• August 18, 2025
  • 58 views
వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు మర్యాదపూర్వకంగా కలిసిన వెంకటేశ్వర్ నగర్ 35 బ్లాక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు

జనం న్యూస్ ఆగస్టు 18 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లోని వెంకటేశ్వర్ నగర్ 35 బ్లాక్ వెల్ఫేర్ అసోసియేషన్ కి ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన నూతన కార్యవర్గం సభ్యులందరూ కలిసి కార్పొరేటర్ మాధవరం రోజా దేవి…

  • August 18, 2025
  • 139 views
ఘనంగా సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ

పాపన్నపేట, ఆగస్ట్. 18 (జనంన్యూస్) : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం నార్సింగి గ్రామం లోని ఎల్లమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన విగ్రహన్ని మండల గౌడ సంఘం సభ్యులు విష్కరించారు. ఆయన విగ్రహానికి…

  • August 18, 2025
  • 147 views
విలేకరుల కష్టాన్ని గుర్తించండి

ఆగస్టు 18 జనం న్యూస్ మొహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ ఆవేదన తెలంగాణ రాష్ట్రంలో వేలాది విలేకరులు జీతాన్ని ఆశించకుండా జీవితాలను పడంగా పెట్టి అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుగా రాతతో సమాధానం చెబుతూ రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తూ మంచి…

  • August 18, 2025
  • 63 views
ఘనంగా శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి వేడుకలు

జనం న్యూస్ ఆగస్టు 18 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేటలోని జనతా నగర్ లో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద జరిగింది.ఈ యొక్క కార్యక్రమం సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు మూసాపేట్ గౌడ సంఘం ప్రధాన…

  • August 18, 2025
  • 69 views
ప్రజాస్వామ్యంలో పౌరులే నిర్ణేతలా కేవలం ఓటర్లేనా?

ప్రజాస్వామ్యం ఒక భ్రమ-లేదా ఒక వాస్తవమా ?ప్రజలు,నాయకుల మధ్య పెరుగుతున్న అగాధంపై సమగ్ర నివేదిక (జనం న్యూస్18 ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి ) ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల ప్రభుత్వం అని అబ్రహం లింకన్ నిర్వచించారు…

  • August 18, 2025
  • 138 views
బార్ వాలే ఆవు హమారా ఖజానా లేక జావో

జనం న్యూస్ 18-08-2025 ప్రస్తుతం మన తెలంగాణలో అభివృద్ధి చేస్తున్నా స్థానికులు ఎవరు బీసీ సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ మహమ్మద్ ఇమ్రాన్, కుమ్మరి కమ్మరి నాయిబ్రహ్మ విశ్వకర్మ పద్మశాలి ఆర్య కటిక వడ్డెర గౌడ యాదవ్ ముదిరాజ్ ప్రజలకు ఈ సమాచారం…

  • August 18, 2025
  • 109 views
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి దామోదర్ రాజనర్సింహ

జనం న్యూస్ ఆగస్టు 18 సంగారెడ్డి జిల్లా వెనకబడిన తరువాయి తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ .సర్దార్ సర్వయీ పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవం పురస్కరించుకొని, సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన నూతన విగ్రహాన్ని సోమవారం…

  • August 18, 2025
  • 61 views
పొంగిపొర్లుతున్న లేండి వాగు సోమూరు వాగు పరిశీలించిన అధికారులు

మద్నూర్ ఆగస్టు 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద తడ్గుర్ వద్ద ఉన్న వంతెన పై నుండి వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. దాంతో పెద్ద తడ్గుర్ జుక్కల్ మధ్య ఉన్న రోడ్డు మూసి వేశారు మరియు…

  • August 18, 2025
  • 62 views
చింతలపూడి గ్రామంలో హర్ గర్ తిరంగా యాత్ర

జనం న్యూస్ ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్ పిలుపుమేరకు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భాజపా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ పిలుపుమేరకు హార్ గర్ తిరంగా…

  • August 18, 2025
  • 68 views
వరదలో చిక్కుకున్న గొర్ల కాపరులు కాపాడిన ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం…

బిచ్కుంద ఆగస్టు 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం సెట్లూర్ గ్రామంలో మంజీరా నది తీరా ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న గొర్రెల కాపరులను కాపాడిన ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం గత రెండు రోజులు నుంచి ఎడతెరిపి…