కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో ఇంటర్మీడియట్ 79.41. ఉత్తీర్ణత సాధించారు
జనం న్యూస్ ఏప్రిల్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పురం సమీపంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ లో 79.41./. ఉత్తీర్ణత సాధించారు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం…
ఏన్కూరు గురుకుల కళాశాల విద్యార్థులు ప్రతిభ
రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఏప్రిల్ 22 : ఏన్కూరు గురుకుల కళాశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు.. మొదటి సంవత్సరం ఎంపీసీ…
బడిబాటలో ఏర్గట్ల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు
జనం న్యూస్ ఏప్రిల్ 22:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం: తెలంగాణ విద్యాశాఖ ఆదేశాల మేరకు పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఏర్గట్ల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం బడిబాట చేపట్టారు. గ్రామంలోని ప్రతి ఇంటింటికి తిరుగుతూప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలను తెలుపుతూ,…
హుజూరాబాద్లో యాంటీ-డ్రగ్ కమిటీల సమావేశం
మాదకద్రవ్యాలపై సమగ్ర వ్యూహాలపై చర్చ.. జనం న్యూస్ // ఏప్రిల్ // 22 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ).. హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని యాంటీ-డ్రగ్ కమిటీల (ఏ డి సీ ఏ స్)తో ప్రత్యేక సమీక్షా సమావేశం హుజురాబాద్…
ఇంటర్ ఫలితాల్లో స్టేట్ మూడో ర్యాంక్ సాధించిన విలాసాగర్ విద్యార్థి హర్షవర్ధన్..
జనం న్యూస్// ఏప్రిల్// 22 // కుమార్ యాదవ్ // జమ్మికుంట జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన సిరిసేటి హర్షవర్ధన్ మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించి తన సత్తాను చాటాడు. చిన్నప్పటినుండి చదువులో చురుకుగా…
గురుకుల విద్యాలయాలలో సీట్లు సాధించిన విద్యార్థులు
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఏప్రిల్ 22 : మండల పరిధిలోని టీఎల్ పేట గ్రామం నుంచి వివిధ గురుకుల విద్యాలయాలలో సీట్లు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులను మంగళవారం ఆ గ్రామ ప్రాథమిక పాఠశాలలో జరిగిన…
సాహిత్యం తోని నైతిక విలువలు పెంపు
జనం న్యూస్ ;22 మంగళవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ :: జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల బక్రిచెప్యాలలో బడిపిల్లలు వ్రాసిన బక్రిచెప్యాల బాదుషాలు బడిపిల్లల కథలు పుస్తకావిష్కరణ జరిగింది.సాహిత్యం విస్తృతంగా అభివృద్ధి జరిగితే నైతిక విలువలు పెంపొందుతాయని అందుకు బక్రిచెప్యాల బాదుషాలు…
మూడ నమ్మకాలను విడానడలి ఏఎస్పీ చిత్తరంజన్
జనం న్యూస్ ఏప్రిల్ 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన సమతులగుండం , భీమన్ గొంది గ్రామాలను ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ ,ఆసిఫాబాద్ సిఐ రవీందర్ తో కలసి ద్విచక్ర వాహనం పై…
జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులకి ఘణ స్వాగతం పలికిన బిజిగిరి శ్రీకాంత్
జనం న్యూస్ // ఏప్రిల్ // 22 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట మండలం నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఎన్నికల విభాగంలో జిల్లా అధ్యక్షులు నీలం మొండయ్య నాయి , గౌరవ అధ్యక్షులు అవదుర్తి లక్ష్మణ్ నాయి…
ఘనంగా దగ్గుబాటి పురందేశ్వరి జన్మదిన వేడుకలు జరిగాయి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 22 రిపోర్టర్ సలికినీడి నాగరాజు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రాజమండ్రి పార్లమెంటు ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి పుట్టినరోజు వేడుకలు పట్టణ బిజెపి కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షులు అన్నం…