• November 20, 2025
  • 165 views
ఖేడ్ ఇ తక్షిల పాఠశాలలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక సదస్సు,

విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచన, సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించే విద్యా ప్రదర్శన, ప్రదర్శనశాల, ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి,సబ్ కలెక్టర్ ఉమా హారతి, డిఇఓ వెంకటేశ్వర్లు, జనం న్యూస్,నవంబర్ 20,కంగ్టి, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఇ తక్షిల పాఠశాలలో జిల్లా స్థాయి…

  • November 20, 2025
  • 135 views
అఖండ హరినామ సప్త ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

బిచ్కుంద నవంబర్ 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పత్లాపూర్ గ్రామంలో భక్తి స్పూర్తితో సాగిన ఆఖండ హరినామ సప్త ముగింపు కార్యక్రమంలో జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే పాల్గొన్నారు.హనుమాన్ మందిరం వద్ద ఆంజనేయ స్వామి…

  • November 20, 2025
  • 275 views
ప్రభుత్వం ఇచ్చిన పేదల భూముల సమస్యలను పరిష్కరించాలి..!

జనంన్యూస్. 20.సిరికొండ. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం పాకాల పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి సీతక్కకు రైతు, కూలి సంఘాల నేతలు వినతి పత్రం అందించి విజ్ఞప్తి.చేశారు.ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన అటవీ అధికారులు అడ్డుకుంటున్న పేదల భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని,(…

  • November 20, 2025
  • 94 views
షార్ట్ సర్క్యూట్ ఇంట్లోనే సామగి దగ్ధం

జనం న్యూస్ ,తేదీ.20-11-2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం. రంగాపురం.రిపోర్టర్ బాలాజీ. పాల్వంచ మండలం రంగాపురం గ్రామంలో బానోత్ రవీందర్ ఇంట్లో విద్యుత్ ఘటం లో గురువారం ఉదయం 11 గంటలకి ఇంట్లో ఎవరూ లేని సమయంలో విలువైన సామాగ్రి…

  • November 20, 2025
  • 87 views
ప్రతేక్య తెలంగాణ ఉద్యమకారులకు చిన్న చూపు చూడడం తగదుతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు తన మేనిఫెస్టోలో పెట్టిన 250 గజాల స్థలము మరియు పెన్షన్ వెంటనే అమలు చేయాలి

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 20 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు విద్యా ఉపాధి రాజకీయ రంగాలలో ప్రాధాన్యత ఇవ్వాలి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు పి. రాములు నేతజాగో…

  • November 20, 2025
  • 108 views
సూక్ష్మ నీటిపారుదల గణన మరియు నీటి వనరుల గణన నమోదుపై శిక్షణమద్నూర్

నవంబర్ 20 జనం న్యూస్కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక నందు తహసిల్దార్ అధ్యక్షతన *సూక్ష్మ నీటిపారుదల గణన* మరియు *నీటి వనరుల గణన నమోదుపై గణనదారులకు శిక్షణ.”* కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నీటి కుంటలు, చెరువులు,…

  • November 20, 2025
  • 99 views
అఖిల భారత సీఐటీయూ మహాసభలను జయప్రదం చేయాలి

:జనం న్యూస్,నవంబర్ 20,అచ్యుతాపురం :సీఐటీయూ మహాసభలను జయప్రదం చేయాలని స్థానిక సెజ్ లో ఉన్న కార్మికులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకరరావు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయటం లేదని,సామాజిక…

  • November 20, 2025
  • 101 views
రోడ్డు భద్రతా నియమాలపై అవగాహనా సదస్సు*తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్

జనం న్యూస్ 20జహీరాబాద్ నియోజకవర్గం లోని కోహిర్ మండలం దిగ్వాల్ గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డెక్కన్ టోల్వేస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలు సూచించారు మరియు…

  • November 20, 2025
  • 92 views
గ్రంథాలయంలో విద్యార్థులకు బహుమతులు ప్రధానం

జనం న్యూస్, నవంబర్ 20,అచ్యుతాపురం: అచ్యుతాపురం శాఖా గ్రంధాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల బహుమతి ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ బి చిన్నారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్ననాటి నుండే…

  • November 20, 2025
  • 98 views
టంగుటూరు ఉరుసుమహోత్సవానికి కడప మాజీ మేయర్ సురేష్ బాబు ను ఆహ్వానించి న ముస్లిం కమిటీ పెద్దలు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.నందలూరు మండలం టంగుటూరు ఉరుసు మహోత్సవానికి అన్నమయ్య జిల్లా పరిశీలకులు మరియు కడప మాజీ మేయర్ కె సురేష్ బాబుని ఆహ్వానించిన టంగుటూరు ముస్లిం మత పెద్దలు ముస్లిం కమిటీ మాజీ ప్రెసిడెంట్ ఎస్.కె షావలి…