• October 11, 2025
  • 59 views
కంది పంట పై పరిశీలన

జనం న్యూస్. తర్లుపాడు మండలం అక్టోబర్ 11 ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండలం, తుమ్మలచెరువు గ్రామంలో ఆత్మసంస్థ సహకారంతో కంది పంటపై ఫామ్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి మాట్లాడుతూ…

  • October 11, 2025
  • 60 views
బంజారా భాషా సినీ నిర్మాత దర్శకుడు హీరో కేపీ చవాన్ తండ్రి గరియా నాయక్ అంత్యక్రియలకు వెళ్లి వారి కుటుంబాన్ని ఓదార్చే ధైర్యాన్ని ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర మాజీ పరిశ్రమల శాఖ చైర్మన్ మహమ్మద్ తన్వీర్

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 11 చైర్మన్మాట్లాడుతూ వాస్తవానికి గర్యా నాయక్ గారు చాలా మంచి వ్యక్తి తనను కోల్పోవడం బంజారా గిరిజనులకు తీరని లోటని అన్నారు తన సమాజం గురించి తమ భాషను వెలుగులోకి…

  • October 10, 2025
  • 59 views
జీతాలు చెల్లించండి మహాప్రభో – వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల ఆందోళన

జీతాలు సకాలంలో చెల్లించాలంటూ కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రి ఉద్యోగుల ఆందోళన జనం న్యూస్- అక్టోబర్ 11- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రి సిబ్బంది కి పదవ తారీకు వచ్చిన జీతాలు చెల్లించడం లేదంటూ ఉద్యోగుల…

  • October 10, 2025
  • 61 views
జీఎస్టీ ఎగ్జిబిషన్లో పాల్గొన్న

జనం న్యూస్ అక్టోబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు.. తాళ్ళరేవు మండలం సీతారాంపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ జీఎస్టీ తగ్గించడం వలన ప్రజలకు ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు…

  • October 10, 2025
  • 64 views
మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

జనం న్యూస్ అక్టోబర్ 10 నడిగూడెం మృతుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని కోదాడ ఎమ్మెల్యే నలమాధ ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. మండలం లోని రత్నవరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రామిని రవీందర్ రెడ్డి , బృందావనపురం…

  • October 10, 2025
  • 60 views
అక్రమంగా విధ్యాసంస్థల నుండి డబ్బులు తీసుకున్నందుకు చందు సస్పెండ్

( బి ఎస్ ఎఫ్ ఐ)రాష్ట్ర కమిటీ జనం న్యూస్, అక్టోబర్ 10, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జూలై 28 నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటైన తర్వాత, రంగారెడ్డి జిల్లా ఇంచార్జిగా నియమితులైన చందు (జే ఎస్ ఆర్)…

  • October 10, 2025
  • 62 views
దుమ్ము ధూళితో సతమతమవుతున్న బిచ్కుంద మండల ప్రజలు…

బిచ్కుంద అక్టోబర్ 10 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని సెంట్రల్ లైటింగ్ పనులు గత సంవత్సరం నుండి నత్త నడకగా ఆగుతూ, పడుతూ లేస్తూ పనులు కొనసాగించడంతో దుమ్ము ధూళి విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు…

  • October 10, 2025
  • 61 views
చంద్రబాబు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాల ప్రస్తావానికి పాలాభిషేకం మాజీ ఎమ్మెల్సీ ముద్ద నాగ జగదీష్

జనం న్యూస్ అక్టోబర్ 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నేటితో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి నాయకులకు కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారని,…

  • October 10, 2025
  • 55 views
విద్యార్థినులు మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవాలి.

జనం న్యూస్ అక్టోబర్ 10 నడిగూడెం మండల కేంద్రంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం కస్తూరిబా బాలికల విద్యా నిలయంలో విద్యార్థినులకు మానసిక ఆరోగ్యం పై నడిగూడెం పల్లె దవాఖాన డాక్టర్ హరినాథ్ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ…

  • October 10, 2025
  • 54 views
శ్రీ సాయి తత్వ ప్రచార కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా ని జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే ధనుంజయ్ ని కలిసిన జయ జయ సాయి ట్రస్ట్ సభ్యులు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 10 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు…