండల వ్యాప్తంగా ఆలయాల్లో కార్తీక…