జనం న్యూస్ 22 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మార్గశిర మరియు ధనుర్మాసం పుణ్య దినాలు పురస్కరించుకుని విజయనగరం జిల్లా భక్తుల కోరిక మేర విజయనగరం ఆర్టీసీ వారు ప్రముఖ వైష్ణవ క్షేత్రములు అయిన ద్వారక తిరుమల, వాడపల్లి…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 22 జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తర్లుపాడు మండల ఎంపీడీఓ కార్యాలయ కార్య నిర్వహణ అధికారి బుర్రి చంద్రశేఖర్, ఉప ఎంపీడీఓ జి రాఘవరావు ఆధ్వర్యంలో తర్లుపాడు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పంచాయతీ…
జనం న్యూస్, నవంబర్ 21,ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గ ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ). సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండల కేంద్రంలోని, కేతకి సంగమేశ్వర స్వామి హుండీ ఆదాయాన్ని, శుక్రవారం లెక్కించారు. గత 85…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంటులోని హౌస్ ఆఫ్ కామన్స్లో భారతదేశ ఔన్నత్యం,అభివృద్ధి దిశ, ప్రపంచ శాంతి తత్వంపై రాజంపేట బీజేపీ పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ ఆభిమాన పూర్వకంగా ప్రసంగించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే దశాబ్దాల్లో…
వృద్ధగౌతమికి కుండలేశ్వరంలో గంగాహారతి ఇస్తున్న దృశ్యం కాట్రేనికోన, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): పవిత్ర కుండలేశ్వరం వద్ద గోదావరిమాతకు గురువారం రాత్రి వైభవంగా పంచహారతి నిర్వహించారు. సాయంత్రం శ్రీపార్వతీకుండ లేశ్వరస్వామి, శ్రీరుక్మిణీసత్యభామసమేత వే ణుగోపాలస్వామి, శ్రీవల్లీదేవసేన సమేత సు బ్రహ్మణ్యేశ్వరస్వామి, కనకదుర్గ, ఆంజనేయ…
కొత్తగూడెం, నవంబర్ 21, 2025:( జనం న్యూస్) ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా బాబు క్యాంపు ప్రాంతంలో స్థానిక నాయకులు, కమిటీ సభ్యులు కలిసి శ్రద్ధగా కార్యక్రమాలను నిర్వహించారు. మత్స్యకారుల సంక్షేమం, వారి సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై…
జనం న్యూస్ 21నవంబర్ ( పినపాక నియోజకవర్గం ) జనవిజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలలో భాగంగా చెకుముకి మండల స్థాయి టాలెంట్ టెస్టును జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కో…
మన ప్రజా ప్రతినిధి తెలుగు దిన పత్రిక మెదక్ జిల్లా చేగుంట నవంబర్ 21, వార్షిక తనిఖీల్లో భాగంగా తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ శుక్రవారం చేగుంట పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ముందుగా స్టేషన్ కి వచ్చిన డిఎస్పీని, రామయంపేట్…
మోసపోయం, అధికారులు స్పందించి న్యాయం చేయాలంటున్న రైతులు మెదక్ జిల్లా చేగుంట /శంకరం పెట్ నవంబర్ 21 మెదక్ జిల్లా చేగుంట మండలం, చిన్న శంకరంపేట మండలంలో గల, శక్తి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం 2024 యాసంగి సాగులో…
జనం న్యూస్ 21-11-2025 సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రతిభ మోడల్ హైస్కూల్కు ఘనత దక్కింది. ఈ విద్యాసంస్థలోని ఇద్దరు విద్యార్థులు సంగారెడ్డి జిల్లా స్థాయిలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ,, నీదా పర్వీన్ ,, డాటర్ ఆఫ్ వహీద్…