3 ఏండ్లు గడిచిన అమలుకు నోచుకోని జీవో అమలు సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ నవంబర్ 6నవంబర్ 10న కలెక్టర్ కార్యాలయల ముందు ధర్నాలు వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలనే జీవో 34ను అమలు చేయాలని…
(జనం న్యూస్ 6 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామపంచాయతీలో అంగన్వాడి కేంద్రంపై ఎంపీడీవో మధుసూదన్ విస్తృత తనిఖీ నిర్వహించారు పౌష్టికాహార పంపిణీ వంటగది పరిశుభ్రతను పరిశీలించారు, పిల్లలకు అందజేస్తున్న ఆహార నాణ్యత పై సిబ్బందిని…
జనం న్యూస్ నవంబర్ 6 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 84 వ వార్డు లక్ష్మీనారాయణ నగర్, గొల్ల వీధి, పిల్లా వారి వీధి లో నివాసం ఉంటున్న ప్రజలు అభ్యర్థన మేరకు కాలువలు రోడ్లు సరియైన కల్వర్టులు లేకపోవడం వల్ల…
జనం న్యూస్ నవంబర్ 06:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము : ఎస్.జి.ఎఫ్. ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–17 బాలికల జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ముప్కాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగాయి. ఈ పోటీల్లో అద్భుత క్రీడా ప్రతిభ ప్రదర్శించిన క్రీడాకారిణులను…
జనం న్యూస్ నవంబర్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం శ్రీ బోగులి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ని దర్శనం చేసుకుని…
జనం న్యూస్ నవంబర్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని అతి పురాతమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయం నందు శివపార్వతుల వద్ద మహిళలు భక్తిశ్రద్ధలతో దీపారాధన అంగరంగ వైభవంగా జరుపుకున్నారు…
నేడు తెలంగాణలో 90% ప్రజలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు.. విద్య లేదు, ఉపాధి లేదు, భూమి లేదు, వైద్యం లేదు, రాజ్యం లేదు. ఉన్నదల్లా అంతులేని దుఃఖం, మరణాలు, మనాదులూ. ఈ బాధలు, యుగాలుగా సాగుతూ వస్తూ…వుంది. దీనికి కారణం…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 06 పి రాములు నేత జాగో తెలంగాణ వ్యవస్థాపకులు సంగారెడ్డి జిల్లా ప్రజలు రెవెన్యూ శాఖ అధికారుల పనితీరుతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ పబ్లిక్ ప్రజల చిన్నచిన్న పనులు నెలల…
జనం న్యూస్ కొడిమ్యాల మండల రిపోర్టర్ చింత శ్రీధర్ నవంబర్ 6 వ్యవసాయ, సహకార మరియు మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు, తెలంగాణ ప్రభుత్వం , ఏ పి సి కార్యదర్శి గారు, సి సి ఐ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్…
జనం న్యూస్ నవంబర్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో వీరనారి చిట్యాల ఐలమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు కామ్రేడ్ అమర్ (మిత్ర)- విమలక్క…