• June 6, 2025
  • 38 views
చైనా సియాన్ లో సెమినార్ లో పాల్గొన్న ప్రొఫెసర్ ఎం. మాధవి

జనం న్యూస్ : 6 జూన్ శుక్రవారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ : వివరనాత్మక పరిశోధన చేసినందుకు పలువురు శాస్త్రవేత్తల ప్రశంసలు .వెక్టర్ బోర్న్ వ్యాధులపై ముఖ్య ప్రసంగం చేసిన ప్రొఫెసర్ మాధవి ప్రొఫెసర్ మాధవి కి చైనా,…

  • June 6, 2025
  • 40 views
నా ఆశ..నా శ్వాస…ఖానాపూర్ ప్రజలే..!?!

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (VBP).. జనం న్యూస్. 6జూన్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. అవును ఆయన నిద్ర లేచినప్పటి నుండి మొదటి ఆలోచన,పడుకునే చివ్వరీ ఆలోచన వరకు ఖానాపూర్ ప్రజల ఆలోచనలే… ఖానాపూర్ ప్రజల రుణం…

  • June 6, 2025
  • 41 views
కరుడుగట్టిన నేరస్థుడు పట్టివేత..!

జనంన్యూస్. 06.నిజామాబాదు. ప్రతినిధి. 24 కేసులలో నాన్ బెయిల్ వారెంట్ ఇష్యూ అయి తిరుగుతున్నటువంటి నేరస్థుని పట్టుకున్న నిజామాబాదు సి.సి.ఎస్ పోలీసులు: పోలీస్ కమిషనర్ వెల్లడి కామారెడ్డి జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నటువంటి బబ్లు…

  • June 6, 2025
  • 40 views
భూ సమస్యలు పరిష్కరించుటకే, భూ భారతి సదస్సులు.

జనం న్యూస్, జూన్ 6, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా.( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) భూ సమస్యలను పరిష్కరించడానికే, రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందని, ఝరాసంగం మండల తహసిల్దార్, తిరుమల రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని,…

  • June 6, 2025
  • 44 views
చెట్లు ప్రగతికి మెట్లు : ఎస్ఐ రామకృష్ణ

జనం న్యూస్ 6జూన్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. సిర్పూర్( యు ):మండల కేంద్రంలోని రక్షకభట నిలయంలో ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో హరితవనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 450 మొక్కలను నాటినట్లుగా ఆయన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచ…

  • June 6, 2025
  • 42 views
కోళ్ల ఫారంను ఊరికి దూరంగా తరలించాలి-జనసేన మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర్

జనం న్యూస్ 06 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గ్రామాలలో కోళ్ల ఫారం పెట్టాలి అంటే ప్రభుత్వం నుండి కొన్ని రూల్స్ నిబంధనలను తప్పనిసరిగా ఆచరిస్తూ సంబంధిత సర్టిఫికెట్లను అందుబాటులో ఉంచాలి. స్థల ఎక్విటేషన్ దగ్గర నుంచి సంబంధిత…

  • June 6, 2025
  • 44 views
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం

జనం న్యూస్ 06 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం బీజేపీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, జూన్‌ 5 నుంచి ఆగస్టు 15 వరకు ప్రతి ఒక్కరూ తమ మాతృమూర్తి పేరుతో ఒక మొక్క నాటి…

  • June 6, 2025
  • 43 views
జాతర్లు, సభలు, సమావేశాల్లో నిఘాకు అత్యాధునిక డ్రోన్

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 06 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో నిర్వహించే సభలు, సమావేశాలు, జాతర్లలో మరింత నిఘాను ఏర్పాటుకు ప్రత్యేకంగా రూపొందించిన2 టెథర్డ్ డ్రోన్ (Tethered Drone) ను…

  • June 6, 2025
  • 42 views
ప్రజల సేవ కోసం దేవుడు పంపిన దూత

కార్యదర్శి కృష్ణమూర్తి జనం న్యూస్ 6 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి మంచిర్యాల జిల్లా భీమారం మండలం కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కృష్ణమూర్తి అనారోగ్య కారణంగా మరణించడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ…

  • June 6, 2025
  • 38 views
జాతీయ లోక్ ఆదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి, పరిగి సీఐ.

జనం న్యూస్ జూన్ 6, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం, ఈనెల 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలను సద్వినియోగం చేసుకోవాలని పరిగి సిఐ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జాతీయ లోక్ అదాలతో క్రిమినల్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు,…

Social Media Auto Publish Powered By : XYZScripts.com