• February 19, 2025
  • 39 views
ఇందూరులో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి..!

జనంన్యూస్. 19. నిజామాబాదు. ప్రతినిధి. ఇందూరు నగరంలో ఘనంగా నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి ఉత్సవాలు.ఇందూరు నగరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఉత్సవాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.…

  • February 19, 2025
  • 42 views
ఆలపాటి అనుభవం. వ్యక్తిత్వంతో ఉపాధ్యాయవర్గానికి మంచే జరుగుతుంది పత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 19 రిపోర్టర్ సలికినిడి నాగరాజు 27వ తేదీన జరిగే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మంచి మెజారిటీ దక్కేలా బాధ్యతగల స్థానాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ పనిచేయాలని మాజీమంత్రి, శాసనసభ్యులు…

  • February 19, 2025
  • 41 views
రామరాజు తో నాగ జగదీష్

జనం న్యూస్ ఫిబ్రవరి 19: అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏపీఐఐసీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రామరాజు ను మర్యాదపూర్వకంగా కలిసిన భీమవరం నియోజవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మాజీ…

  • February 19, 2025
  • 88 views
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ల ఎంపిక

జనం న్యూస్ అల్లాదుర్గ్ మండల్ మెదక్ జిల్లా బుధవారం19-2-2025 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులుగా అందోల్ నియోజకవర్గం ఎస్సీ మాజీ మండల అధ్యక్షులు గౌరగల్ల యాదగిరి నియమించడం జరిగింది. అందుకుగాను జిల్లా అధ్యక్షులు ఆదేశానుసారంగా జగదీశ్వర్, కులకర్ణి, చంద్రశేఖర్…

  • February 19, 2025
  • 40 views
వేణుగోపాలుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 19: తర్లుపాడు మండల కేంద్రం లో వెలసిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి రధోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ధర్మకర్త…

  • February 19, 2025
  • 40 views
బి ఆర్ఎస్ పార్టీ సభ్యత్వ భీమా చెక్కు పంపిణీ..

బిచ్కుంద ఫిబ్రవరి 19: జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పెద్ద దడిగి గ్రామపంచాయతీ సభ్యులు గొల్ల హన్మండ్లు ప్రమాదవశత్తు మరణించడంతో వారికి బిఆర్ఎస్ సభ్యత్వం ఉన్నందున రెండు లక్షలు బీమా చెక్కును…

  • February 19, 2025
  • 79 views
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు .,…

జుక్కల్ ఫిబ్రవరి 19 : జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల సత్యా గార్డెన్స్ లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఆత్మీయ సమ్మేళనంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు.…

  • February 19, 2025
  • 32 views
ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ 395 వ జయంతి వేడుకలు

జనం న్యూస్ ఫిబ్రవరి 19 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ధైర్యసాహాసాలకు మారు రూపం.ఎత్తుకు పైఎత్తు వేసే అపర చాణక్యుడు.హిందు ధర్మం కాపాడిన దురంధరుడు,పరాయిలకు సింహాస్వప్నం అయిన చత్రపతి శివాజీ మహారాజ్ 395’వ పుట్టినరోజు సందర్భంగా అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద…

  • February 19, 2025
  • 47 views
బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ భీమా మా చెక్కు పంపిణీ….

బిచ్కుంద ఫిబ్రవరి 19 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పెద్ద దడిగి గ్రామపంచాయతీ సభ్యులు గొల్ల హన్మండ్లు ప్రమాదవశత్తు మరణించడంతో వారికి బిఆర్ఎస్ సభ్యత్వం ఉన్నందున రెండు లక్షలు బీమా చెక్కును…

  • February 19, 2025
  • 41 views
న్యాయ కళాశాలకై ఉద్యమిద్దాం.!

మార్చి 9న వెంకటాపురం మండల కేంద్రంలో న్యాయ నిపుణులతో సదస్సును జయప్రదం చేయండి గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి పిబ్రవరి 19 జనంన్యూస్ ములుగు జిల్లా వెంకటాపురం ప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com