జనంన్యూస్. 06.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ వినాయక నగర్ 6 వ డివిజన్ కార్పొరేషణ్ బిజెపి అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డి . ప్రతి ఇంటి గడపగడపకు తిరిగి తమదైన పద్ధతిలో ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ ను.. ఇందురు..గా మారుస్తామని. కేంద్ర ప్రభుత్వం…
బొచ్చు కళ్యాణ్ సిపిఎం పార్టీ పరకాల పట్టణ కార్యదర్శి బొచ్చు విజయను గెలిపించాలని పరకాల రెండో వార్డ్ లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సిపిఎం పార్టీ పరకాల పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ బొచ్చు అన్నారు వారు మాట్లాడుతూ విజయను గెలిపిస్తే…
గ్రూప్ 2 పరీక్షల్లో ఉద్యోగాలు సాధించిన సురేష్, జయసూర్య లకు ఘన సన్మానంకందుకూరు, జనం న్యూస్, విద్య జీవితాన్ని మార్చింది అనడానికి పరుసు సురేష్, దమ్ము జయసూర్య లే నిదర్శనమని నల్లదలపూరు ప్రధానోపాధ్యాయులు బీరకాయల మాధవరావు ఉన్నారు. ఈమధ్య విడుదలైన గ్రూప్…
జనం న్యూస్ ఫిబ్రవరి 6 ముమ్మిడివరం ప్రతినిధి గంధి నానాజీ ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో సమరసత సేవా ఫౌండేషన్ ధర్మనిధి కరపత్ర ఆవిష్కరణ ప్రముఖ వ్యాపారవేత్త టీ నాగేంద్రరావు(నాగు)…
ఎమ్మెల్యే దాట్ల – రక్తదానం మహాదానం జనం న్యూస్, ఫిబ్రవరి ,6 ముమ్మిడివరం ప్రతినిధి ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు జన్మది నాన్ని పురస్కరించుకొని మురమళ్ళ బైం జు ఫౌండేషన్ ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన…
జనం న్యూస్ ఫిబ్రవరి 6 ముమ్మిడివరం ప్రతినిధి గంధి నానాజీ ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో సమరసత సేవా ఫౌండేషన్ ధర్మనిధి కరపత్ర ఆవిష్కరణ ప్రముఖ వ్యాపారవేత్త టీ నాగేంద్రరావు(నాగు)…
జనం న్యూస్, ఫిబ్రవరి ,6 ముమ్మిడివరం ప్రతినిధిప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు జన్మది నాన్ని పురస్కరించుకొని మురమళ్ళ బైం జు ఫౌండేషన్ ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరా నికి నియోజకవర్గ ప్రజల నుండి…
జనంన్యూస్. 06.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ వినాయక నగర్ 6 వ డివిజన్ కార్పొరేషణ్ కాంగ్రెస్ అభ్యర్థి మమత రత్నాకర్ గౌడ్. ప్రతి ఇంటి గడపగడపకు తిరిగి తమదైన పద్ధతిలో ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు…
సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్,ఫిబ్రవరి 6: జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8న ఉదయం 6గంటలకు సాయిరాం కాలనీలోని పోచమ్మ ఆలయ ప్రాంగణంలో 193వ నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంస్థ బాధ్యులు…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 06. 02. 2026 చూపిస్తున్నారు. పట్టణంలోని ప్రతి వీధి ప్రతి కాలనీ ప్రతి ఇంటిని కలుపుకుంటూ డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తూ ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నారు. ఇంటింటికీ వెళ్లి…