జనం న్యూస్ 15 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ వ్యవస్థాపకధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) 42వ డివిజన్,అయ్యన్నపేట జంక్షన్ వద్ద గల మున్సిపల్…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో శుక్రవారం భాగంగా నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా…
మద్నూర్ ఆగస్టు 15 జనం న్యూస్ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని. శుక్రవారం రోజు మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గ్రామంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ & jr కళాశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే…
జనం న్యూస్,ఆగస్ట్15,జూలూరుపాడు: 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా జూలూరుపాడు మండలంలోని సీనియర్స్ ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు సీనియర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొల్లిపాక చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారు అన్నవరపు జశ్వంత్ కుమార్…
జనం న్యూస్- ఆగస్టు 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీ మెయిన్ బజార్ లోని ప్రొఫెసర్ జయశంకర్ భవన్ లో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ హిరేకర్ రమేష్ జి…
జరం న్యూస్ ఆగస్టు 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా, పాయకరావుపేట ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాసు ప్రశంసలు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంగళగిరి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్…
జనం న్యూస్- ఆగస్టు 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- ముస్లిం మైనారిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ భవన్ లొ 79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముస్లిం మైనార్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్…
జుక్కల్ ఆగస్టు 15 జనం న్యూస్ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జాతీయ జెండా ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు కామారెడ్డి జిల్లా యూత్…
జనం న్యూస్ ఆగస్టు 14:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ తాండ బంజారాలు గురువారం నిర్వహించిన తీజ్ పండుగ వేడుకల్లో బంజారా సంఘ సభ్యుల ఆహ్వానం మేరకు ఏర్గట్ల ఎస్సై పడాల రాజేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. బంజారా…
జనంన్యూస్. 15. నిజామాబాదు. నిజామాబాదు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ . జాతీయ త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా నేడు మనం…