• February 8, 2025
  • 30 views
ఢిల్లీలో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించింది:బీజేపీ మండల అధ్యక్షులు వీరబాబు

బీజేపీ మండల కార్యాలయం వద్ద అంబరాన్నంటిన కార్యకర్తల సంబరాలు జనం న్యూస్ ఫిబ్రవరి 08(నడిగూడెం) 27 సంవత్సరాల అనంతరం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం చరిత్రాత్మకమని బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు బండారు వీరబాబు అన్నారు. భారత ప్రధాని మోదీ…

  • February 8, 2025
  • 23 views
మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా నూతన వాహన ప్రారంభం

జనం న్యూస్ అందోల్జోగిపేట్ మున్సిపల్ సంగారెడ్డి జిల్లాటిఆర్ఎస్ యువ నాయకుడు జిన్నా విజయ్ కుమార్ నూతన వాహనాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు మరియు మాజీ కార్పొరేషన్ చైర్మన్ మటం బిక్షపతి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన ప్రతి…

  • February 8, 2025
  • 18 views
కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయం

జనం న్యూస్ ;8 ఫిబ్రవరి శనివారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;ఎస్సి వర్గీకరణతో 30 ఏండ్ల కళ సహాకారంసీఎం రేవంత్ రెడ్డి,జిల్లా మంత్రులకు మంద కృష్ణ మాదిగ కు పాలాభిషేకంమండల పార్టీ అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్నాడు ఇచ్చిన మాటకు కట్టుబడి 4కోట్ల తెలంగాణ…

  • February 8, 2025
  • 31 views
మంజీరా నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

జనంన్యూస్ ఫిబ్రవరి 8 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల్ శివారులో మంజీరా నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది స్థానిక చాముండేశ్వరి మాత దేవాలయం సమీపంలోని మంజీరా నదిలో గుర్తుతెలియని మృతదేహాన్ని గమనించిన…

  • February 8, 2025
  • 25 views
రామకోటి ఉగాది పురస్కారం అందుకున్న వేణు మృతి

ఎమ్మెల్సీ చేతుల మీదుగా ఉగాది పురస్కారం ఆదుకున్నారు. -భక్తుని మరణం తీరనిలోటు: రామకోటి రామరాజు జనం న్యూస్, ఫిబ్రవరి 8, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్:- రామనామమే ప్రాణమని గత 25 సంవత్సరాలనుండి కోటికీ పైగా రామనామాలు…

  • February 8, 2025
  • 27 views
రెండవసారి జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమితులైన పూదరి రేణుక..

జనం న్యూస్ //ఫిబ్రవరి //8//జమ్మికుంట //కుమార్ యాదవ్..జమ్మికుంట పట్టణంలో, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి,అని పెరుగని పోరాటం చేసిన, పూ దరి రేణుక శివ, గత ప్రభుత్వంలో.. ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన, మేము సైతం అంటూ జమ్మికుంట పట్టణంలో, కాంగ్రెస్ జెండా…

  • February 8, 2025
  • 24 views
కెసిఆర్ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు- కడారి అంజయ్య యాదవ్

జనం న్యూస్- ఫిబ్రవరి 8- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఒక ప్రైవేటు కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కడారి అంజయ్య యాదవ్ హాజరయ్యారు, ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలోని…

  • February 8, 2025
  • 24 views
చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 8 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- నూతనంగా నిర్మించబడిన వేదిక నందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శంకు చక్రనామాలు మరియు పాదాలు ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుచుండగా గ్రామ ప్రజల ఆహ్వానం…

  • February 8, 2025
  • 45 views
బేగంపేట్ డివిజన్ పరిధిలో అభివృద్ధి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ ఫిబ్రవరి 8 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్ టి మహేశ్వరి శ్రీహరి వారితో బేగంపేట్ డివిజన్ ఎరుకల బస్తి లో కమ్యూనిటీ హాల్ పనులు పరిశీలించి పనులు పూర్తి అయినందున కమ్యూనిటీ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com