• December 16, 2025
  • 100 views
వైసీపీ కోటి సంతకాల ఉద్యమం సక్సెస్: పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ప్రజల గళం!

జనం న్యూస్‌ 16 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ప్రభుత్వ వైద్య కళాశాలల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం విజయవంతమైందని జడ్పీ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. మీడియా…

  • December 16, 2025
  • 102 views
ప్రచారంలో దూసుకుపోతున్న బి.ఆర్.ఎస్ సర్పంచ్ అభ్యర్థి…

సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామ సమస్యలు పరిష్కరిస్తా… సంగమ్మ శంకర్ పటేల్. మద్నూర్ డిసెంబర్ 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం అంతాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సంగమ్మ శంకర్ పటేల్…

  • December 15, 2025
  • 106 views
ఏపీ స్టేట్ పోలీస్ అండ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ను మర్యాద పూర్వకంగా కలిసినకలిసిన గురువి గారి వాసు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా బాద్యతలు స్వీకరించిన జనసేనపార్టీరాష్ట్రకార్యక్రమా ల నిర్వహణ కమిటీ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస రావు (kk) ని మంగళగిరి హౌసింగ్ కార్పరేషన్ కార్యాలయం…

  • December 15, 2025
  • 105 views
సోమశిల ప్రాజెక్టు అర్హులైన ముంపు బాధితులకు ఎక్స్ గ్రేషియా పంపిణీ ప్రక్రియ ప్రారంభం మండల తాసిల్దారు అమరేశ్వరి,

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా అన్నమయ్య ఉమ్మడి జిల్లా లలో సోమశిల ముంపునకు, గురైన 54 గ్రామాలకు చెందిన కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్రయోజనాలు ఎక్స్రేసియా పంపిణీ కోసం చర్యలు చేపట్టినట్లు నందలూరు మండల తాసిల్దార్ అమరేశ్వరి మీడియాకు…

  • December 15, 2025
  • 110 views
గోవింద్ నాయక్ ఘన విజయం

తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ జనం న్యూస్ డిసెంబర్ 15 జహీరాబాద్ నియోజకవర్గం, మొగుడంపల్లి మండల్ చిన్నబట్టి తండా గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతావత్ గోవింద్ నాయక్ ఘన విజయం సాధించారు. గ్రామ ప్రజల సంపూర్ణ మద్దతుతో…

  • December 15, 2025
  • 118 views
తడ్కల్ గ్రామ అభివృద్ధికి పాటుపడుతా

ప్రజల క్షేమమే నా ద్యేయంఅంటున్న కాపార్తి దీప ఆంజనేయులు, ప్రజల అండదండలతో ముందుకెల్లుతా జనం న్యూస్,డిసెంబర్ 15,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో సర్పంచ్ బరిలో నిలిచిన కాపార్తి దీప ఆంజనేయులు, సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ…

  • December 15, 2025
  • 109 views
ప్రజల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిన పొట్టి శ్రీరాములు

జనం న్యూస్ డిసెంబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడు పొట్టి శ్రీరాములు అని నడవపల్లి పంచాయతీ మెంబర్ గ్రంధి నానాజీ పేర్కొన్నారు,సోమవారం నడవపల్లి పంచాయతీ కార్యాలయంలో వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం…

  • December 15, 2025
  • 115 views
ఘనంగా అయ్యప్ప పడిపూజ

జనం న్యూస్ డిసెంబర్ 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి పడి పూజను బసాని మల్లయ్య గృహంలో వరంగల్ హరి హర క్షేత్ర అర్చకులు సంతోష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు. ప్రత్యేకంగా…

  • December 15, 2025
  • 113 views
ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలి

ఎస్సై మోహన్ రెడ్డి బిచ్కుంద డిసెంబర్ 15 జనం న్యూస్ బిచ్కుంద మండల ప్రజలందరికీ పోలీసువారి ముఖ్య సూచనలు ఏమనగా రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులందరూ మరియు ప్రజలందరూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసు…

  • December 15, 2025
  • 103 views
పార్లమెంట్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి ఘనమైన నివాళులర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర

జనం న్యూస్ డిసెంబర్ 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి పార్లమెంట్ కార్యాలయంలో అమర జీవి పుట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఘనమైన నివాళులర్పించారు. పార్టీ నాయకులను…