జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.నవంబర్ 22, నందలూరు మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు శనివారం పరిసరాల పరిశుభ్రత పై ఎంపీడీవో ఆధ్వర్యంలో వి ఓ ఏ లకు పరిసరాల పరిశుభ్రత పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు ఈ…
జనం న్యూస్- నవంబర్ 23- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకులంలో సమస్త కార్యదర్శి సైదులు జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు కలిసి 100కు పైగా మొక్కలను నాటారు. ప్రిన్సిపల్…
జనం న్యూస్ నవంబర్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్టులో మొదటి స్థానంలో నిలిచి జిల్లా స్థాయికి సి యస్…
(జనం న్యూస్ 22 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండల కేంద్రంలో శనివారం రోజున మహిళ గ్రూపు సభ్యులకు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో కిషన్ మండల ప్రత్యేక అధికారి…
పీ.ఏ. పల్లి మండలం లోని మేడారం గ్రామంలో 33/11కేవీ సబిస్టేషన్ శంకుస్థాపన అభివృద్ధి లో బాగంగా 2కోట్ల 10 లక్షల వ్యయం తో నిర్మించ బోయే సబిస్టేషన్ పనులకి భూమి పూజ కార్యక్రమము లో ఎమ్మెల్యే బాలునాయక్ కొబ్బరికాయ కొట్టి భూమి…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 22 పి. రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు దేశంలో రోజు ఎక్కడో ఒక దగ్గర బస్సులు ప్రమాదాన్నికి గురై అగ్నికి ఆహుతి అవుతున్నాయి అనేక ప్రమాదాలలో జనాలు విపరీతంగా…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 22 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తర్లుపాడు నందు జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేసిన అంబవరం నేతాజీ రెడ్డి పదవీ విరమణ కానుకగా పాఠశాల కార్యాలయానికి కావలసిన ప్రింటర్ మరియు స్కానర్ ను బహుకరించారు. గతంలో…
బిచ్కుంద నవంబర్ 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం శనివారం నాడు వాజిద్ నగర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ఇందిరా మహిళ శక్తి పథకం భాభాగంగ వాజిద్ నగర్…
జనం న్యూస్ ఆగస్టు 22 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో శనివారం వ్యవసాయ అధికారులు పలు సూచనలు తెలియజేశారుపంటను కోసిన తరువాత వరి కొయ్యలను కాల్చడం వల్ల భూమికి నష్టం కల్గుతుందని ఏ డి ఏ…
జనంన్యూస్. 22 సిరికొండ. టేకేదార్ లను పావులుగా వాడుకొని కార్మికులపై బెదింపులకు పూనుకోవడం చట్టవ్యతిరేకం.దేశాయి బ్రదర్స్ యాజమాన్యం కవ్వింపు చర్యలు మానుకొని సమస్యల పరిష్కారంపై ద్రుష్టి సారించాలని, టేకేదార్ లను పావులుగా వాడుకొని కార్మికులపై బెదింపులకు పూనుకోవడం చట్టవ్యతిరేకం అని.తెలంగాణ ప్రగతిశీల…