జనం న్యూస్ సెప్టెంబర్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గంగిరేణి గూడెం గ్రామంలో బాలుల చేత బాల గణనాధుని భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు పూజించి ఎంతో భక్తిశ్రద్ధలతో సైకిల్ మీద గ్రామంలో ఊరేగింపు…
( జనం న్యూస్ 7 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండలంలో శనివారం రోజున అడవి ప్రాంతం లో జరిగే నేరాల నియతరణ కు డాగ్ స్క్వాడ్ అందుబాటు లోకి తీసుకురావడం కోసం. జైపూర్ ఫారెస్ట్ సెక్షన్ అధికారి…
జనం న్యూస్ సెప్టెంబర్ 7 నడిగూడెం మండల పరిధిలోని రత్నవరం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కర్ష కృష్ణవేణి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. వృత్తి పట్ల నిబద్ధత, అంకిత భావం,…
జనం న్యూస్ – సెప్టెంబర్ 7- నాగార్జునసాగర్ టౌన్ – భారతీయ హిందూ సంస్కృతికి ప్రతీక అయిన ఆడవారి నుదుటున బొట్టు ను పెట్టుకొని స్కూల్ కి రావద్దు అంటూ నాగార్జునసాగర్ పరిధిలో పేరుగాంచిన ఒక ప్రైవేట్ పాఠశాల హెచ్ఎం ప్రవర్తిస్తున్న…
జనం న్యూస్ సెప్టెంబర్ 7 నడిగూడెం మండలంలోని అన్ని గ్రామాల్లో గణేశుడి నవరాత్రుల అనంతరం శనివారం నిర్వహించిన వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంతంగా ముగిసాయని ఎస్సై అజయ్ కుమార్ తెలిపారు. పోలీస్ శాఖ నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహించిన కమిటీ సభ్యులకు…
జనం న్యూస్ సెప్టెంబర్ 08(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం మునగాల మండలం ఆకు పాముల గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాదు నుండి…
జనం న్యూస్ సెప్టెంబర్ 08(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో గణేశుడి నవరాత్రుల అనంతరం శనివారం నిర్వహించిన వినాయక నిమజ్జనం కార్యక్రమాలు మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో ప్రశాంతంగా ముగిసాయని ఆదివారం ఒక పత్రిక…
డీజే సౌండ్ నిషేధంపై తన మార్క్ చూపించిన ఎస్సై ముత్తయ్య జనం న్యూస్ – సెప్టెంబర్ 7- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో గణేష్ శోభాయాత్ర డిజె సౌండ్ లు లేకుండా ప్రశాంత వాతావరణంలో డప్పు…
( జనం న్యూస్ 7 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండలంలో శుక్రవారం రోజున అడవి ప్రాంతం లో జరిగే నేరాల నియతరణ కు డాగ్ స్క్వాడ్ అందుబాటు లోకి తీసుకురావడం కోసం. జైపూర్ ఫారెస్ట్ సెక్షన్ అధికారి…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ప్రజాధనంతో అప్పటి సీఎం జగన్ నిర్మించిన మెడికల్ కళాశాలలను కార్పోరేట్ దాహానికి తాకట్టు పెట్టడం ఏంటి అని జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు పల్లె గ్రీష్మంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ…