• April 28, 2025
  • 51 views
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోండి

జనం న్యూస్ 28ఎప్రిల్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రక్ట్ స్టాఫ్ఫార్. కె ఏలియ. ఆసిఫాబాద్: కుమురంభీమ్ జిల్లా కేంద్రంలోని గ్రంధాలయాన్ని రాష్ట్ర గ్రంధాలయం చైర్మన్ ప్రైఫెసర్ రియాజ్,కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క తో కలిసి ఆదివారం సందర్శించారు.…

  • April 28, 2025
  • 39 views
కథలు చెప్పడం ఒక కళ

జనం న్యూస్:28 ఏప్రిల్ సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; కథలు చెప్పి, నీతిని పంచడం మూలంగా మంచి ఆలోచనలకు స్థానం లభిస్తుందని, కథలు చెప్పడం ఒక కళ అని కథాశిల్పి ఐతా చంద్రయ్య అన్నారు. జాతీయ కథల దినోత్సవం…

  • April 28, 2025
  • 40 views
ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మనవడు వివాహ వేడుకలు పాల్గొన్న రాజకీయ ప్రముఖులు

జనం న్యూస్ ఏప్రిల్ 28 (ముమ్మిడివరం ప్రతినిధి) కేంద్ర మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మనుమడు వివాహ రిసెప్షన్ హైదరాబాద్ అనవ్య కన్వెన్షన్ లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి బిజెపి పూర్వపు జిల్లా అధ్యక్షులు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ…

  • April 28, 2025
  • 41 views
కెసిఆర్ నగర్‌లో ఉచిత అంబలి పంపిణీ ప్రారంభం

జనం న్యూస్ :28 ఏప్రిల్ సోమవారం;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జ్ వై. రమేష్: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని, శ్రీ హరే రామ హరే కృష్ణ సత్సంగం ఆధ్వర్యంలో ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని యోగ మాస్టర్ పెద్ది…

  • April 28, 2025
  • 43 views
శోభా యాత్ర ను విజయవంతం చేయాలి పిలుపు

జనం న్యూస్ కాట్రేనికోన ఏప్రిల్ 28 వచ్చే నెలలో 22వ తేదీన విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరగబోయే హనుమాన్ జన్మదిన విజయోత్సవ శోభాయాత్ర బైక్ ర్యాలీ అమలాపురం లో విజయవంతం చేయటం కోసం మండలంలోని గ్రామ గ్రామాల్లో హిందువులు…

  • April 28, 2025
  • 41 views
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆకస్మిక తనిఖీ

జనం న్యూస్ // ఏప్రిల్ // 28 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ,డిప్యూటీ డి ఎం హెచ్ వో డాక్టర్ చందు తో కలిసి, సోమవారం ఉదయం వీణవంక మరియు…

  • April 28, 2025
  • 40 views
నడవ పల్లమ్మ తల్లి తీర్థ మహోత్సవాలు ప్రారంభం

జనం న్యూస్ ఏప్రిల్ 28 కాట్రేనికోన కాట్రేనికోన మండల పరిధిలోని నడవపల్లిలో ఉన్న శ్రీనడవ పల్లమ్మ తల్లి అమ్మవారి తీర్థ మహోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అంతకుముందు పది రోజులపాటు జాతరలు నిర్వహించారు. అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈరోజు…

  • April 28, 2025
  • 67 views
తాళ్ళరాంపూర్ పూర్వవిద్యార్థుల ఆత్మీయసమ్మేళనం

జనం న్యూస్ ఏప్రిల్ 27:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000 -2001 సంవత్సరంలో పదవతరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం రోజునా రాజతోత్సవం పూర్తి అయిన సందర్బంగా సొసైటీ ఫంక్షన్ హాల్ లో పూర్వ…

  • April 28, 2025
  • 100 views
25 ఏళ్ల గులాబీ జెండా ప్రస్థానం

జనం న్యూస్ // ఏప్రిల్ // 28 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఏర్పాటు ఓ సంచలనం. ఇందుకోసం హైదరాబాద్ లోని జలదృశ్యం వేదికైంది. 2001 ఏడాదిలో ఏప్రిల్ 27 కొంతమంది తెలంగాణవాదుల…

  • April 28, 2025
  • 129 views
బాధిత కుటుంభ సభ్యులను పరామర్శించిన ఆత్రం సుగుణ అక్క

జనం న్యూస్ 28ఎప్రిల్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. జైనూర్ : కెరమెరి మండలం జోడేఘాట్ ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సిఆర్టి గా పనిచేస్తున్న కనక కాశీరాం ఇటీవల వడదెబ్బతో మృతి చెందాడు.విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com