• November 21, 2025
  • 96 views
అయ్యప్ప దేవాలయ నిర్మాణానికి 20,000 రూపాయలు విరాళం ఇచ్చిన దండు నాగేశ్వరరావు కుటుంబం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.నవంబర్ 21, నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోగల నాగిరెడ్డిపల్లిలో ఎర్ర చెరువు కట్టపై,నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణానికి దండు నాగేశ్వరావు ఆయన ధర్మపత్ని దండు వాణి ,…

  • November 21, 2025
  • 97 views
కాట్రేనికోన అన్నా క్యాంటీన్ పరిశీలన

జనం న్యూస్ నవంబర్ 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రభుత్వ విప్ & ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు కాట్రేనికోన మండల హెడ్‌క్వార్టర్స్‌లో నిర్మాణం జరుగుతున్న అన్నా క్యాంటీన్ పనులను ఈ రోజు ప్రత్యక్షంగా పరిశీలించిన దాట్ల సుబ్బరాజు ,…

  • November 21, 2025
  • 90 views
ఘనంగా58వగ్రంథాలయ వార్షికోత్సవాలు ముగింపు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.21- 11- 25 నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోగల అరవపల్లె గ్రంథాలయంలో శుక్రవారం 58వ గ్రంథాలయ వార్షికోత్సవ ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగిరెడ్డి పల్లె…

  • November 21, 2025
  • 109 views
జనసేన నాయకుడు గాలి దేవర బుల్లి జన్మదిన వేడుకలు

జనం న్యూస్ నవంబర్ 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లిలో బుల్లి జన్మదినం సందర్భంగా ముమ్మిడివరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొల కోటి వెంకటరెడ్డి భారతీయ జనతా పార్టీ జిల్లా కోశాధికారి గ్రంధి…

  • November 21, 2025
  • 98 views
గంగ పుత్రులను ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహిస్తుంది. ఎమ్మెల్యే దాట్ల

జనం న్యూస్ నంబరు 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన వేట వృత్తిపై ఆధారపడి జీవించే గంగ పుత్రులను ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహిస్తుందని ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు శుక్రవారం కాట్రేనికోన మండలం చిర్ర…

  • November 21, 2025
  • 91 views
తర్లుపాడు మండలంలోని మీర్జాపేట గ్రామంలో హరిత రాయబారుల కృషితో పరిశుభ్రమైన గ్రామాల దిశగా పంచాయితీలు పటిష్ట చర్యలు

జనం న్యూస్. తర్లుపాడు మండలం నవంబర్ 21 మీ ర్జపేట గ్రామపంచాయతీలో తర్లుపాడు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ ల కార్యదర్శి లు హరిత రాయబారులు గ్రీన్ గార్డులు గ్రామం మొత్తాన్ని కనిపించే పరిశుభ్రమైన గ్రామపంచాయతీగా జిల్లా అధికారులు సూచనల మేరకు…

  • November 21, 2025
  • 91 views
సమాచార హక్కు చట్టం భారతరాజ్యాంగం అంత పవిత్రమైనది -శివశంకరాచారి

జనం న్యూస్- నవంబర్ 21- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- రాజ్యాంగం తర్వాత అంతటి ప్రాముఖ్యత సమాచార హక్కు చట్టంకే దక్కిందని పార్లమెంటు చేసిన చట్టాల్లో అదొక మైలు రాయిగా నిలిచిపోయిందని అవినీతి నిర్మూలన విధుల్లో బాధ్యత రాహిత్యాన్ని తగ్గించడంతోపాటు పారదర్శకతను పెంపొందించడం…

  • November 21, 2025
  • 89 views
భూసార పరీక్షలపై అవగాహన

జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 21 తర్లుపాడు మండలం, కలుజువ్వలపాడు గ్రామంలో జవహర్ నవోదయ విద్యాలయం నందలి 9 తరగతి విద్యార్థులకు స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రాం గురించి శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయాధికారి పి.…

  • November 21, 2025
  • 89 views
వారి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

జనం న్యూస్ నవంబర్ 21 (రిపోర్టర్ ఒడిటి రాజేందర్) మహా ముత్తారం మండలం నల్లగుంట మీనాజీపేట గ్రామంలో శ్రీ రంగనాథ పరపతి మరియు మార్కెటింగ్ పరస్పర సహకార సంఘం లిమిటెడ్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఇంచార్జ్ సముద్రాల…

  • November 21, 2025
  • 164 views
ఉస్మాన్‌ నగర్‌లో స్వల్ప ఉద్రిక్తత

కూల్చివేతలపై రాస్తారోకో, మున్సిపల్ కమిషనర్‌పై తీవ్ర విమర్శలు జనం న్యూస్ రామచంద్రపురం నవంబర్:21 సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్ నగర్ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. లంచాలు తీసుకుంటూ బిల్డర్లకు సహకరిస్తూ, పేదవారి ఇళ్ల నిర్మాణాలను అన్యాయంగా కూల్చివేస్తున్నారనే…