కాంగ్రెస్ పార్టీ తోనే యువత. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి
జనం న్యూస్ ఫిబ్రవరి 17 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యాబై వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఫోర్త్ సిటీతో హైదరాబాద్ ఖ్యాతి మరింత పెరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనతో ఎన్నో కంపెనీల రాక…
సంచలన పథకాల సాధకుడు కేసీఆర్ అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం
జనం న్యూస్: 17 ఫిబ్రవరి సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం 17, ఫిబ్రవరి తెలంగాణ పర్వదినాన్ని పురస్కరించుకుని రుస్తుంఆర్ట్ గ్యాలరీ లో “తెలంగాణ జాతిపిత కేసీఆర్” క్యాన్వాస్ చిత్రాన్ని ప్రఖ్యాత చిత్రకారులు రుస్తుం నేడు అవిష్కరించిరి.…
:కర్కపట్ల గ్రామంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
జనం న్యూస్ ఫిబ్రవరి 17, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కర్కపట్ల గ్రామంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని గ్రామ కెసిఆర్ అభిమానుల ఆధ్వర్యంలో…
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉండే ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ వాంకిడి మండల అధ్యక్షులు గుర్నూలే నారాయణ జనం న్యూస్ పీబ్రవరి ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోఏర్పాటు చేసిన సమావేశం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణఈ…
పరిగిలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు.
జనం న్యూస్ ఫిబ్రవరి 17, వికారాబాద్జి ల్లా పరిగి పట్టణంలోనీ మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాసంలో కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జ రుపుకున్నారు. బిఆర్ఎస్ అధినేత కారణజన్ముడు అని, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి సీఎం కల్వకుంట్ల…
పరిగిలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు.
జనం న్యూస్ ఫిబ్రవరి 17, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోనీ మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాసంలో కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బిఆర్ఎస్ అధినేత కారణజన్ముడు అని, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర…
కోటప్పకొండలో పర్యటించిన మంత్రి,ఎమ్మెల్యేలు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 17 రిపోర్టర్ సలికినిడి నాగరాజు నరసరావుపేట మండలం కోటప్పకొండలో పర్యటించిన విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ నరసరావుపేట శ్యాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు చిలకలూరిపేట శ్యాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పల్నాడు…
‘మెనూ ప్రకారమే పిల్లలకు పౌష్టిక భోజనం అందించాలి’
జనం న్యూస్ పీబ్రవరి ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి ఆసి ఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం బొంబాయిగూడలో అంగన్వాడీ కేంద్రాన్ని సామాజిక కార్యకర్త చప్పిడి ప్రకాశ్ సందర్శించి పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతిరోజు…
యూనియన్ రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరిస్తే క్రమశిక్షణ
చర్యలు తప్పవు : టి యు డబ్ల్యూ జే 143 రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్కే దయాసాగర్ జనం న్యూస్ ఫిబ్రవరి 17 ;కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 143 సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు…
అలరించిన అవధానాలు
జనం న్యూస్ :17 ఫిబ్రవరి సోమవారం : సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; లలిత చంద్రమౌళిశ్వర దేవస్థానంలో అవధాని మారెపల్లి పట్వర్దన్ఒ కేరోజు ఆరు అష్టావధానాలు చేసి అలరించారు. ఆదివారం రోజున ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి వరకు సాగింది. ఒకేరోజు…