జనం న్యూస్ డిసెంబర్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గంగిరేణి గూడెం గ్రామ బిఆర్ ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శ్రీపతి అశోక్ లత. అనంతరం ఆయన మాట్లాడుతూ గంగిరేణిగూడెం గ్రామ అభివృద్ది లో…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 4 జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండలం ఔరంగ్ నగర్ గ్రామంలో బంగారు రాములు ప్రజా సేవే లక్ష్యంగా గ్రామ అభివృద్దే ద్యేయంగా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేస్తూ…
జనం న్యూస్ డిసెంబర్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని జోగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన ఎదుల రాజశేఖర్ అనంతరం ఆయన మాట్లాడుతూ జోగంపల్లి గ్రామంలో డ్రైనేజీ సిసి రోడ్లు…
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాటిల్ వసంత్ జనం న్యూస్ 05డిసెంబర్ (కొత్తగూడెం నియోజకవర్గం)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్ట్ లో డిసెంబర్ 21 వ తారీకున జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార…
విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలి ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఇంచార్జ్ యువరాజ్ మర్మాట్. . జనం న్యూస్. 04, 2025: కొమురం భీమ్ జిల్లా: జిల్లా. స్టాఫ్ఫార్. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు గుణాత్మక…
సుజాత్నగర్: జనం న్యూస్ 05 డిసెంబర్( కొత్తగూడెం నియోజకవర్గం) సుజాత్నగర్ జిల్లా ప్రజాపరిషత్ హైస్కూల్లో ప్రముఖ సంఘసేవకుడు ఉబ్బనపల్లి కాశయ్య పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఆదర్శప్రాయమైన చర్య చేపట్టారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం లభించాలని ముందుచూపుతో…
జనంన్యూస్. 04.సిరికొండ. నిజామాబాద్ ఏసిపి రాజా వెంకట్ రెడ్డి సిరికొండ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమావేశమై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ,మరియు ప్రత్యేక నిఘా చర్యలపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు.అలాగే, సెన్సిటివ్…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 4 తర్లుపాడు మండల కేంద్రం లో గల పోలీస్ స్టేషన్లో బుధవారం దర్శి డి.ఎస్.పిబి. లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) కార్యక్రమం జరిగింది. ఈ తనిఖీలో పొదిలి సి.ఐ యం.…
జనం న్యూస్. తర్లుపాడు మండలం డిసెంబర్ 4 తర్లుపాడు మండలం లోని ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంప్లెక్స్ రిసోర్స్ మానిటరింగ్ టీచర్లు సి ఆర్ ఎం టి లు తమ న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్…
జనం న్యూస్ డిసెంబర్ 4 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి బగ్ అమీర్ శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయం లో ఆలయ కమిటీ అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్ రావు కమిటీ సభ్యుల, ఆలయ ప్రధాన అర్చకులు రమణ శాస్త్రి…