నిర్మాణాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారిజనం న్యూస్.ఫిబ్రవరి 7, 2025 : కొమురం భీమ్ జిల్లా. (ఆసిఫాబాద్ )డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.జైనూర్. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నిర్మాణాల పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా…
నవ వధువుకు పుస్తెమెట్టెలు అందజేసిన
మార్కుక్ మండల్ బి ఆర్ ఎస్, బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ జనం న్యూస్, ఫిబ్రవరి 7,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన చెక్కల…
నిందితులను పట్టుకున్న నందలూరు పోలీసులు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.అన్నమయ్య జిల్లా S.P మౌఖిక ఆదేశాల మేరకు, రాజంపేట సెల్ డివిజనల్ పోలీసు అధికారి మనోజ్’ రామ్ నాథ్ హెడ్గే మరియు రాజంపేట రూరల్ ఇన్స్ఫెర్డ్షైర్ B.V.రమణ సూచనల మేరకు, నందలూరు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు…
యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి ఎస్ఐ ఇస్లావత్ నరేష్
SRS యూత్ ఆధ్వర్యంలో యువకులకు వాలీబాల్ కిట్టును అందచేసిన ఎస్ఐ నరేష్జనం న్యూస్ 7ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలోశివరామసాయి యూత్ వెల్ఫేర్ సొసైటి వ్యవస్థాపక అధ్యక్షుడు గుర్లే శ్రీనివాస్…
మాదిగలకు 11% శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ దళితరత్న యం అర్ పి ఎస్ జాతీయ కార్యదర్శి కోండ్ర ఎల్లయ్య మాదిగల
జనం న్యూస్ 07 ఫీబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్యం : అర్ పి ఎస్ .ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కార్యదర్శి ఇరుగు శ్రీను అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమంలో యం…
బీసీలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్..
జనంన్యూస్. 07.నిజామాబాదు. ప్రతినిధి.( శ్రీనివాస్)నిజామాబాదు.భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ. మాట్లాడుతు.తెలంగాణ ప్రభుత్వం కులగణన గొప్పగా చేసాము, మా అంత గొప్ప పార్టీ,గొప్ప నాయకులు దేశంలో ఎవరు లేరన్నట్టు…
నిరుపేదలకు ఆసరాగా సీఎం రిలీఫ్ ఫండ్
జనం న్యూస్- ఫిబ్రవరి 7- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ నాలుగవ వార్డ్ కు చెందిన దుబ్బ ముత్తయ్య ఐదవ వార్డుకు చెందిన వి శ్రీను ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురవడంతో సీఎం రిలీఫ్ ఫండ్…
తాళ్ళరాంపూర్ లోపిరమిడ్ ధ్యానమందిరభూమి పూజ చేసిన-* పలుగుట్ట రాములు మహారాజు
జనం న్యూస్ ఫిబ్రవరి 06: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలములోని తాళ్ళ రాంపూర్ లోగురువారం రోజునా నందిపేట్ (పలుగుట్ట)బాలయోగి రాములు మహారాజు బద్దం దేవేందర్ ఇంటి పైన పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు. మహారాజు మాట్లాడుతూ…
సింగరేణి సంస్థను రక్షించడానికి మరో ఉద్యమం తప్పదు
ఎమ్మెల్యే కూనంనేని జనం న్యూస్ 06 (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెల్ల శంకర్ )భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..కొత్తగూడెం బాబు క్యాంపు లోని సీపీఐ కార్యాలయంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం…
సామాజిక ముసుగులో ఉన్న భూ ఖబ్జాదారులా అరెస్ట్..
చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష తప్పదు..▪️షేక్ సాబీర్ అలీ, కాటిపల్లి రాజు అరెస్ట్..▪️ పట్టణ సిఐ వరగంటి రవి.. జనం న్యూస్// ఫిబ్రవరి 7 // జమ్మికుంట// కుమార్ యాదవ్..జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లికి చెందిన షేక్ షాబీర్ అలీ, కాటేపల్లి రాజుని…