• March 13, 2025
  • 22 views
తెలుగు మహిళ కవిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతి వేడుకలు ఘనంగా

జనం న్యూస్ మార్చ్ 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలుగు మహిళ కవిత్రి ఆతుకూరి వల్ల మాంబ (మొల్ల) జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…

  • March 13, 2025
  • 19 views
:ఘనంగా కాముని దహనం నిర్వహించారు

జనం న్యూస్ మార్చ్ 13 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంఫైజాబాద్ గ్రామంలో బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా రాత్రి సమయంలో కామ దహనం హోలీ పండుగ సందర్భంగా ఫైజాబాద్ గ్రామంలో కాముని దహనం ఘనంగా…

  • March 13, 2025
  • 23 views
మిషన్ పరివర్తన మరియు డ్రగ్స్ అవగాహన సదస్సు

జనం న్యూస్ మార్చి 13 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్ అంగన్వాడి స్కూల్లో మిషన్ పరివర్తన డ్రగ్స్ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు మరియు గ్రామంలో అంగన్వాడి సెంటర్ లో చిన్న పిల్లల…

  • March 13, 2025
  • 158 views
హోలీ పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: డీఎస్పీ రవీందర్ రెడ్డి

జనం న్యూస్ మార్చి 13 సంగారెడ్డి జిల్లా :హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని గురువారం సాయంత్రం పటాన్ చేరు పోలీస్ స్టేషన్ పరిధిలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు..హోలీ పండుగను పురస్కరించుకొని సబ్ డివిజన్ ప్రజలకు పోలీసు శాఖ తరపున హోళి…

  • March 13, 2025
  • 85 views
తడ్కల్ ఎంపీపిఎస్, ఎంపిహెచ్ఎస్ ఉమీ, పాఠశాలలను సందర్శించిన ఎంఈఓ

మండల విద్యాధికారి ఎండి రహీమొద్దీన్ జనం న్యూస్,మార్చ్ 13,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక ఎంపీపీఎస్, ఎంపిహెచ్ఎస్ ఉమీ, పాఠశాలలను గురువారం మండల విద్యాఆధికారి ఎండి రహీమొద్దీన్, ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. తనిఖీలో భాగంగా పాఠశాల…

  • March 13, 2025
  • 25 views
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

జనం న్యూస్, మార్చి 14,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రవేశపెట్టారు. అయితే, ఈ తీర్మానం…

  • March 13, 2025
  • 27 views
ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

జనం న్యూస్ మార్చి 13 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల బి.ఆర్.యస్ పార్టీ ఆధ్వర్యంలో తెంగాణా జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సి, శ్రీమతి కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక…

  • March 13, 2025
  • 18 views
ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

జనం న్యూస్ మార్చి 13 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల బి.ఆర్.యస్ పార్టీ ఆధ్వర్యంలో తెంగాణా జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సి, శ్రీమతి కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక…

  • March 13, 2025
  • 17 views
నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

జనం న్యూస్, మార్చి14( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో విదేశా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్,తో బేటి కానున్నారు ఇందుకోసం ఆయన ఢిల్లీకి వెళ్లారు.…

  • March 13, 2025
  • 20 views
టెన్త్ విద్యార్ధులకు ఉచిత బస్సు ప్రయాణం

జనం న్యూస్ మార్చి 13 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్ధులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం. శ్రీనివాస రావు అన్నారు.…

Social Media Auto Publish Powered By : XYZScripts.com