జనం న్యూస్ నవంబర్ 20. ప్రతి దుకాణం, ప్రతి ఇల్లు ముందు చెత్త కోసం ప్రత్యేకంగా డబ్బాలు లేదా డస్ట్బిన్లు తప్పనిసరిగా పెట్టుకోవాలని మున్సిపల్ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.చెత్తను యాదృచ్ఛికంగా రోడ్లపై, దుకాణాల ఎదుట లేదా ఖాళీ ప్రదేశాల్లో…
జనం న్యూస్ 20 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ తాలూకా ఐజ మండలం బైనపల్లీ గ్రామం లో రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని…
నాతి సత్యనారాయణతోనే. పార్టీ కార్యక్రమాలు రచ్చబండలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ .జనం న్యూస్ నవంబర్ 20, ముమ్మిడివరం నియోజకవర్గం .కాట్రేనికోన మండలం .వైసీపీ నాయకులు,కార్యకర్తలు గ్రామకమిటీ అందరూ పల్లంకుర్రు మాజీ సర్పంచ్ నాతి సత్యనారాయణ యెలుబడిలో పార్టీ కార్యక్రమాలకు హాజరుకవాలని, అయన…
.జనం న్యూస్ నవంబర్ 23 వరం ప్రతినిధి గ్రంధి నానాజీరాష్ట్ర సంక్షేమం, దేశ ప్రగతి కోసం అంతర్జాతీయ స్థాయి సమావేశాలలో పాల్గొనే అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఎన్డీఏ పార్టీలో సుష్మా స్వరాజ్ స్థాయిలో అంకిత భావతంతో పనిచేస్తున్న శ్రీమతి…
జనం న్యూస్ 20 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ తాలూకా జననేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఐజ కాంగ్రెస్ శ్రేణులు ఏఐసీసీ కార్యదర్శి మాజీ శాసనసభ్యులు…
.జనం న్యూస్ నవంబర్ 20 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ కార్యదర్శిగా, ఒడిశా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా నియమితులైన సీనియర్ నాయకుడు జెట్టి కుసుమ్ కుమార్ను కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య…
జనం న్యూస్ 20 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా జోగులాంబ గద్వాల్ జిల్లా యన్ యచ్ పి యస్ జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్.*గద్వాల:* నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో నేడు…
జనం న్యూస్ నవంబర్ 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన పాడి రైతులకు గురువారం దాన పంపిణీ చేశారు. కందికుప్ప పిఎసిఎస్ చైర్మన్ నూకల వి వి ఎస్ ఎన్ వి ప్రసాద్ ( మూర్తి) ఆధ్వర్యం లో ఈ…
జనం న్యూస్ నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు ఆమె జయంతి సందర్భంగా ఘన నివాళులు దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ దేశం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. బుధవారం ఇందిరా…
జనం న్యూస్ 20 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం జిల్లా ఎస్. కోటలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన యువ సమ్మేళనం కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ ముఖ్య అతిధిగా హాజరై, యువతతో…