• September 11, 2025
  • 72 views
ఏర్గట్లలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

జనం న్యూస్ సెప్టెంబర్ 10: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని శివాజీ విగ్రహం వద్దబుదవారం రోజునా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మూడ్ దయానంద్ నాయక్…

  • September 11, 2025
  • 66 views
కోటి నిధులతో రింగ్ రోడ్డు విస్తరణ పనులు – మాసంశెట్టి నీల బాబు

జనం న్యూస్ సెప్టెంబరు 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి రింగ్ రోడ్డు మెయిన్ రోడ్ నుండి కోల్డ్ స్టోరేజ్ వరకు రోడ్డుకి విరుపక్కల విస్తరణ చేయడానికి జీవీఎంసీ కోటి రూపాయలు నిధులతో పనులు చేపట్టడం జరిగిందని 84వ వార్డు…

  • September 11, 2025
  • 64 views
సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ. మారుతి వరప్రసాద్ కు శుభాకాంక్షలు.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 11 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 భారత కమ్యూనిస్టు పార్టీ( సిపిఐ)కి రెండవసారి పల్నాడు జిల్లా కార్యదర్శిగా ఎన్నికైనందుకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య నుంచి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. గురువారం నరసరావుపేట…

  • September 11, 2025
  • 106 views
13న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి

రాజీమార్గం రాజమార్గం లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాల కక్షీదారులు అంగీకారం తో సత్వర పరిష్కారం కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని,డబ్బులను వృథా చేసుకోవద్దు ఎస్సై ప్రవీణ్ కుమార్ జనం న్యూస్ సెప్టెంబర్ 12(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- రాజీమార్గం…

  • September 11, 2025
  • 71 views
సేంద్రీయ ఎరువులను వాడుదాం రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం ప్రకృతి ని కాపాడు కుందాం

జనంన్యుస్ తర్లుపాడు మండలం సెప్టెంబర్ 11 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల మండల ప్రజాపరిషత్ కార్యాలయం లో ఎంపీడీఓ బుర్రి చంద్రశేఖర్, తహసీల్దార్ కె కె కిషోర్, వ్యవసాయ అధికారి జ్యోష్న దేవి అధ్యక్షతన జిల్లా…

  • September 11, 2025
  • 73 views
ముదిరాజ్‌ సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.

జనం న్యూస్ 11 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద పరిగి నియోజకవర్గ ముదిరాజ్‌ సంఘ భవన నిర్మాణానికి 1 ఎకరా భూమి కేటాయించడం జరిగింది. బుధవారం రోజు నియోజకవర్గ ముదిరాజ్ సంఘం నాయకులు,ముదిరాజ్ సోదరులు,…

  • September 11, 2025
  • 88 views
మేడా రఘునాథ్ రెడ్డి పై ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం:- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పల్లె గ్రీష్మంత్ రెడ్డి.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నిన్న జరిగినటు వంటి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు,మేడా రఘునాథ రెడ్డి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని ఎల్లో మీడియాలలో దుష్ప్రచారం చేయడం దారుణమని నందలూరు మండల వైయస్సార్ కాంగ్రెస్…

  • September 11, 2025
  • 67 views
తిరుమలాపూర్ లో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

(జనం న్యూస్ చంటి 10 సెప్టెంబర్) దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామం నందు రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఆదేశాల మేరకు బుధవారం నిర్వహించిన కీలకమైన ఆర్థిక అక్షరాస్యత,ఋణ సలహాలు మరియు సామాజిక భద్రతా పథకాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో యూనియన్…

  • September 10, 2025
  • 72 views
మండల స్థాయి కళా ఉత్సవ పోటీలు 2025

జనం న్యూస్ సెప్టెంబర్ 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల విద్యాలయం లో స్థాయి కళ ఉత్సవ్ పోటీలు 2025 ఎం ఆర్ సి నందు ఏర్పాటు చేయదు ముఖ్య అతిథిగా…

  • September 9, 2025
  • 109 views
సిపిఐ పార్టీలో పలువురు చేరిక

జనం న్యూస్ సెప్టెంబర్ 8 చిలుకూరు(మండల ప్రతినిధి ఐనుద్దీన్) మండలంలోని జెర్రీపోతులగూడెం గ్రామంలో వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిపిఐ పార్టీలో చేరారు, చేరిన వారిలో విజయ్, సైదులు,నాగరాజు,చంటి,రమేష్ ఉన్నారు వీరిని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు పార్టీ కండువా…