• January 10, 2025
  • 80 views
జీవో నెంబర్ 60 ప్రకారంగా వేతనాలు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ భుజంగరావు కి సమ్మె నోటీస్ అందజేశారు

జనం న్యూస్ జనవరి 10 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ గ్రామపంచాయతీ మున్సిపల్ గా ఏర్పడి దాదాపు 11 నెలలు అవుతున్న ఈ మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారంగా వేతనాలు చెల్లించాలని గత పది నెలల…

  • January 10, 2025
  • 105 views
సంక్రాంతి పండుగ దృష్ట్యా వాహనాల రద్దీ ఉంటుంది.

జాతీయ రహదారి 65పై వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి. జనం న్యూస్ జనవరి 11 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రా ప్రాంతానికి వెళ్ళే వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది, వాహనదారులు అత్యంత అప్రమత్తంగా వాహనాలు నడపాలని…

  • January 10, 2025
  • 86 views
ప్రమాదాలకు ఇక చెక్

మంత్రి చొరవతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి టోల్గేట్ డివైడర్ తొలగింపు. జనం న్యూస్ 10 జనవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని గత 20 సంవత్సరాల క్రితం నేషనల్ హైవే అథారిటీసీ…

  • January 10, 2025
  • 88 views
వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వారదర్శనం సందర్బంగా భద్రాచలంలో పూజల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల దంపతులు

జనం న్యూస్ 11 జనవరి కొత్తగూడెం నియోజకవర్గం కురిమెల్లా శంకర్ వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం (ముక్కోటి) సందర్బంగా శుక్రవారం తెల్లవారు జామున భద్రాచలంలో జరిగిన ప్రత్యేక పూజల్లో రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు సతీమణి…

  • January 10, 2025
  • 111 views
ముక్కోటి ఏకాదశి సందర్బంగా ముగ్గుల పోటీలు

జనం న్యూస్ 10 జనవరి రిపోర్టర్ అవుసుల రాజు కామారెడ్డి జిల్లాలో దేవునిపల్లి ప్రైమరి స్కూల్ లో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా విద్యార్థినిలు మరియు టీచర్స్ కూడా ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది ప్రైమరి స్కూల్ లో…

  • January 10, 2025
  • 100 views
నాపాక లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే— గండ్ర వెంకటరమణారెడ్డి

జనం న్యూస్ జనవరి 10 చిట్యాల మండల ప్రతినిధి శ్రీనివాస్ ; జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని నైన్ పాక గ్రామంలో ఉండబడిన శ్రీ సర్వతోభద్ర నాపాక లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గ మాజీ…

  • January 10, 2025
  • 93 views
పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించిన బిల్లా మదన్మోహన్

జనం న్యూస్ జనవరి కొత్తగూడెం నియోజకవర్గం జీవితంలో స్థిరపడటానికి పదవ తరగతి పరీక్షలు అత్యధిక కీలకమని కరకగూడెం మండల ఎంఈఓ గడ్డం మంజుల పేర్కొన్నారు. పదవ తరగతి విద్యార్థులు మ్యాథ్స్ లో పట్టు సాధించాలని ఉద్దేశంతో బిల్లా మదన్ మోహన్ తల్లిదండ్రులైన…

  • January 10, 2025
  • 87 views
*జిల్లా పరిషద్ గాంధీ మెమోరియల్ లో సంక్రాంతి* సంబరం

జనం న్యూస్/జనవరి 11/కొల్లాపూర్ జిల్లా పరిషత్ గాంధీ మెమోరియల్ ఉన్నత పాఠశాల కొల్లాపూర్ యందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు సంక్రాంతి పర్వదినోత్సవాన్ని జిహెచ్ఎం శోభారాణి ఉపాధ్యాయులు విజయలక్ష్మి శ్రీదేవి అనిత ఉపాధ్యాయులు అల్వాల్ అర్జున్ గౌడ్, కృష్ణ సతీష్ రామ్మూర్తి…

  • January 10, 2025
  • 101 views
రజకులను కించపరిచేలా మాట్లాడిన చిట్టిబాబును అరెస్టు చేయాలి

రజక సంఘం ఆద్వర్యంలో శంకరపట్నంలో చిట్టిబాబు దిష్టి బొమ్మ దగ్ధ జనం న్యూస్ జనవరి 10శంకరపట్నం మండలం24/7 టీవీ డిబేట్లో రజకులను హేళన చేసే విధంగా చులకన భావంతో మాట్లాడిన సినీ రాజకీయ విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు దిష్టిబొమ్మను శంకరపట్నం మండల…

  • January 10, 2025
  • 90 views
ముక్కోటి ఏకాదశి రోజున గోపాలస్వామి గుడిలో శివాంక్ పుట్టినరోజు పూజ కార్యక్రమం

జనం న్యూస్ 10 జనవరి రిపోర్టర్ అవుసుల రాజు కామారెడ్డి జిల్లా లో గోపాలస్వామి గుడి లో ముక్కోటి ఏకాదశి రోజున అవుసుల శివాంక్ పుట్టిన రోజు సందర్బగా శివాంక్ స్వామి వారి ఆశీర్వదాలు తీసుకోవడం జరిగింది ఇందులో కుటుంబ సభ్యులు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com