193 రోజులకు ఆదాయం 10,25,254 రూపాయలు. జనం న్యూస్ సెప్టెంబర్ 11 సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం అమిన్ పూర్ మున్సిపాలిటీ బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థానం ఆలయచైర్మన్ సుధాకార్ యాదవ్, ఆలయ ఈవో శశిధర్ గుప్త,జిల్లా…
కాంట్రాక్టర్ను బెదిరిస్తున్న కాంగ్రెస్ నేత బుచ్చిరెడ్డి చెరువు కట్ట కబ్జా చేస్తూ అడ్డుతగులుతున్నారు పెద్ద చెరువు కట్ట పనులు నక్ష ప్రకారమే చేపట్టాలి లేదంటే దళిత కాలనీ ముంపునకు గురయ్యే ప్రమాదం ఎమ్మెల్యే అండతో గుత్తెదారును బెదిరించడం సరికాదు మైలారం మాజీ…
జనం న్యూస్ సెప్టెంబర్ 11( కొత్తగూడెం నియోజకవర్గం ) కొత్తగూడెం ప్రాంతంలో ఉన్న రైల్వే సమస్యలను పరిష్కరించాలంటూ సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు సభ్యుడు వై. శ్రీనివాస్ రెడ్డి, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బి.డి.సి.ఆర్. రోడ్ ఏవో రాజేంద్రబాబును గురువారం మర్యాదపూర్వకంగా…
జనం న్యూస్,పార్వతీపురం మన్యం జిల్లా, తేది సెప్టెంబర్ 11,(రిపోర్టర్ ప్రభాకర్): పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ వారు మరియ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ,ప్రాజెక్టు డైరెక్టర్ మరియు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారినీ టీ కనకదుర్గ…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 11 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, గుంటూరు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ )…
యాదగిరిఎమ్మెస్పి జిల్లా కోఇంచార్జీ జనం న్యూస్, సెప్టెంబర్ 11, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ,ములుగు విజయ్ కుమార్ చేర్యాల మండల కేంద్రంలో( వి హెచ్ పి ఎస్) సుతారి రమేష్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య…
జనం న్యూస్, సెప్టెంబర్ 11, (తెలంగాణ స్టేట్ ఇంచార్జ్, ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు గుడాల శేఖర్ గుప్త గురువారం హైదరాబాద్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్…
జనం న్యూస్,కోహెడ మండలం,సెప్టెంబర్ 11, కోహెడ మండలంలో తంగళ్ల పల్లి గ్రామ శివారులో దాదాపు 23,ఎకరాల విస్తీర్ణంలో 200,కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను. జిల్లా కలెక్టర్ కె.హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ స్థలం చుట్టూ సర్వే చేసి హద్దులు…
జనం న్యూస్,కోహెడ మండలం, సెప్టెంబర్ 11, కోహెడ మండలంలోనీ సి సి పల్లి,నుండి మైసంపల్లి వరకు వయా కాచాపుర్ రోడ్ పైన 57,లక్షల తో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి…
జనం న్యూస్ సెప్టెంబర్ 11 బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖిజర్ యాఫై, తాజా మాజీ సర్పంచ్ చిన్నా రెడ్డి మరియు దర్గా ఉర్సు కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు జహీరాబాద్ మండలం శేఖాపూర్ గ్రామంలోని…