ప్రదీప్ ఘనంగా సన్మానించిన చాంబర్ ఆఫ్ కామర్స్
జనం న్యూస్ మే 7 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం గోల్డ్ మార్కెట్ భవనం నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన కొర్లపాటి ప్రదీప్ ని .ది అమలాపురం ఛాంబర్ కామర్స్ ఘనంగాసత్కరించడం జరిగింద…
వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవం
జనం న్యూస్ మే 08(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల కేంద్రంలోని శ్రీ కాశి విశ్వేర సహిత శ్రీ గోవిందా మాంబ సమేత శ్రీ మద్య విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయంలో స్వస్థ శ్రీ చంద్ర…
అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా , పూల అలంకరణ చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్
జనం న్యూస్ మే 7 ముమ్మిడివరం ప్రతినిధి అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అమలాపురం క్షత్రియ కళ్యాణ మండపంలో మొద్దంతుకి అధ్యక్షత వహించిన బిజెపి జిల్లా ప్రధాన మోకా వెంకట సుబ్బారావు ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్…
రాజీవ్ యువ వికాసంలో అర్హులకు పథకం ఫలాలు
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి జనం న్యూస్. మే 7, 2025:కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రక్ట్ స్టాఫ్ఫర్.కె ఏలియా. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో అర్హులైన…
భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ గా నాయి బ్రాహ్మణ ముద్దుబిడ్డ మల్లెల నరసింహారావు
జనం న్యూస్ 07 మే ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కు రిమెళ్ళ శంకర్ ) అశ్వారావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డి పల్లిలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి మొట్టమొదటి చైర్మన్ గా నాయి బ్రాహ్మణ ముద్దుబిడ్డ మల్లెల నరసింహారావు ప్రమాణస్వీకారం…
తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వర్ధంతి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 7 రిపోర్టర్ సలికినీడి నాగరాజు దేశమాత రుణం తీర్చుకోవడం కోసం ప్రాణాలర్పించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని కోట్లాదిమంది భారతీయుల గుండె గొంతుకను జనగణమన ద్వారా ఒక్కటి చేసిన విశ్వకవి రవీంద్రుడని…
రేపు మరిడి మహాలక్ష్మి అమ్మవారి నూతన ఆలయం ప్రారంభం, విగ్రహ ప్రతిష్ట
జనం న్యూస్, మే07, అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా మునగపాక మండలం యాదగిరిపాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి నూతన ఆలయం ప్రారంభోత్సవం మరియు విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా 8వ తేదీ గురువారం ఉదయం 9 గంటల 44…
శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి పవళింపు సేవా కార్యక్రమాలు.
జనం న్యూస్ మే 7 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) శక్తి స్వరూపిణి కాట్రేనికోన గ్రామ దేవత మావుళ్ళమ్మ తల్లి అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాలు సందర్భంగా వార్షికంగా పలువురు భక్తులు ఇంట అమ్మవారికి వడికట్లు మరియు పాన్పు కార్యక్రమాలు నిర్వహించిరి.అమ్మవారి…
తైక్వాండో స్టూడియో ఓపెనింగ్..!
జనంన్యూస్. 07. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. లోని బస్వా గార్డెన్ లోని తైక్వాండో స్టూడియో ప్రారంభత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య . చేతుల మీదగా ప్రారంభించబడినది.పిల్లలకు చదువుతోపాటు క్రీడల్లో చాలా అవసరమని చెప్పారు మంచి…
రాజ్యాంగం మార్చాలని బిజెపి కుట్రలను తిప్పి కొట్టాలి.
జనం న్యూస్ మే 07(నడిగూడెం) భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరికి అందే విధంగా రాజ్యాంగాన్ని కాపాడా ల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరపతమ్మ సుదీర్ అన్నారు.బుధవారం మండలంలోని…