అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్” ఆధ్వర్యంలో విద్యార్థులకు “నోట్ పుస్తకాలు” పంపిణీ
జనం న్యూస్ 11 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక స్థానిక 42వ డివిజన్, కామాక్షినగర్ లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు త్యాడ రామకృష్ణారావు (బాలు) ఆధ్వర్యంలో…
జరజాపుపేట యువకుడిపై పోక్సో కేసు నమోదు: ఎస్ఐ
జనం న్యూస్ 11 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేటకు చెందిన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గణేశ్ బుధవారం తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను…
. ఫర్టిలైజర్ షాపులలో తనిఖీ చేపట్టిన వ్యవసాయ శాఖ అధికారులు
జనం న్యూస్ జులై 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో గల రైతు మిత్ర ఫర్టిలైజర్ షాప్ ను తనిఖీ చేయగా 60 కంపినీలకు చెందిన బయో మందులు 30 కంపెనీలకు చెందిన కాలం…
సౌమ్యనాథ స్వామి కి పట్టు వస్రాలు సమర్పించిన మేడా విజయ శేఖర్ రెడ్డి.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరులో వెలసి ఉన్న శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సౌమ్య స్వామి కళ్యాణం సందర్భంగా ఉదయం శ్రీ సౌమ్యనాథ స్వామికి పట్టు వస్త్రాలను టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు రాజంపేట…
శ్రీ శ్రీ శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలకు స్వామివారిని దర్శించుకున్న జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు నందు శ్రీ సౌమ్యనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నందలూరు జనసేన పార్టీ యువ నాయకులు గురువి గారి వాసు ఆహ్వానం మేరకు శ్రీ సోమనాథ స్వామి నీ జనసేన నాయకుడు అధికారి…
గురువులను పూజించడంప్రతి ఒక్కరి భాధ్యత
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నలదిమాయపల్లెలోని ఎంపీయుపీ పాఠశాల నందు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొని గురు పూర్ణిమ సందర్భంగా పాఠశాలలో పని చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు శాలువాతో సన్మానించిన నలదిమ్మా యపల్లి సర్పంచ్ గీతాల నరసింహారెడ్డి. అనంతరం ఏర్పాటు…
కంకర మిల్లులను తనిఖీ చేసిన ఆర్డిఓ
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జులై 10: మండలంలోని పలు కంకర మిల్లులను గురువారం ఆర్డిఓ రాజేందర్ గౌడ్, మైనింగ్ ఏడి సాయినాథ్ తనిఖీ చేశారు. గార్లఒడ్డు, జన్నారం, హిమామ్ నగర్ గ్రామాలలోని కంకర మిల్లులను…
గురుపూజోత్సవం పురస్కరించుకుని వెదురుపాక గాడ్ వారి యొక్క, ఆశీస్సులు పొందిన దగ్గుబాటి పునందేశ్వరి , వీరన్న చౌదరి
జనం న్యూస్ జూలై 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ గురుపూజోత్సవం పురస్కరించుకుని రాజనగరం అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ నీరు కొండ వీరన్న చౌదరి అధ్యక్షతన రామచంద్రపురం మండలం వెదురుపాక గ్రామం, శ్రీ విజయదుర్గ పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ…
ఏన్కూర్ లో ఘనంగా గురు పౌర్ణమి ఉత్సవాలు
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జులై 10: ఏన్కూర్ లో శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో గురువారం 26వ వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆషాడ మాసంలో వచ్చే పౌర్ణమి…
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి.
బీసీ డిక్లరేషన్ను ప్రభుత్వం అమలు చేయాలి. ఈనెల 15న ఇందిరా పార్క్ వద్ద బీసీల మహా ధర్నా. బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం రాష్ట్ర నాయకులు. జనం న్యూస్ 10 జులై 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) రాష్ట్ర…