• December 5, 2025
  • 129 views
వజ్రాయుదాంలాంటి ఓటు హక్కును అమ్ముకోకూడదు

జనం న్యూస్ 06 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ 500 నోటుకు, కోటర్ సీసకు,  చికెన్ ముక్కకు ఓటు అమ్ముకొని ఆత్మగౌరవం చంపుకోవద్దు ఓటు మన తల్లి, చెల్లి, కొడుకు లాంటిది మాచర్ల…

  • December 5, 2025
  • 149 views
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల్ సజ్జాపూర్ గ్రామం సర్పంచ్ ఎన్నికల్లో ప్రధాన రెండు పార్టీల మధ్య పోటీ ఉండటం జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలందరూ చర్చించుకుంటున్నారు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్05- 12- 2025 సజ్జాపూర్ గ్రామం అంటేనే ఒక చరిత్ర ఈసారి ఆ చరిత్రను తిరగరాసే అభ్యర్థి ఎవరు ఈసారి రెండువైపులా బలమైన అభ్యర్థులు పోటీ చేయడం వల్లే ఎన్నికల నామినేషన్ తర్వాత…

  • December 5, 2025
  • 172 views
గ్రామాభివృద్దే దేయంగా సర్పంచ్ అభ్యర్థి బరిలో బంగారు రాములు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 05మొగుడంపల్లి మండలం ఔరంగ్ నగర్ గ్రామంలో బంగారు రాములు ప్రజా సేవే లక్ష్యంగా గ్రామ అభివృద్దే ద్యేయంగా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నాడు.ఎన్నో సంవత్సరాలుగా…

  • December 5, 2025
  • 133 views
దందాలకే దందా ఈ భూ దందాని అరికట్టేది ఎవరు

పయనించే సూర్యుడు డిసెంబర్ 5 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీపరిధిలోని మన్నారు పోలూరు SC కాలనీ వాసి దొడ్డి సదానందం . 67/2 లో ఒక సెంటు భూమిని తన స్థలాన్ని గ్రామ పంచాయతీకి కేటాయించారు .…

  • December 5, 2025
  • 129 views
పోలింగ్ నిర్వహణపై పూర్తి అవగాహన అవసరం

జనం న్యూస్ 06 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం గ్రామపంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే అధికారులకు పోలింగ్ నిర్వహణపై పూర్తి అవగాహన అవసరమని జిల్లా…

  • December 5, 2025
  • 128 views
..అధిక మెజారిటీతో గెలిపించండి.. అభివృద్ధి చేస్తాం..

జనం న్యూస్ డిసెంబర్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని అభివృద్ధి చేసి చూపిస్తామని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి కోరారు. శుక్రవారం శాయంపేట…

  • December 5, 2025
  • 136 views
.మృతిని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన చేనేత కార్మికులు

జనం న్యూస్ డిసెంబర్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన పద్మశాలి పరపతి సంఘం సభ్యులు గుండా బాబురావు గురువారం రోజున అనారోగ్యంతో మృతి చెందాగా విషయం తెలుసుకున్న సంఘం సభ్యులు మృతిని…

  • December 5, 2025
  • 128 views
నా సేవలను గుర్తించి నన్ను సర్పంచిగాగెలిపించండి, పెద్దల రూప బాపు

(జనం న్యూస్ 5డిసెంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండలoలోని నర్సింగాపూర్ గ్రామపంచాయతీ కి చెందిన పెద్దల రూపబాపు 20 సంవత్సరాల నుండి పార్టీలకు విధేయుడుగా ఉంటూ నర్సింగాపూర్ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో కీలకపాత్ర పోషించి, ఈ ప్రాంత…

  • December 5, 2025
  • 137 views
తాళ్ళరాంపూర్ సర్పంచ్ అభ్యర్థిగా బెజ్జారపు పావని నామినేషన్ దాఖలు

జనం న్యూస్, డిసెంబర్ 5: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ళరాంపూర్ గ్రామంలో సర్పంచ్ పదవికి బెజ్జారపు పావని శుక్రవారం నాడు ఘనంగానామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గ్రామం మొత్తం ఉత్సాహంతో మార్మోగింది.కార్యక్రమం ప్రారంభంలో పావని, విశ్వ బ్రాహ్మణ సంఘం…

  • December 5, 2025
  • 235 views
జుక్కల్ మండలంలో బీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థి వాసరే స్వప్న–రమేష్ నామినేషన్ దాఖలు…

. జుక్కల్ డిసెంబర్ 5 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రం మొత్తం శుక్రవారం నాడు ఉత్సాహంతో మార్మోగింది. బీఆర్‌ఎస్ పార్టీ అధ్వర్యంలో జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే ఆత్మీయ ఆధ్వర్యంలో, జుక్కల్ సర్పంచ్ అభ్యర్థిగా వాసరే…