జనంన్యూస్. 09.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. కేంద్ర బిజెపి ప్రభుత్వం చేసిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, విద్యుత్తు సవరణ చట్టం – 2025, వి బి – రామ్ జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ ఐ సి…
జనంన్యూస్. 09.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండల కేంద్రంలో సీనియర్ నాయకుడు తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ 73 వ జన్మదిన శుభాకాంక్షల కార్యక్రమం సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులూ బకారం రవి…
జనం న్యూస్ 9 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డుల్లో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి గారి సతీమణి ఉమా రామ్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వార్డు…
జనం న్యూస్ ఫిబ్రవరి 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కౌసల్య కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో అభివృద్ధే లక్ష్యంగా బరిలోకి దిగిన యువ నాయకుడు వి. రవీందర్ రెడ్డి 36 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. కాలనీ…
జనం న్యూస్ 08 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తోటపాలెంలో ఉన్న ఎఐఎం స్కూల్ లో 10వ తరగతి విద్యార్థులకు ప్రజ్ఞా వికాసం పరీక్ష నిర్వహించడం జరిగింది. పరీక్ష పత్రాన్ని ఒకటవ…
జనం న్యూస్ 09 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ అంగన్వాడీల సేవలు మెరుగైనవని వారి సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ అన్నారు. ఆదివారం విజయనగరంలో జరిగిన అంగన్వాడీ 9వ జిల్లా మహాసభలో ఆమె మాట్లాడారు. ఐసిడిఎస్ ఏర్పడిన 50…
జనం న్యూస్ 09 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రాజాంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మండలంలోని గురవాం గ్రామానికి చెందిన 10వ తరగతి చదువుతున్న కుప్పిలి ప్రవళిక అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో…
జనం న్యూస్ 08 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ భీమిలి నియోజకవర్గం చిట్టివలస గ్రామంలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస కళ్యాణ మండపం నందు జీవీఎంసీ 1, 2, 3, 4 వార్డుల వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం జగ్గుబిల్లి…
జనం న్యూస్ ఫిబ్రవరి 7 ముమ్మిడివరం ప్రతినిధి డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన మండపేటలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా శాసన మండల సభ్యులు, మాజీ…
జనం న్యూస్:ఫిబ్రవరి 7 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా). పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల పేరుతో లక్షల్లో వసూలు చేసి నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టిన లోచన్ కుమార్.గ్రూప్ 1 పరీక్షల్లో సత్తా చాటినట్లు పత్రికల్లో ఫేక్ ప్రచారాలు…