• December 16, 2025
  • 94 views
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిది మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు విజయ భాస్కర రావు.

.జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 16 తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని నిరాహార దీక్ష చేపట్టి అమరుడైన పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు వారు ఎన్నటికీ మర్చిపోలేరని తర్లుపాడు మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జవ్వాజి విజయభాస్కరరావు అన్నారు.…

  • December 16, 2025
  • 106 views
మహిళల భద్రత, రోడ్ సేఫ్టీ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి:- ఎస్సై మల్లికార్జున్రెడ్డి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా .అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని ఆల్విన్ మౌంట్ కార్మెల్ పాఠశాల నందు శక్తి టీం అవగాహనసదస్సునిర్వహించారు.ఈసందర్భంగా ఎస్సై మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్, మహిళల భద్రత, సైబర్…

  • December 16, 2025
  • 103 views
జహీరాబాద్ నియోజకవర్గం మొగడంపల్లి మండల్గోపన్పల్లి గ్రామంలో భారీ మెజార్టీతో విజయం సాధించిన ఈశ్వర్

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ 16 డిసెంబర్ జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగడంపల్లి మండలం గోపన్పల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో . బిఆర్ఎస్ పార్టీ తరఫున సమ్మన్ గారి ఈశ్వర్ సర్పంచ్ అఖండ విజయం సాధించారు . గ్రామ ప్రజలు బిఆర్ఎస్…

  • December 16, 2025
  • 108 views
తుంగతుర్తి మాజీ జెడ్పిటిసి కన్నుమూత

జనం న్యూస్ డిసెంబర్(16) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం ముకుందపురం గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ నేత తుంగతుర్తి మాజీ జెడ్పిటిసి మురగుండ్ల లక్ష్మయ్య అనారోగ్యంతో అకాల మరణం చెందినాడు. లక్ష్మయ్య చిన్నతనములోనే ప్రజల వెంట ఉండి ప్రజల…

  • December 16, 2025
  • 101 views
వైసీపీ కోటి సంతకాల ఉద్యమం సక్సెస్: పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ప్రజల గళం!

జనం న్యూస్‌ 16 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ప్రభుత్వ వైద్య కళాశాలల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం విజయవంతమైందని జడ్పీ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. మీడియా…

  • December 16, 2025
  • 104 views
“డిసెంబర్ 31 నుంచి సీఐటీయూ అఖిల భారత మహాసభలు”

జనం న్యూస్‌ 16 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వ తేదీ వరకు విశాఖలో సీఐటీయూ అఖిల భారత మహాసభలు జరగనున్నట్లు అసంఘం నాయకులు రెడ్డి శంకరరావు తెలిపారు. సోమవారం విజయనగరంలో…

  • December 16, 2025
  • 98 views
‘నాలుగో స్తంభం’కు చేయూత: అక్రిడిటేషన్, ప్రకటనలు పెంచాలని కలెక్టర్‌కు విలేకరుల వినతి

జనం న్యూస్‌ 16 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ‘నాలుగో స్తంభం’గా వ్యవహరించే పత్రికా రంగానికి, ముఖ్యంగా చిన్న మరియు మధ్య తరహా పత్రికలకు చేయూత అందించాలని కోరుతూ విజయనగరం జిల్లా కలెక్టర్‌కు నేడు…

  • December 16, 2025
  • 102 views
అవయవ దానం మహోన్నతమైనది: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

జనం న్యూస్‌ 16 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగర తిరుమల మెడికవర్ హాస్పిటల్ నందు ఈరోజు కిడ్నీ ట్రాన్సప్లంట్ కార్యక్రమం నందు అన్ని దానాల కన్నా అవయవ దానం ఎంతో మహోన్నతమైనదని,అవయవ దానం చేస్తే 8 మంది…

  • December 16, 2025
  • 95 views
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వలుపదాసు చంద్రమౌళి

జనం న్యూస్ డిసెంబర్ 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని శాయంపేట గ్రామ మాజీ సర్పంచ్, శాయంపేట గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వలుపదాసు చంద్రమౌళి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా, వారికి భూపాలపల్లి…

  • December 16, 2025
  • 99 views
కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిలుకుసుమ రమాదేవి శరత్వరుపదాసు రమా చంద్రమౌళి

జనం న్యూస్ డిసెంబర్ 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని సర్పంచ్ బరిలో నిలిచిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుసుమ రమాదేవి శరత్ సోమవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బసాని శాంతకు తన…