• September 22, 2025
  • 64 views
పల్నాడు జిల్లా నరసరావుపేటలో బిజెపి జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ ఆధ్వర్యంలో

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 22 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఈరోజు నుండి ప్రవేశపెట్టిన కొత్త జిఎస్టి విధానాన్ని గురించి ప్రజలకు తెలియజేస్తూ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలనాడు జిల్లా అధ్యక్షులు…

  • September 22, 2025
  • 65 views
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

జనం న్యూస్;22 సెప్టెంబర్; సోమవారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి:వై.రమేష్ ; తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతిబింబం బతుకమ్మ పండుగ అని సిద్దిపేట జిల్లా విద్యాధికారి ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బెజ్జంకి మండలం ప్రాథమిక పాఠశాల గుండారం పాఠశాల విద్యార్థులు పూలవనం…

  • September 22, 2025
  • 67 views
దుర్గా మాత దేవి నవరాత్రి ఉత్సవాలు..!

జనంన్యూస్. 22.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు దుర్గా పరమేశ్వరి మాత మందిరము లో ఏర్పాటుచేసిన నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా మొదటి రోజు బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి…

  • September 22, 2025
  • 81 views
అమలాపురంలో ఓ జి సినిమా తొలి టికెట్ గెలుచుకున్న జీకే ఫ్రెండ్స్….

జనం న్యూస్ సెప్టెంబర్ 22 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అమలాపురం లలితా థియేటర్ వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా ‘తొలి టికెట్ వేలం పాట’ లో పాల్గొని తొలి టికెట్ ను బెండమూర్లంక…

  • September 22, 2025
  • 69 views
రైతులు ఆందోళన చెందవద్దు

జనం న్యూస్ సెప్టెంబర్ 22.శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదిక లో జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్,సహాయ వ్యవసాయ సంచాలకులు జగదీశ్వర్ రెడ్డి , టెక్నికల్ ఏవో కే కమలాకర్ పరకాల ఏవో…

  • September 22, 2025
  • 70 views
వండర్ బుక్ ఆఫ్ రికార్డులు చోటు దక్కిoచుకున్న ఎన్నవెల్లి రాజమౌళి

జనం న్యూస్ :22 సెప్టెంబర్ సోమవారం: సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి : వై.రమేష్ జాతీయ సాహిత్య పరిషత్ జిల్లా అధ్యక్షులు ఎన్నవెల్లి రాజమౌళి 314 పాఠశాలల్లో బాలవికాస యాత్ర పేరుతో పిల్లలకు కథలు, గేయాలు, పద్యాలు బోధించినందుకు గాను వండర్…

  • September 22, 2025
  • 74 views
సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

జనం న్యూస్ 21 సెప్టెంబర్ శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో రైతు వేదిక లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 49 మంది సీఎం రిలీఫ్ ఫండ్…

  • September 22, 2025
  • 75 views
కొండా లక్ష్మణ్ బాపూజీ కి ఘనంగా నివాళులు అర్పించిన తెలంగాణ ఉద్యమ కారులు

జనం న్యూస్ సెప్టెంబర్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ రాష్ట్రంలో కొండా లక్ష్మణ్ బాబూజీ వర్ధంతి సాక్షిగా గద్దర్ అన్న పోరాట సాక్షిగా ఉద్యమకారుల వినతి పత్రం ఉప ముఖ్యమంత్రి కి ఇచ్చినాము, తెలంగాణ…

  • September 22, 2025
  • 66 views
అర్సపల్లిలో 23 న ఉచిత ఆయుర్వేద శిబిరం..!

జనంన్యూస్. 22. నిజామాబాదు.ప్రతినిధి. తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ శాఖ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీకాంత్ బాబు గారు మరియు ఆయుష్ వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రమీల దేవి ఆదేశాల ప్రకారం ఈ రోజు10 వ జాతీయ…

  • September 22, 2025
  • 64 views
కార్పోరోట్లకు దోచిపెట్టడానికే పత్తి పై దిగుమతి పన్నుతగ్గింపు..

జనంన్యూస్. 22.నిజామాబాదు. సిరికొండ. అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్ ) రాష్ట్ర అధ్యక్షులు వి. ప్రభార్ విమర్ష. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు AIUKS ఆధ్వర్యంలో ధర్నా..కార్పోరోట్లకు దోచి పెట్టడానికే పత్తి పై 11% శాతం దిగుమతి పన్నుతగ్గింపు చేశారని,…