ఎంపీ యుపిఎస్ రవికంపాడు స్కూల్ బిల్డింగ్ బిల్లులు చెల్లించాలని కలెక్టర్ కు భూపతి శ్రీనివాసరావు వినతి
జనం న్యూస్ 17 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్) మా తండ్రిగారైన భూపతి అప్పారావు వారి జీవిత కాలములో విద్య, స్థాపన, మండల వనరుల కేంద్రం,పతకం లో భాగంగ MPUPS-రావికంపాడు లో అసంపూర్తిగా గల ప్రాథమిక పాఠశాలలో 4వ…
:దామరకుంట లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
జనం న్యూస్ ఫిబ్రవరి 17, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం దామరకుంట గ్రామంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా మర్కుక్ మండల ఎంపిటిసి ఫోరం తాజా…
ఆడబిడ్డ పెళ్లికి రెహమాన్ ఫౌండేషన్ ద్వారా వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేత
జనం న్యూస్ పిబ్రవరి 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నియోజకవర్గం లింగాపూర్ మండల కేంద్రానికి చెందిన జాధవ్ కలిబాయి భిక్కు నాయక్ దంపతుల కుమార్తె నిహారిక (సోనా) సచిన్ వివాహ మహోత్సవానికి రెహమాన్ ఫౌండేషన్సా…
దామరకుంట లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
జనం న్యూస్ ఫిబ్రవరి 17, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం దామరకుంట గ్రామంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా మర్కుక్ మండల ఎంపిటిసి ఫోరం తాజా…
తడ్కల్ గ్రామ పంచాయతీని సందర్శించిన ఎంపీడీవో సత్తయ్య,
సప్పయి కార్మికులకు యూనిఫామ్స్ ఐడి కార్డ్స్,అందజేత జనం న్యూస్,ఫిబ్రవరి 17,కంగ్టి,మండల ప్రతినిధి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామ సచివాలయాన్ని ఎంపీడీవో సత్తయ్య,ఎంపిఓ సుభాష్,సోమవారం ఆకస్మికంగా సందర్శించారు.గ్రామ సచివాలయంలోని పలు రికార్డుల రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం గ్రామ పురవీధులను…
:బట్టాపూర్ లో్క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన యువకులు
జనం న్యూస్ ఫిబ్రవరి 17: నిజామాబాదు జిల్లా ఏర్గట్ల మండలంలో నిబట్టాపూర్ గ్రామంలో స్థానిక యువకులు ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రీకెట్ టోర్నమెంట్ ను స్థానిక యువకుడు దయానంద్ నాయక్ చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్…
బట్టాపూర్ లో్క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన యువకులు
జనం న్యూస్ ఫిబ్రవరి 17:నిజామాబాదు జిల్లా ఏర్గట్ల మండలంలోనిబట్టాపూర్ గ్రామంలో స్థానిక యువకులు ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రీకెట్ టోర్నమెంట్ ను స్థానిక యువకుడు దయానంద్ నాయక్ చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ ఏర్పాటు చేసినయువకులు…
ఎంపీపీ ఎస్ పాఠశాలలకు ఏడుగురు నూతన ఉపాధ్యాయులను నియమించిన మండల
విద్యాధికారి విట్టల్ జనం న్యూస్ ఫిబ్రవరి 17 చిలిపిచేడు మండల ప్రతినిధి లక్ష్మణ్ రాజు మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం ఎంపీపీ ఎస్ పాఠశాలలకు ఏడుగురు నూతన ఉపాధ్యాయులను నియమించారు ఈరోజు వారికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో…
యువత ఆత్మ విశ్వాసంతో స్వయం ఉపాధి రంగంలో ముందుండాలి
ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు జనం న్యూస్ పీబ్రవరి 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ మండల యూత్ ఉప అధ్యక్షుడు ఇంగు సాయి షాడోఫా్స్…
మల్లన్న స్వామి దీవెనలతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి
జనం న్యూస్. ఫిబ్రవరి 17. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) మల్లన్న స్వామి దీవెనలు ప్రజలపై ఉండి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్నీ లం మధు ముదిరాజ్ అన్నారు.…