• August 11, 2025
  • 13 views
సిపిఐ ప్రజాపోరాటాల యోధుడు అమరజీవి కామ్రేడ్ దాసరి నాగభూషణ రావు గారు

జనం న్యూస్ 11 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) అగ్రనేత అమరజీవి కామ్రేడ్ దాసరి నాగభూషణ రావు గారు లాంటి ప్రజా పోరాటాల యోధుల దేహాలకి తప్పా వాళ్ళ ఆశయాలకు…

  • August 11, 2025
  • 15 views
రాత్రి వేళల్లో ఆకతాయిల ఆగడాలకు కళ్ళెం వేసేందుకు ప్రత్యేకంగా గస్తీ

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 11 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో సహేతుకరమైన కారణం లేకుండా అర్ధ రాత్రుళ్ళు బహిరంగంగా తిరిగిన వారిపై కేసులు తప్పవని మరోసారి జిల్లా ఎస్పీ వకుల్…

  • August 11, 2025
  • 11 views
గంజాయితో ముగ్గురి అరెస్ట్‌

జనం న్యూస్ 11 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం రైల్వే స్టేషన్లో గంజాయితో ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు GRP SI బాలాజీరావు తెలిపారు.ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం శనివారం విజయనగరం రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించామని SI చెప్పారు.…

  • August 11, 2025
  • 11 views
ఒడిస్సా నుండి తమిళనాడుకు గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డారు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 11 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా బొండపల్లి పోలీసులకు రాబడిన ఖచ్చితమైన సమాచారంతో గొట్లాం బైపాస్ రోడ్డు జంక్షను వద్ద వాహన తనిఖీలు చేపడుతుండగా…

  • August 11, 2025
  • 15 views
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వకపోతే బి ఆర్ యస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడతది..!

జనంన్యూస్. 11.సిరికొండ. ప్రతినిధి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీ ప్రకారం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వెంటనే అమలు చేయాలని, వ్యవసాయ కార్మికుల పట్ల ప్రభుత్వ సవతితల్లి ప్రేమ విడనాడాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐపీకేఎంఎస్) జిల్లా ప్రధాన…

  • August 10, 2025
  • 22 views
ఇంటింటికి స్వీట్ బాక్సుల పంపిణీ

జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా 10/8/2025 అందోల్ జోగిపేట మున్సిపాలిటీ 17వ వార్డు మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు కాలనీలోని మహిళా సోదరీమణులకు స్వీట్ బాక్స్ అందచేయడమైనది. రక్షాబంధన్ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ శ్రావణ మాస శుక్లపక్షంలో వచ్చే పర్వదినాన్ని…

  • August 10, 2025
  • 26 views
రాఖీ పర్వదినాన్ని పునస్కరించుకొని స్వీట్ బాక్స్ పంపిణీ కార్యక్రమం

. జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా జోగిపేట్ 10/8/2025 బి ఆర్ఎస్ యువ నాయకుడు జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జోగిపేట్ మూడో వార్డులో గల మల్లన్న కాలనీలోని మహిళా సోదరీమణులకు స్వీట్ బాక్స్ అందచేయడమైనది. రక్షాబంధన్ సందర్భంగా…

  • August 9, 2025
  • 37 views
కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే జీఎస్సార్

జనం న్యూస్ ఆగష్టు 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పురం గ్రామ శివారులో గల కస్తూరిబా బాలికల హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు శుక్రవారం రోజున…

  • August 9, 2025
  • 69 views
ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని సంస్కృతి పరిరక్షణ దినోత్సవంగా జరుపుకోవాలి సామాజిక సమరసత రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ జనం న్యూస్,09ఆగస్టు,జూలూరుపాడు: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీల సంస్కృతి పరిరక్షణ దినోత్సవంగా జరుపుకోవాలని సామాజిక సమరసత తెలంగాణ కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు.శనివారం…

  • August 9, 2025
  • 19 views
దేశంలో టాప్ టెన్ లో విశాఖ మహానగరం మొదటి స్థానం- బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ ఆగస్టు 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ కు మంచి ప్రభుత్వంగా భావించిన పారిశ్రామికవేత్తలు ఒక్కొక్కరు వరుసగా 9 లక్షల 68 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com