• May 12, 2025
  • 30 views
మత్స్యగిరి స్వామి దేవాలయానికి జనరేటర్ బహుకరణ.

జనం న్యూస్ 12. మామిడి రవి. రిపోర్టర్ శాయంపేట శాయంపేట మండల కేంద్రంలోని పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయానికి శాయంపేట గ్రామానికి చెందిన క్రీస్తుశేషులు మామిడి సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం వారి కుమారులు మామిడి ప్రమోద్ త్రిశూల్ సాయి కృష్ణులు కలిసి…

  • May 12, 2025
  • 29 views
ఘనంగా మల్లీశ్వరి కాశీనాథ్ యాదవ్ పదకొండవ వివాహ వార్షికోత్సవ వేడుకలు

జనం న్యూస్ మే 12 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మల్లేశ్వరి కాశీనాథ్ యాదవ్ వారి పదకొండవ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ లో ఉన్న వారి న్యూట్రిషన్ క్లబ్ లో మధులత బిక్షపతి పటేల్ వారి ఆధ్వర్యంలో…

  • May 12, 2025
  • 24 views
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. చెన్నయ్య

జనం న్యూస్ మే 12 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి భూదేవి హిల్స్ లోని శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహం మరియు నాభిశిల బోడ్రాయి ప్రతిష్ట వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన చెన్నయ్య ఈ సందర్భంగా…

  • May 12, 2025
  • 29 views
పేద, నిరుపేద ప్రజలకు సీఎం సహాయ నిధి

పేద, నిరుపేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని *భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు సోమవారం భూపాలపల్లి మంజూరునగర్ లోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో భూపాలపల్లి కి సంబంధించిన మొత్తం 35 మందికి…

  • May 12, 2025
  • 29 views
చోడపల్లిలో డ్రైనేజీ,సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

జనం న్యూస్,మే12,అచ్యుతాపురం: మండలంలోని చోడపల్లి గ్రామంలో రూ.5 లక్షల ఎంపీపీ నిధులతో డ్రైనేజీ, రూ.2.50 లక్షలతో మంజూరు అయిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీపీ కోన సంధ్య, బుజ్జి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ కోన…

  • May 12, 2025
  • 19 views
అంగరంగ వైభవంగా శ్రీ మత్స్యగిరి స్వామి

జనం న్యూస్.మామిడి రవి కళ్యాణోత్సవం శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం భూదేవి శ్రీదేవిలతో శ్రీ మత్స్యగిరి స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించినారు దేవాలయ చైర్మన్ సామల…

  • May 12, 2025
  • 43 views
సిద్దిపేట జిల్లా యాదవ ఎంప్లాయిస్ నూతన కార్యవర్గం

జనం న్యూస్ :12 మే సోమవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్: శ్రీకృష్ణ యాదవ ఫంక్షన్ హాల్ సిద్దిపేటలో యాదవ ఉద్యోగుల సమావేశం జరిగింది. ఇది సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు మామిండ్ల ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ ఉన్నత…

  • May 12, 2025
  • 34 views
కొట్టే కుంటంబ సభ్యుల సమవేశంలో కొట్టే శ్రీహరి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఈరోజు ఒంగోలులో కొట్టే వెంకట నారయణ,కొట్టే మల్లికార్జున,కొట్టే రవింద్ర ఆధర్వంలో MSR రెసిడెన్సీలో ఉమ్మడి రాష్టలలోని కొట్టే కుంటుంబ సభ్యుల అత్మీయ సమవేశం అంగరంగ వైభవంగా జరిగింది,ఈ కార్యక్రమంలో కొట్టే కుంటుంబంలోని రాజకీయనాయకులు,వ్యాపారస్థులు,విద్యావేత్తలు,మేదావులు,రైతులు పాల్గొన్నారు.…

  • May 12, 2025
  • 26 views
ఉత్తమ సేవలకు గుర్తింపు..!

జనంన్యూస్. 12. నిజామాబాదు.ప్రతినిధి. నిజామాబాదు..అవార్డు దక్కడం అభినందనీయం బోధన్ శాసనసభ్యులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి.. జిల్లా రెడ్ క్రాస్ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, విద్యుత్ శాఖ ఏడిఈ తోట రాజశేఖర్ కు రెడ్ క్రాస్ లో రాష్ట్రపతి అవార్డు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com