• June 28, 2025
  • 33 views
అన్నయ్య కొంచెం ఈ మ్యాటర్ ప్రచురించండి ప్లీజ్

జనం న్యూస్ 28 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భారతీయ న్యాయ సేవ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా లోని ప్రతి విద్యా సంస్థలో డ్రగ్ అబ్యూస్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, విద్యార్థులకు వ్యసనాల వల్ల…

  • June 28, 2025
  • 35 views
ఉత్తరాంధ్ర రీజనల్ న్యూస్ కో ఆర్డినేటర్ గా గంట్లశ్రీనుబాబు

జనం న్యూస్ 28 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆంధ్రప్రభ జాతీయ దినపత్రిక, ఆంధ్రప్రభ న్యూస్ ఛానల్, యూట్యూబ్ ఛానల్స్, ఇండియా ఏ హెడ్ జాతీయ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ ఉత్తరాంధ్ర రీజనల్ న్యూస్ కో ఆర్డినేటర్ గా…

  • June 28, 2025
  • 34 views
జగన్నాథ స్వామి తొలి రథయాత్రలో పాల్గొన్న ప్రదీప్ నాయుడు, సిరి సహస్ర (సిరమ్మ).

జనం న్యూస్ 28 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈరోజు నగరపాలక సంస్థ విజయనగరంలో పెద్దవీధి మెయిన్ రోడ్ లో గల శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద జరుగుతున్న జగన్నాథ స్వామి రథయాత్ర లో ఉమ్మడి విజయనగరం…

  • June 28, 2025
  • 37 views
టు టౌన్ ఎస్.ఐ మురళి పై జర్నలిస్టులు ఫిర్యాదు….-10 టీవీ స్టాఫ్ రిపోర్టర్ పై దౌర్జన్యంకి పాల్పడిన ఎస్.ఐ. మురళి….

ఫోన్ లాక్కొని అంతు చూస్తాను అంటూ బెదిరింపులు పాల్పడినట్లు కలెక్టర్,ఏ.ఎస్పీకి ఫిర్యాదు….-ఎస్పీ దృష్టికి తీసుకోని వెళ్లి తగిన చర్యలు తీసుకుంటాము అని ఏ.ఎస్పీ హామీ…. జనం న్యూస్ 28 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పూల్ బాగ్ అయ్యప్పనగర్…

  • June 28, 2025
  • 31 views
మాజీ జెడ్పీటీసీ గండ్ర జ్యోతి ఆర్థిక సహాయం:

జనం న్యూస్ జూన్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశానుసారం మేరకు మండలంలోని మైలారం గ్రామ మాజీ సర్పంచ్ అరికిళ్ల…

  • June 27, 2025
  • 38 views
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

జనం న్యూస్ జూన్ 28(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, మునగాల మండల ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ అన్నారు. శుక్రవారం మోడల్ స్కూల్ హాస్టల్లో మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు.హస్టల్లో…

  • June 27, 2025
  • 40 views
అక్రమ దేశిదారు పట్టివేత

జనం న్యూస్ జూన్ 27 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో మహారాష్ట్ర నుండి అక్రమంగా తరలిస్తున్న దేశీదారు మద్యాన్ని శుక్రవారం వాంకిడి పోలీసులు పట్టుకున్నారు. వాంకిడి ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి బస్ స్టాండ్ వద్ద ఏఎస్సై పోశేట్టి పోలీస్…

  • June 27, 2025
  • 42 views
రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి

రైతులకు నాణ్యవంతమైన విత్తనాలు విక్ర యించాలని ఫర్టిలైజర్‌ దుకాణదారులకు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి శ్రీధర్ రెడ్డి జనం న్యూస్ జూన్ 28(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల కేంద్రంలోని పలు విత్తనాల, ఎరువుల,పురుగు మందుల దుకాణాలను సూర్యాపేట…

  • June 27, 2025
  • 37 views
.ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పించాలి (బీఎస్ ఎస్) సుమన్

జనం న్యూస్ జూన్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పించాలని, ప్రహరీ గోడ (కాంపౌండ్) సాంక్షన్ చేసి నిర్మాణం చేపట్టాలని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే…

  • June 27, 2025
  • 38 views
అచ్యుతాపురం ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్

కార్మికులకు దోమలు తెరలు పంపిణీ జనం న్యూస్,జూన్27,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో నిర్మాణంలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ పనులను ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శుక్రవారం పరిశీలించి పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి సకాలంలో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com