• February 15, 2025
  • 56 views
కోడెల మరణానికి కారకులని వదిలిపెట్టను

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, ఫిబ్రవరి 15, (జనం న్యూస్): సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే దివంగత నేత కోడెల శివప్రసాద్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడతాను. ఆయన చావుకు కారణమైన వారిపై 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేయించేవరకు ఊరుకోను’…

  • February 15, 2025
  • 59 views
మానేరు వాగులో తాత్కాలిక రోడ్డు నిర్మించిన కొండపాక గ్రామ దాతలు

జనం న్యూస్ ఫిబ్రవరి 15జమ్మికుంట కుమార్ యాదవ్. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో,కొండపాక నుండి పొత్కపల్లికి మానేరు వాగు లో సొంత ఖర్చులతో మట్టి రోడ్డు ను నిర్మించినా దాతలు.. పెద్దపెల్లి రాజయ్య మాజీ సర్పంచ్, కాసర్ల అనిల్ కుమార్…

  • February 15, 2025
  • 77 views
గ్రామపంచాయతీ,నర్సరీని సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్

గ్రామాలలో 100% ఇంటి పన్నును వసూలు చేయాలి జనం న్యూస్ ఫిబ్రవరి 15 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ రానున్న వేసవి కాలంలో గ్రామాల్లో త్రాగునీరుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అని సూర్యాపేట జిల్లా అదనపు…

  • February 15, 2025
  • 62 views
ఆరు గ్యారంటీల అమలు కై ఈనెల 20 న చలో హైదరాబాద్

కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోస్టర్ల విడుదల జనం న్యూస్ పిబ్రవరి 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యని మండలం లోని సుంగాపూర్ గ్రామంలో సిపిఐ ఎం.ఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ పోస్టర్లను…

  • February 15, 2025
  • 86 views
నిరుపేద కుటుంబనికి బియ్యం సబ్ టైటిల్ అందజేసిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్

జనం న్యూస్;15 ఫిబ్రవరి శనివారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి చిన్నకోడూరు మండల కేంద్రం లో ఇటీవల అనారోగ్యం తో మరణించిన మనుక చెంద్రయ్య గారి కుటుంబనికి కాంగ్రెస్ మండల అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్ 50 కిలోల బియ్యన్ని అందజేశారు ఈ…

  • February 15, 2025
  • 69 views
సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు

జుక్కల్ ఫిబ్రవరి 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల్లో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…

  • February 15, 2025
  • 62 views
దత్తాత్రేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న బండి రమేష్

జనం న్యూస్ ఫిబ్రవరి 15 కూకట్పల్లి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి భరత్ నగర్ కాలనీ హరిహర క్షేత్రంలో శనివారం దత్తాత్రేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా…

  • February 15, 2025
  • 51 views
ఈసారైనా తులం బంగారం ఇస్తారా?ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్న.

జనం న్యూస్ ఫిబ్రవరి 15; జమ్మికుంట కుమార్ యాదవ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వనున్నదా లేదా? అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి భుత్వాన్ని నిలదీశారు.శనివారం వీణవంకలోని తన స్వగృహంలో…

  • February 15, 2025
  • 53 views
శ్రీశ్రీశ్రీ త్రిమూర్తి స్వరూప గురుదత్త స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకుడు ప్రేమ కుమార్

జనం న్యూస్ ఫిబ్రవరి 15 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి నియోజకవర్గం భరత్ నగర్ కాలనీ లోని శ్రీ హరి హరక్షేత్ర దేవస్థాన చైర్మన్ పి నాగిరెడ్డి , నాగరాజు ఆహ్వానం మేరకు శ్రీశ్రీశ్రీ త్రిమూర్తి స్వరూప గురు…

  • February 15, 2025
  • 90 views
గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

జనం న్యూస్ 15 ఫిబ్రవరి( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ ఇల్లందు మండలం రొంపేడు గ్రామం గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థినీలతో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com