• February 6, 2026
  • 62 views
విశాఖలో ఒక మాజీ అధికారి ఇంట్లో కోట్ల రూపాయల అవినీతి సొమ్ము…

జనం న్యూస్: ఫిబ్రవరి 6 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా). పంచాయితీ రాజ్ రిటైర్డ్ ఎస్ ఈ కల్లేపల్లి శ్రీనివాస్ ఇళ్లపై ఏకకాలంలో రైడ్స్ నిర్వహించిన ఏసిబి. భారీగా అవినీతి సొమ్ము గుర్తించిన అధికారులు. విశాఖ, విజయనగరం మరియు…

  • February 6, 2026
  • 63 views
కార్మికుల హక్కులను కార్పొరేట్లకు తాకట్టు..

జనంన్యూస్. 06.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండలో “జాతీయ సార్వాత్రిక సమ్మె” నోటిస్ ఇచ్చిన కార్మికులు పోరాడితేనే హక్కులు సాధించుకుంటాంటియుసిఐ రాష్ట్ర కార్యదర్శి ఆర్ రమేష్. ప్రధాని మోడీ కార్మికుల హక్కులను కార్పొరేట్లకు తాకట్టు పెట్టాడని, కేంద్రమరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడితేనే హక్కులు సాధించుకుంటాం…

  • February 6, 2026
  • 63 views
జహీరాబాద్ నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టిఆర్ఎస్ పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా పెద్దబ్బాయి మైపాల్

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జ్వరం న్యూస్ ఫిబ్రవరి 6. 2. 2026 డోర్ టు డోర్ ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహిస్తున్నారు. ప్రతి గల్లీ, ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ, గతంలో టిఆర్ఎస్…

  • February 6, 2026
  • 456 views
బ్రహ్మోత్సవముల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ.

జనం న్యూస్ 5 ఫిబ్రవరి 2026 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం,నంద్యాల జిల్లా : మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీ ఓంకార సిద్దేశ్వర పుణ్యక్షేత్రం మరియు శ్రీ శివనందేశ్వర స్వామి దేవస్థానముల ఆహ్వాన పత్రికను శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా…

  • February 6, 2026
  • 103 views
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తా..

ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు బిచ్కుంద ఫిబ్రవరి 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ వార్డులో ఎన్నికల ప్రచారంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు 6 వ అభ్యర్థి నౌష…

  • February 6, 2026
  • 67 views
యువతకు స్ఫూర్తిప్రదాత ఏ.ఆర్. దామోదర్: క్రీడాస్ఫూర్తితోనే ఉజ్వల భవిష్యత్తు

జనం న్యూస్‌ 06 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ నెల్లిమర్ల పోలీసుల ఆధ్వర్యంలో సతివాడ గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ఫిబ్రవరి 5న ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్…

  • February 6, 2026
  • 67 views
ఏసీబీ వలలో అక్రమ ఆస్తుల తిమింగలం: రిటైర్డ్‌ ఎస్‌ఈ ఇంట్లో కుప్పలు కుప్పలుగా బంగారం, వెండి!

జనం న్యూస్‌ 06 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విశాఖకు చెందిన పంచాయతీరాజ్‌ రిటైర్డ్‌ ఎస్ ఈ కల్లేపల్లి శ్రీనివాసరావు నివాసాల్లో ఏ సీ బీ అధికారులు భారీగా ఆస్తులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే…

  • February 6, 2026
  • 66 views
లొద్ద జలపాతం ప్రారంభం: అరకు, ఊటీని తలపించేలా పర్యాటక అభివృద్ధి – సంధ్యారాణి, కలెక్టర్ కీలక ప్రకటన

జనం న్యూస్‌ 06 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయితీలో ఉన్న లొద్ద జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని సంధ్యారాణి అన్నారు. జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో…

  • February 6, 2026
  • 66 views
పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ దామోదర్ ఆకస్మిక తనిఖీ: నేరస్థుల పట్ల కఠినంగా, బాధితుల పట్ల కన్నతల్లిలా ఉండాలని సిబ్బందికి ఆదేశం!

జనం న్యూస్‌ 06 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం రూరల్ పోలీసు స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఫిబ్రవరి 5న ఆకస్మికంగా సందర్శించి, పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. వివిధ కేసుల్లో సీజ్ చేసి, పోలీసు…

  • February 5, 2026
  • 72 views
నందలూరులో దివ్యాంజన్ రైల్వే కార్డ్ ఆన్‌లైన్ సేవల ప్రారంభం

జనం న్యూస్ నందలూరుకడప జిల్లా ​నందలూరు: రైల్వే టికెట్లు, రిజర్వేషన్లలో రాయితీ కోసం దివ్యాంగులకు అందించే ‘రైల్వే దివ్యాంజన్ కార్డ్’ ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ నందలూరులో ప్రారంభ మైంది. రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్…