ఉగ్రవాదుల్లారా ఖబర్దార్
భారత పౌరుల జోలికొస్తే ఊరుకోం…. జనం న్యూస్ ఏప్రిల్ 26 భీమవరం మండల ప్రతినిధి కాసిపేట రవి : భీమారం మండల కేంద్రలోని శుక్రవారం రోజున అన్ని ప్రజాసంఘాలు నాయకులు, మాట్లాడుతూ భారత పౌరుల జోలికొస్తే ఊరుకునేది లేదని కాశ్మీర్ లోని…
శివ మార్కండేయ దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల కరపత్రాల విడుదల
జనం న్యూస్ ఏప్రిల్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర శివ మార్కండేయ స్వామి ద్వాదశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలను ఈనెల 30 నుండి 3 వరకు జరుగుతాయి అని ఆలయ చైర్మన్…
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి బీ ఆర్ ఎస్ పార్టీ మాజీ ఉపసర్పంచ్ సుమన్
జనం న్యూస్ ఏప్రిల్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంరజదోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారేపల్లి నందం, మాజీ ఎంపీటీసీ గడిపే విజయ్ కుమార్, మాజీ…
నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు అందజేయాలి: కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్
బిచ్కుంద ఏప్రిల్ 26 జనం న్యూస్ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ అధికారులకు ఆదేశించారు. అధికారులు పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే నిర్వహించాలన్నారు. అనంతరం బిచ్కుంద మండల…
వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ
జనం న్యూస్ // ఏప్రిల్ // 26 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య…
భూ భారతి చట్టం, రైతులకు చుట్టం.
భారతి చట్టం 2025 అవగాహన సదస్సు. జనం న్యూస్, ఏప్రియల్ 27, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలంలోని, రైతు వేదికలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్, వల్లూరు…
ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జిలతో నిరసన
జనం న్యూస్ 26 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : జమ్ము కాశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడిని భారతీయ శ్రామిక సంఘం నాయకులు ఖండించారు.ఈ సందర్బంగా BMS జిల్లా అధ్యక్షుడు నల్ల అప్పలరాజు ఆధ్వర్యంలో విజయనగరంలోని కోట…
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
జనం న్యూస్ ఏప్రిల్ 26(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్మునగాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రి పరిసరాలు, గదులు, హాస్పిటల్ లో…
100 సభలు పెట్టిన 10 ఏండ్లు మాదే అధికారం
దళితులను అన్ని విధాలుగా మోసం చేసిన బిఆర్ఎస్ చరిత్రలో నిలిచిపోతుంది.. దళిత ముఖ్యమంత్రి హామీ నేరెళ్ల ఘటన ఇంకా దళితులు మరిచిపోలే.. బిఆర్ఎస్ ను ఇక నమ్మే పరిస్థితిలో లేదు ప్రజానీకం.. అభివృద్ధి,సంక్షేమ పథకాల అమలును చూసి జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీపై…
నిరుపేదలకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
ఇంటి నిర్మాణ ప్రతి దశలో ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదల 4 విడత లలో ఇందిరమ్మ ఇండ్లకు నిధుల విడుదల కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మోడల్…