• February 8, 2025
  • 30 views
వేర్వేరు ఘటనలో ముగ్గురు వ్యక్తుల ఆత్మహత్య..

జనం న్యూస్ //ఫిబ్రవరి //8//జమ్మికుంట //కుమార్ యాదవ్..జమ్మికుంట మండలంలో మానసిక ఒత్తిడి కారణంగా మూడు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.భార్య మృతి బాధ భరించలేక భర్త ఆత్మహత్య..మడిపల్లికి చెందిన గుండెకారి…

  • February 8, 2025
  • 23 views
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చారిత్రక విజయాన్ని సాధిస్తోంది…

జనం న్యూస్ ఫిబ్రవరి 8 ముమ్మిడివరం ప్రతినిధి : బిజెపి నాయకులు యాళ్ల దొరబాబు : ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం దిశగా దూసుకుపోతుండడంపై బీజేపీ రాష్ట్ర నాయకులు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు హర్షం…

  • February 8, 2025
  • 29 views
ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌తో గిరిజన సంఘ నాయకులు భేటీ

జనం న్యూస్ 08 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం ఎస్టీ కమిషన్‌ క్యాంప్‌ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ డీవీజీ శంకర్రావును అల్లూరి జిల్లా చింతపల్లికి చెందిన గిరిజన సంఘ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.…

  • February 8, 2025
  • 19 views
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.,జనం న్యూస్ 08 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం జిల్లా పోలీసుశాఖలో వివిధ హెూదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్…

  • February 7, 2025
  • 24 views
రామకోటి సంస్థ ఆధ్వర్యంలో రామ,శివ లిఖిత యజ్ఞం

పెద్ద ఎత్తున పాల్గొన్న కృష్ణాలయం భక్తులు –చేసుకున్న సేవే శాశ్వతం: రామకోటి రామరాజు జనం న్యూస్ ఫిబ్రవరి 7, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) లోకశాంతి కొరకు గ్రామ, గ్రామాన నిర్వహిస్తున్న రామ,శివ లిఖిత మహాయజ్ఞం…

  • February 7, 2025
  • 24 views
మంచినీటి బోరును పరిశీలిస్తున్న : డిఈఈ

జనం న్యూస్ ఫిబ్రవరి 07(నడిగూడెం) వేసవికాలంలో గ్రామాల్లో ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కోదాడ సబ్ డివిజన్ డిఈఈ దేవ బిక్షం,గ్రిడ్ డిఈ అభినయ్ తెలిపారు.శుక్రవారం మండలంలోని వేణుగోపాలపురం, చెన్నకేశవపురం,కరివిరాల, వెంకట్రామపురం, కాగిత రామచంద్రపురం గ్రామాలలో మిషన్ భగీరథ…

  • February 7, 2025
  • 30 views
గంగాపూర్ జాతరను విజయవంతంగా నిర్వహించాలి

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి జనం న్యూస్ పిబ్రవరి 07 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండలం గంగాపూర్ లో ఈనెల 11 నుండి 13వ తేదీ వరకు జరగనున్న…

  • February 7, 2025
  • 24 views
పూలజీ బాబా సంస్థానం ను సందర్శించిన అదనపు కలెక్టర్ దీపక్ తివారీ

జనం న్యూస్ పిబ్రవరి 07 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో : కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామం శ్రీ పూలజీ బాబా సంస్థానంలో భక్తుల కొరకు నిర్మిస్తున్న మరుగుదొడ్లులను జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు…

  • February 7, 2025
  • 23 views
పోరు కన్నా ఊరు మిన్న, వనం వీడి జనంలోకి రండి

వనం వీడి జనంలోకి వచ్చేలా కుటుంబ సభ్యులు చూడాలి జనజీవన స్రవంతిలో కలిస్తేప్రభుత్వ ప్రయోజనాలు అందేలా కృషి చేస్తాం జిల్లా ఎస్పీ జనం న్యూస్ పిబ్రవరి 07 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి…

  • February 7, 2025
  • 25 views
చాకిరాల సాగర్ కాలువ వద్ద మహిళా మృతదేహం.

జనం న్యూస్ ఫిబ్రవరి 07(నడిగూడెం)మండలం పరిధిలోని చాకిరాల గ్రామం వద్ద గల నాగార్జునసాగర్ ఎడమ కాలువలో బ్రిడ్జి వద్ద మహిళా మృతదేహం లభ్యమైనది. లభ్యమైన మృతదేహం నడిగూడెం మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు కీర్తిశేషులు యలక చక్రారెడ్డి భార్య నారాయణమ్మ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com