బాలికలు ఆత్మవిశ్వాసంతో ఎదగాలి
జనం న్యూస్ 11 అక్టోబర్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) స్పెషల్ జ్యూడిషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు ప్రపంచ బాలిక దినోత్సవం అక్టోబర్ 11 సందర్భంగ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్,…
మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి:బీజేపీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్
పాపన్నపేట,అక్టోబర్ 11(జనంన్యూస్):బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై ఎంఐఎం అనుభంద సంస్థ మజిలీస్ బచావో తహరిక్ స్పోక్స్ పర్సన్ అంజాదుల్లా ఖాన్ చేసిన వాక్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు. శనివారం…
తెలంగాణ రాష్ట్రంలో జిల్లా అధ్యక్షులు నియామకం ఏఐసిసి ప్రక్రియ ప్రారంభం
జనం న్యూస్ అక్టోబర్ 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో జిల్లా అధ్యక్షులు నియామకం కోసం ఏఐసీసీ ప్రక్రియ ప్రారంభించింది.ఈ మేరకు పార్టీ అధినాయకత్వం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఏఐసీసీ అబ్జర్వర్ గా అంజలి నిమ్బల్కర్ ను నియమించింది.…
మాజీ ఎంపీపీ గంగాధరి సంధ్యా రవీందర్ ను పరమశించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన నేతలు దౌల్తాబాద్, అక్టోబర్ 11 (జనం న్యూస్ చంటి) మండల తాజా మాజీ ఎంపీపీ గంగాధరి సంధ్యా రవీందర్ తల్లి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్నప్పటి నుంచి వారి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా కుటుంబాన్ని…
మాజీ ఎంపీపీ గంగాధరి సంధ్యా రవీందర్ ను పరమశించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన నేతలు దౌల్తాబాద్, అక్టోబర్ 11 (జనం న్యూస్ చంటి) మండల తాజా మాజీ ఎంపీపీ గంగాధరి సంధ్యా రవీందర్ తల్లి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్నప్పటి నుంచి వారి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా కుటుంబాన్ని…
దుబ్బాకలో భూ లక్ష్మి దేవి ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు..
దుబ్బాక అక్టోబర్ 11 (జనం న్యూస్ చంటి) ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్న బక్కి వెంకటయ్య, స్థానిక ప్రజలు దుబ్బాక ప్రధాన గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ బొడ్రాయి నాభిశిల భూ లక్ష్మి దేవి ప్రతిష్టాపన…
మాజీ ఎంపీపీ గంగాధర్ సంధ్య రవీందర్ తల్లీ మృతిపై బీఆర్ఎస్ పార్టీ సంతాపం
కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన రణం శ్రీనివాస్ గౌడ్ దౌల్తాబాద్, అక్టోబర్ 11 (జనం న్యూస్ చంటి) దౌల్తాబాద్ మండల తాజా మాజీ ఎంపీపీ గంగాధర్ సంధ్య రవీందర్ తల్లీ నిన్న మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న దుబ్బాక…
జింకా వారి నూతన గృహప్రవేశ వేడుకల్లో రవికుమార్ యాదవ్
బేస్తవారిపేట ప్రతినిధి, అక్టోబర్ 11,(జనం-న్యూస్): ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణం వెంకటేశ్వర కాలనీలో విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి జింకా వెంకటేశ్వర్లు నూతన గృహప్రవేశ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీపీ, వైసీపీ జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు నన్నెబోయిన…
సేవాభక్తి పురస్కారాలు అందుకున్న గండికోట, ఉండ్రాళ్ళ
జనం న్యూస్;11 అక్టోబర్ శనివారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; పద్య సాహిత్యం ద్వారా భక్తితత్వం ప్రజలకు చేరుతుందని భక్తిసాధనం నిర్వాహణ అధ్యక్షులు పండరి రాధాకృష్ణ అన్నారు. సిద్దిపేటలోని లలిత చంద్రమౌళీశ్వర దేవస్థానంలో ఆదివారం జరిగిన మాసోత్సవంలో భాగంగా సిద్దిపేటకు…
రాందేవ్ హాస్పిటల్స్లో మోనోపాజ్ అవగాహన కార్యక్రమం
జనం న్యూస్ అక్టోబర్ 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి నేషనల్ బెనిఫిట్స్ సంస్థ ఆధ్వర్యంలో, సిఎస్ఆర్ నిధులతో రాందేవ్ హాస్పిటల్స్ లో జరిగిన మోనోపాజ్ అవగాహన కార్యక్రమం లో రాందేవ్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ యోబు డైరెక్టర్ డాక్టర్ కరుణాకర్…