జహీరాబాద్ మండలంలోని అనేగుంట గ్రామంలోని మహిళల అధ్వర్యంలో జరిగిన ఓటు చోర్ గద్ది చోడ్” తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 13 కార్యక్రమంలో* ముఖ్య అతిధిగా పాల్గొన్నా *జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అస్మా కాంగ్రెస్…
జనం న్యూస్ అక్టోబర్ 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం కాంగ్రెస్ పార్టీని సంస్థ గతంగా అంకితభావంతో బలోపేతం చేసే వారికి హనుమకొండ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి…
జనంన్యూస్. 13.నిజామాబాదు. శిక్షణార్థులకు సౌకర్యాలు మెరుగుపరచాలని ఆదేశాలు. నేడు ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జానకంపేట వద్ద గల పోలీసు శిక్షణ కేంద్రమును నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., పర్యవేక్షించడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 12 జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియా గాంధీనగర్ కాలనీ అంగన్వాడి లో పల్స్ పోలియో డ్రాప్ వేయడం జరుగుతుంది మూడు రోజులపాటు చిన్నపిల్లల అందరికీ పోలియో చుక్కలు వేయించండి 5 సంవత్సరాలలోపు…
గుడిపల్లి మండలం లోని ఘనపురం గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లయ్య యాదవ్ సమక్షం లో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా…
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్ధులను గెలిపించాలి ఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా…
పాకాల బాలకృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన బుసిరెడ్డి పాండురంగారెడ్డి జనం న్యూస్- అక్టోబర్ 13- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో ఆపదలో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ భరోసానిస్తున్న బుసిరెడ్డి ఫౌండేషన్. కష్టకాలంలో ఉన్న పేద కుటుంబాలకు ఆర్థికంగా ఆపన్న హస్తం…
జనం న్యూస్ అక్టోబర్ 13 చిలిపి చెడు మండల ప్రతినిధి చిలిపిచెడ్ గ్రామంలో సోమవారం రోజు ఏఓ రాజశేఖర్ గారు వివిధ రైతుల వరి పొలాలను సందర్శించారు. దీనిలో భాగంగా వరి పంటలో దోమపోటు – సుడిదోమ, కంకి నల్లి మరియు…
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొన్నారు జుక్కల్ అక్టోబర్ 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల పరిధిలో శ్రీ దుర్గ భవానీ మాత ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంతో, ఆధ్యాత్మిక ఉత్సాహంతో ఘనంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర…
జనం న్యూస్ అక్టోబర్ 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో శాసనసభ ప్రతిపక్ష నేత మాజీ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి 69th వ పుట్టిన సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు మండలం కేంద్రంలోఘణంగా…