• February 7, 2026
  • 76 views
బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ సభ – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో జోష్

బిచ్కుంద ఫిబ్రవరి 7 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు…

  • February 7, 2026
  • 81 views
చాప్ట కే పాఠశాలలో సిపిఆర్ నిర్వహిస్తున్న విద్యార్థులు,

ప్రధాన ఉపాధ్యాయురాలు అయేషా, జనం న్యూస్,ఫిబ్రవరి 07,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని చాప్ట కే,గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థిని విద్యార్థులకు,సిపిఆర్ నేర్పించిన ప్రధాన ఉపాధ్యాయురాలు అయేషా,ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి సమాజంలో విషపూరిత ఆహారాన్ని సేవించడం వల్ల…

  • February 7, 2026
  • 80 views
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్…….

పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో BRS పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు….. జనం న్యూస్ ఫిబ్రవరి 7, వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని రుకుంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీ…

  • February 7, 2026
  • 136 views
ఒంగోల్ గనుల శాఖ సర్వేయర్‌ షేక్‌ అబ్దుల్‌ ఆసిఫ్‌ ఆస్తులు రూ.6 కోట్లు.

జనం న్యూస్: ఫిబ్రవరి 7 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్: యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా). ప్రకాశం జిల్లా ఒంగోలు లోని గనులశాఖలో అవినీతి తిమింగలం గుట్టురట్టు చేసిన అవినీతి నిరోదక శాఖ.ప్రకాశం జిల్లా ఒంగోలులోని గనుల శాఖ ఉప సంచాలకుల కార్యాలయంలో…

  • February 7, 2026
  • 71 views
ప్రచారంలో దూసుకుపోతున్న సకినాల శివప్రసాద్.

జనంన్యూస్. 07.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ 26 వ డివిజన్ కార్పొరేషణ్ కాంగ్రెస్ అభ్యర్థి సకినాల శివప్రసాద్ గడపగడపకు తిరుగుతు ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థం అయే విధంగా చెపుతూ ప్రజల్లో మ మీదా ఉన్నా…

  • February 7, 2026
  • 68 views
విజయనగరం రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: అందుబాటులోకి డార్మిటరీ, రిటైరింగ్ రూమ్ సదుపాయాలు!

జనం న్యూస్‌ 07 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం రైల్వే స్టేషన్‌లో డార్మిటరీ, రిటైరింగ్‌ రూమ్‌ సదుపాయం శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ లలిత్‌ బోహ్రా మాట్లాడుతూ… ప్రయాణికుల సౌకర్యం కోసం అందుబాటులోకి…

  • February 7, 2026
  • 63 views
కార్పొరేట్లకు మోదీ బానిసత్వం.. ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి!”

జనం న్యూస్‌ 07 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4లేబర్ కోడ్లను అమలు జరిపి కార్మికవర్గాన్ని కార్పొరేట్లకు కట్టిబానిసలుగా చేస్తున్న మోడీ నియంతృత్వ విధానాలకు నిరసనగ ఫిబ్రవరి 12 వ తేదీన జరగబోయే దేశ…

  • February 7, 2026
  • 61 views
దేశ రక్షణే ధ్యేయం: విజయనగరం జిల్లాలో ‘వందేమాతరం కోస్టల్ సైక్లథాన్’కు ఎస్పీ దామోదర్ ఘన స్వాగతం

జనం న్యూస్‌ 07 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ దేశభక్తి, తీరప్రాంత భద్రత, పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించుటే ధ్యేయంగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు (సిఐఎస్ఎఫ్) రెండు బృందాలుగా ఏర్పడి దేశంలోని తీరప్రాంతం వెంబడి…

  • February 7, 2026
  • 65 views
విజయనగరం గర్వించదగ్గ నేత మంత్రి కొండపల్లి: అంతర్జాతీయ పురస్కారంపై భీశెట్టి బాబ్జి ప్రశంసలు

జనం న్యూస్‌ 07 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కి అంతర్జాతీయ పురస్కారం అందడం విజయనగరం జిల్లాకి గర్వకారణమని లోక్‌ సత్తా అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. ఈ మేరకు మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో…

  • February 7, 2026
  • 61 views
ఎస్ ఎస్ ఎఫ్ ధర్మనిధి పుస్తక ఆవిష్కరణ.

జనం న్యూస్ ఫిబ్రవరి 7 ముమ్మిడివరం ప్రతినిధి ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో శనివారం ముమ్మిడివరం శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు శ్రీ గుత్తుల సాయి ముమ్మిడివరం…