• October 8, 2025
  • 37 views
ఘనంగా నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి జన్మదిన వేడుకలు

పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఈర్ల రామకృష్ణ (ఆర్కే), తిరుమలకొండ అన్నపూర్ణ జనం న్యూస్- అక్టోబర్ 9- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర…

  • October 8, 2025
  • 34 views
బహుజన లెఫ్ట్ పార్టీ- బి ఎల్ పి లో చేరిక

జనం న్యూస్, అక్టోబర్ 8, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన దబ్బెట ఆనంద్ డేవిడ్ భానుప్రసాధ్ ఆంజనేయులు శ్రీనివాస్ లనుబహుజన లెఫ్ట్ పార్టీ- బి ఎల్ పి లో కి…

  • October 8, 2025
  • 35 views
జగదేవపూర్ జడ్పీటీసీ బరిలో పిట్టల రాజు ముదిరాజ్ కు పీఠం దక్కేనా

జనం న్యూస్, అక్టోబర్ 8, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జగదేవపూర్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ జగదేవపూర్ మండలంలో రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతోంది..ఈ నేపథ్యంలో బీసీ మహిళా స్థానంగా కేటాయించిన జడ్పీటీసీ…

  • October 8, 2025
  • 34 views
సి. జె. ఐ. బి.ఆర్.గవాయ్ పై – దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి…

దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కర్రోల్ల అన్నమ్మ డిమాండ్… జనం న్యూస్, అక్టోబర్ 8, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైనే దాడి జరిగితే – ఇక దేశంలోని అణగారిన…

  • October 8, 2025
  • 36 views
ఘనంగా దసరా వేడుకలు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీలోదసరా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలోని వాహనాలకు ఆయిధాలకు పూజలు నిర్వహించి జంతుబలి చేశారు.అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంచి…

  • October 8, 2025
  • 38 views
పితాని బాలకృష్ణ ని మర్యాదపూర్వకంగా కలిసిన నియోజకవర్గం వైయస్సార్ కార్యకర్తలు

జనం న్యూస్ అక్టోబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు పితాని బాలకృష్ణ ని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా* నియమించిన సందర్భంలో ముమ్మిడివరం నియోజకవర్గం.చేల్లంగిపేట వైయస్సార్ పార్టీ…

  • October 8, 2025
  • 38 views
బీజేపీ నేతలు , రైతులు వినతి పత్రం తహసీల్దార్‌కి అందజేత

ఏర్గట్ల మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం తక్షణమే ప్రారంభించాలంటూ డిమాండ్ జనం న్యూస్ అక్టోబర్ 08:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో బీజేపీ నేతలు, రైతులు కలిసి ఈ రోజు తహసీల్దార్‌ (MRO) గారికి వినతిపత్రం సమర్పించారు. ఇటీవల కురిసిన అతి వర్షాల…

  • October 8, 2025
  • 37 views
పితాని బాలకృష్ణ కు ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్ఆర్ నేతల అభినందన లు

జనం న్యూస్ అక్టోబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పితాని బాలకృష్ణ ని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా నియమించిన సందర్భంలో ముమ్మిడివరం నియోజకవర్గం.…

  • October 8, 2025
  • 127 views
సుప్రీంకోర్ట్ న్యాయ మూర్తి జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం:-బంగరిగళ్ళ మహేందర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కోశాధికారి

Press నోట్: 08/10/2025 జనం న్యూస్ హయత్ నగర్ ఆలంపల్లి దుర్గేష్ దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయిపై స‌నాత‌న ధ‌ర్మం ముసుగులో జరిగిన మనువాద దాడిని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా…

  • October 8, 2025
  • 37 views
అబివృద్ధి, అపరిశుభ్రత పై దృష్టి పెట్టండి

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి అక్టోబర్ 8 చట్టి గ్రామపంచాయతీ చట్టి గ్రామంలో జరుగుతున్న మేకల సంతను గ్రామ కార్యదర్శి మరియు గ్రామ పెసా కమిటీ సభ్యుల సచివాలయ సిబ్బంది గ్రామస్తులతో కలసి ప్రతి వారం…