• June 27, 2025
  • 43 views
ఆకాశపు శ్రీనివాస్ ఆదేశాలతో పంట కాలువలో చెత్తను తొలగించడం జరిగింది

జనం న్యూస్ జూన్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతున్న కుండలేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న బొబ్బర్లంక, పల్లంకురు ప్రధాన పంట కాలువలోని చెత్తను శుక్రవారం తొలగించారు. కథ కొన్ని రోజులుగా చెత్త నిలవ…

  • June 27, 2025
  • 45 views
బట్టాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ

జనంన్యూస్ జూన్ 28: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామంలోఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆకుల రవి, లబ్ది దారులతో కలిసి శుక్రవారం రోజునా భూమి పూజ నిర్వహించి, ముగ్గు పోయడం జరిగింది. ఈ సందర్బంగా…

  • June 27, 2025
  • 43 views
వ్యవసాయదారులుఫార్మర్ రిజిస్టీ తప్పనిసరి చేసుకోవాలి

జనం న్యూస్ జూన్ 27 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో శిలాంపల్లి రైతు వేదిక వద్ద ఆధార్ తో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతి రైతుకు 11 నెంబర్లతో విశిష్ట సంఖ్య…

  • June 27, 2025
  • 32 views
ఆవులను వేటాడుతున్న పంచాయతీ సిబ్బంది

జనం న్యూస్ జూన్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మండల కేంద్రమైన కాట్రేనికోనలో ఆవులు ఆబోతుల సంచారం మూలంగా వ్యాపారస్తులు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై స్పందించిన పంచాయతీ సిబ్బంది శుక్రవారం నుండి ఆవులను వేటాడుతున్నారు. పంచాయతీ కార్యదర్శి…

  • June 27, 2025
  • 41 views
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన సోము వీర్రాజు

జనం న్యూస్ జూన్ 27 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మర్యాదపూర్వకంగా కలిసిన అఖిలభారత భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారిని కలిసి రాజమండ్రి ఎయిర్ పోర్ట్…

  • June 27, 2025
  • 34 views
ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి

జనం న్యూస్ 28జూన్ పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని పలు ఎరువుల దుకాణాలను మరియు సొసైటీలలో తనిఖీలలో భాగంగా ఎరువులను రైతులకు ఈ పాస్ ద్వారా మాత్రమే ఇవ్వాలనిసూచించడం జరిగింది. రైతులు ఎరువు బస్తాలు కొనుగోలు చేసి…

  • June 27, 2025
  • 31 views
పేదోళ్ల ఇండ్ల లిస్టు మార్చారు

ఎకరాల భూమి ఉన్నోడు పేదోడ భూమి గుడిసె లేనోడు పేదోడ (జనం న్యూస్ జూన్ 27 భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండల గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను గ్రామస్తులు ఎన్నుకోకుండా ఎవరి ఇష్ట ప్రకారం వారే…

  • June 27, 2025
  • 33 views
దేశంలోనే మొట్ట మొదటి, పీఎం కేర్ చెక్కును అందుకున్న తూర్పు గోదావరి జిల్లా వాసి

జనం న్యూస్ జూన్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారత దేశంలోనే మొట్టమొదటి మిషన్ వాత్సల్య – పిఎం బాల సంరక్షణ యోజన(పిఎం కేర్) చెక్కును రాజమహేంద్రవరంలో అందజేశారు. కోవిడ్ సమయంలో తల్లితండ్రులను కోల్పోయిన 18 సంవత్సరాల లోపు చిన్నారు…

  • June 27, 2025
  • 35 views
హైదరాబాద్ అభివృద్ధిలో ‘హెచ్- సిటీ’ గేమ్ చేంజర్నగరాభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది

జనం న్యూస్ జూన్ 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బడ్జెట్ లో రూ.పది వేల కోట్లు కేటాయించాం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు*హైదరాబాద్ నగరాభివృద్ధిలో “హెచ్ సిటీ” ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ అని రాష్ట్ర…

  • June 27, 2025
  • 41 views
రక్తదానం వెలకట్ట లేనిది.. అదిప్రాణంతో సమానం..!

జనం న్యూస్ 27-6-25 అందోల్ నియోజకవర్గం జిల్లా సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వారు ఇక్కడ వచ్చిఆందోల్ నియోజకవర్గం లో జోగిపేట ఎస్బిఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జీవితంలో రెండు దానం గొప్పది…

Social Media Auto Publish Powered By : XYZScripts.com