విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్. జనం న్యూస్ 21 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం ట్రాఫిక్ పోలీసు స్టేషను పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరు నిందితులకు ఐదు రోజులు జైలుశిక్ష విధిస్తూ అదనవు…
జనం న్యూస్ 21 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లా పర్యటనలో భాగంగా విజయనగరానికి వచ్చిన రాష్ట్ర SC కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్కు కలెక్టరేట్ వద్ద జిల్లా అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్లో చైర్మన్…
జనం న్యూస్ నవంబర్ 21 సంగారెడ్డి జిల్లా విద్యార్థుల్లో దాగివున్న కొత్త ఆలోచనలు, సృజనాత్మకత ను వెలికితీయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా బాలల వైజ్ఞానిక ప్రదర్శన లో రామచంద్రపురంలోని ఠాగూరు కాన్వెంట్ హై స్కూల్…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా నవంబర్ 20, నందలూరు మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు మంజూరు కొరకు గురువారం ఆవాస్ ప్లస్ గ్రామీణ సర్వే సమావేశం స్థానిక ఎంపీడీవో కార్యాలయం లో అవగాహన కార్యక్రమం,నిర్వహించారు ఆవాస్ ప్లస్ గ్రామీణ పథకం…
జనం న్యూస్ నవంబర్ 20 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి దివంగత నేత మాధవరం పద్మారావు కుమారుడు మాధవరం శ్రీనాథ్ రావు అందజేత…కూకట్ పల్లి వివేకానంద నగర్ కాలనీలో నిర్మాణం లో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర సహిత అన్నపూర్ణేశ్వరి దేవి…
జనంన్యూస్.20.సిరికొండ. ప్రతినిధి. శ్రీనివాస్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్రంలోని పాకాల గ్రామానికి వచ్చిన మంత్రి సీతక్కకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మొన్న కురిసిన అకాల వర్షాలకు…
సీఐ ఆర్ వివిఎస్ఎస్ చంద్రశేఖరరావు జనం న్యూస్, నవంబర్ 20,అచ్యుతాపురం: కొత్త క్రిమినల్ చట్టాలపై స్థానిక సీఐ ఆర్ వివిఎస్ఎస్ చంద్రశేఖరరావు అచ్యుతాపురం మండలం పూడిమడక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ…
జనం న్యూస్ – నవంబర్ 20- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ – పర్యాటకులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న నాగార్జునసాగర్ – శ్రీశైలం లాంచీ ప్రయాణం ఈనెల 22 నుండి ప్రారంభం కానుంది. కృష్ణానది ఒడిలో నల్లమల కొండల పచ్చని ప్రకృతి మధ్యన…
రైల్వే డిఆర్ఎం కు వినతి నందలూరు రైల్వే కేంద్రంలో వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ స్టాపింగ్ ఇప్పించండి అని నందలూరు మండల సర్పంచ్లనందలూరు మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ దక్షిణ…
జనం న్యూస్: నవంబర్ 20 గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జ్ ;వై. రమేష్; గ్రంథాలయాలను ఉపయోగించుకుని విజ్ఞానవంతులు కావాలని, చిన్నప్పటినంచే విద్యార్థులు గ్రంథాలు చదవడం అలవరచుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. 58వ గ్రంథాలయ దినోత్సవ వారోత్సవ…