• November 22, 2025
  • 116 views
పత్రికా ప్రకటన – వ్యవసాయ శాఖ

జనం న్యూస్ నవంబర్ 22 ఓబులవారిపల్లి ఓబులవారిపల్లి మండలం లో 24-11-2025 నుండి 29-11-2025 సోమవారం నుండి ప్రతి గ్రామంలో “రైతన్న-మీ కోసం”కార్యక్రమం జరుగుతుంది. గ్రామ వ్యవసాయ సహాయకులు (విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్) టీమ్ లీడరుగా వి ఆర్ ఓ,పంచాయతీ సెక్రటరీ,…

  • November 22, 2025
  • 126 views
కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్య ధోరణి ఆసుపత్రి వ్యర్ధాలను ఆవరణలోనే తగలబెడుతున్న సిబ్బంది వ్యర్ధాలనుంచి వచ్చే పొగతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు

జనం న్యూస్- నవంబర్ 22- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి అధికారులు, కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్య ధోరణితో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఆసుపత్రి డయాలసిస్ , ఆపరేషన్ లకు సంబంధించిన బయో వేస్ట్…

  • November 22, 2025
  • 147 views
వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు షిండే ..

జుక్కల్ నవంబర్ 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలం రాంపూర్ కలాన్ గ్రామంలో జరిగిన వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో జుక్కల్ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే పాల్గొన్నారు.గ్రామ ప్రజలతో కలిసి పూజా కార్యక్రమాలలో…

  • November 22, 2025
  • 96 views
వన్యప్రాణ సంరక్షణ సదస్సులో రైతుల సమస్యల వెల్లడి

(జనం న్యూస్ 22నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) మంచిర్యాలజిల్లా భీమారం మండల పరిధిలో శుక్రవారం రోజున నిర్వహించిన వన్యప్రాణ సంరక్షణ సదస్సుకు వచ్చిన రైతులు, అడవి పందుల దాడులతో పంటలు విస్తారంగా నాశనం అవుతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.అడవి పందులు…

  • November 22, 2025
  • 103 views
DM&HO Sir పుట్ల Srinivas గారు మరియు కేశ రవి డిప్యూటీ గారు, PHC వైద్యాధికారి Y.PRIYANKA వైద్య సిబ్బంది.

సీజనల్ వ్యాధుల గురించి టైఫాయిడ్, మలేరియా గురించి మరియు కుక్క కాటు గురించి అడిగి తెలుసుకున్నారు ప్రత్యేకంగా ల్యాబ్ నందు Auto Analyser చేసే పరీక్షల గురించి సంతృప్తి వ్యక్తం చేసి ప్రతి PHC ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది .

  • November 22, 2025
  • 96 views
ప్రభుత్వం వెంటనే మద్యాన్ని నిషేధించాలి

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 22 – 11- 2025 తెలంగాణ రాష్ట్రంలో నియంత్రణ లేకుండా మద్యం విచ్చలవిడిగా విక్రయం కొనసాగుతుండటంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తమైంది. మద్యం ప్రభావంతో పేద ప్రజలు ఆరోగ్యపరంగా దెబ్బతింటూ, చిన్న వయసులోనే…

  • November 22, 2025
  • 101 views
సీఐ శంకరయ్య డిస్మిస్ అభినందనీయం మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ నవంబర్ 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు సాక్షాలు జరిపేసిన వారించలేదని విధి నిర్వహణలో నిర్లక్ష్యం కేసు దర్యాప్తు కూడా సక్రమంగా చెయ్యలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి…

  • November 22, 2025
  • 98 views
అభ్యుదయం సైకిల్ యాత్ర – (పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు) “మాదకద్రవ్యాలు వద్దు (“మాదకద్రవ్యాలు వద్దు”) – గంజాయి అక్రమ రవాణాను నిరోధిద్దాం”

“మాదకద్రవ్యాలు వద్దు – గంజాయి అక్రమ రవాణాను నిరోధిద్దాం” మత్తు పదార్ధాలకు “నో” చెప్పండి – మంచి జీవనానికి “అవునని” చెప్పండి. గంజాయి మరియు మాదకద్రవ్యాల నిర్మూలనపై విజయనగరం జిల్లా పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు. జనం న్యూస్‌ 22 నవంబర్‌,…

  • November 22, 2025
  • 94 views
డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో ఆరుగురు విందితులకు వారం రోజులు జైలుశిక్ష-విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్.

జనం న్యూస్‌ 22 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా పెదమానాపురం, బూర్జువలస మరియు ఎల్. కోట పోలీసు స్టేషనులు పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఆరుగురు నిందితులకు వారం రోజులు జైలుశిక్ష విధిస్తూ గజపతినగరం…

  • November 22, 2025
  • 95 views
మహిళలకు రక్షణ కొరకు శక్తి (ఎస్.ఓ.ఎస్) మొబైల్ యాప్విజయనగరం మహిళా పిఎస్ సిఐ ఇ.నరసింహమూర్తి

జనం న్యూస్‌ 22 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐ.పి.ఎస్. ఆదేశాలమేరకు నవంబరు 21న విజయనగరం పట్టణంలో గల ఎస్.ఎస్.ఎస్.ఎస్ జూనియర్ కళాశాల విద్యార్థులకు శక్తీ యాప్, ఈవ్ టీజింగ్, డిజిటల్ అరెస్టు, రహదారి…